Home Search
కేంద్ర ఆర్థిక మంత్రి - search results
If you're not happy with the results, please do another search
కర్ణాటక మంత్రి పదవులపై ఆశావహుల అలజడి
మైసూరు : కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అధికార వర్గాల్లోనే జోరుగా ఊహాగానాలు చెలరేగుతుండడంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య బుధవారం స్పష్టం చేశారు. మంత్రిపదవులను ఆశించే నేతలు బహిరంగంగానే తమ ఆకాంక్షలను వెల్లడించారు....
ప్రభుత్వ వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం: మంత్రి హరీశ్
నిజామాబాద్: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు నిజామాబాద్ జిల్లా...
దేశ వ్యాప్తంగా డెంగీ కలవరం… రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్తోపాటు పలు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాల కేసులు భారీగా పెరుగుతుండడంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, సంసిద్ధతపై...
నేతన్నలకు రూ.30 లక్షల ఆర్థిక సహాయం
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా చేనేత రంగానికి సంబంధించి వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన నేతలన్నలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 68 మందిని ఎంపిక చేసి.....
త్వరలోనే ప్రపంచ ఆర్థిక శక్తిగా భారతదేశం
అహ్మదాబాద్ : భారతదేశం త్వరలోనే ప్రపంచ ఆర్థిక శక్తిగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి కేంద్రంగా భారతదేశాన్ని మల్చడమే తమ ముందున్న ఆచరణీయ లక్షం అని స్పష్టం...
ముఖ్యమంత్రి కెసిఆర్ వల్లే చేతివృత్తులకు భరోసా: జూలూరు గౌరీశంకర్
మన తెలంగాణ / హైదరాబాద్ : వెల్లివిరుస్తున్న సాంకేతిక పరిజ్ఙానాన్ని చేతివృత్తులకు అందించి బహుజనుల జీవన ప్రమాణాలు పెంచాలనే దార్శనిక ఆలోచనలున్న ముఖ్యమంత్రి కెసిఆర్ వల్లే చేతివృత్తులకు భరోసా లభిస్తోందని తెలంగాణ సాహిత్య...
అనాథ చిన్నారులకు ఆర్థిక, విద్యాలబ్దికి సుప్రీం సూచనపై…
రాష్ట్ర ప్రభుత్వం స్పందన తెలుపాలి : బిహెచ్ఎస్ఎస్
మన తెలంగాణ / హైదరాబాద్ : కొవిడ్లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు కల్పిస్తున్న మాదిరిగానే ఆర్థిక, విద్యా లబ్ధిని దేశంలోని అనాథ చిన్నారులందరికీ కల్పించాలన్న సుప్రీం...
కేంద్రం దగా
మన తెలంగాణ/హైదరాబాద్: నిధులు, నియామకాలు’ అనే ప్రధానమైన నినాదంతో ఉద్యమించి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నీళ్ళు, నిధుల విషయంలో తీరని అన్యాయం చేస్తున్నదనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. రాష్ట్రానికి...
డీజిల్ వాహనాల తయారీపై కేంద్ర మంత్రి గడ్కరీ హెచ్చరిక
న్యూఢిల్లీ: డీజిల్ వాహనాల వల్ల కాలుష్యం అధికం అవుతోందని, అందువల్ల డీజిల్ వాహనాల తయారీకి గుడ్బై చెప్పాలని, లేదంటే ఆ వాహనాలపై పన్ను శాతాన్ని పెంచవలసి వస్తుందని కేంద్ర మంత్రి గడ్కరీ డీజిల్...
ఈ నెల 12న 100 ‘ఆరోగ్య మహిళ’ కేంద్రాలు ప్రారంభం
హైదరాబాద్ : మహిళల ఆరోగ్య సంరక్షణ కో సం సిఎం కెసిఆర్ ప్రారంభించిన ఆరోగ్య మహిళ కేంద్రాలను మరో 100 వరకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త ఆరోగ్య కేంద్రాలను...
మరో వంద ఆరోగ్య మహిళ కేంద్రాలు
12న ప్రారంభించిన సిఎం కెసిఆర్
372కు చేరనున్న ఆరోగ్య మహిళా కేంద్రాలు
ఇప్పటివరకు 2,78,317 మందికి పరీక్షలు
ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం సిఎం కెసిఆర్ ప్రారంభించిన...
మోడీ ఆర్థిక విధానాలు
ముందు చూపులేని వ్యర్థ ఆర్థిక విధానాలు, జనాకర్షక పథకాలు పేదలకు హాని చేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ఒక ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో హెచ్చరించారు. బతుకు బాధల్లోని పేదలకు...
బిసి కుల వృత్తులకు నిరంతరం ఆర్థిక సాయం
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
వేల్పూర్: దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని మంచి పనులు సిఎం కెసిఆర్ పేదలకోసం చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు....
కెసిఆర్ పాలన గిరిజనులకు స్వర్ణ యుగం: మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్ : స్వరాష్ట్రంలో గిరిబిడ్డల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్దపీట వేశారని రాష్ట్ర గిరిజన, మహిళా- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి కోసం అమలు...
4 నెలలు ఉల్లి తినకపోతే ఏమీ కాదు: మహారాష్ట్ర మంత్రి
ముంబై: ఉల్లిపాయలపై 40 శాతం ఎగుమతి సుంకం విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉల్లి రైతులు, వ్యాపారులు వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టిన నేపథ్యంలో 2 నుంచి 4 నెలలపాటు ప్రజలు ఉల్లిపయాలు తినకపోతే...
కేంద్రం గుప్పెట్లో ఎన్నికల కమిషన్!
కేంద్ర ఎన్నికల నిర్వహణ కమిషన్ ఎన్నిక కమిటీ బిల్లును ప్రతిపక్షాల నిరసనల మధ్య 11- ఆగస్టు 2023న న్యాయశాఖ మంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై ఎటువంటి చర్చకు అవకాశం...
ఏడు బహుళ ట్రాక్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఏడు బహుళ ట్రాక్ (మల్టీ ట్రాకింగ్ )ప్రాజెక్టులకు కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం వెల్లడించారు. ఇందుకోసం దాదాపు...
శుభవార్త: విశ్వకర్మ పథకానికి కేంద్ర కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ : సంప్రదాయ వృత్తుల్లో నైపుణ్యం గల వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ. 13 వేల కోట్ల వ్యయంతో దాదాపు 30 లక్షల మంది వృత్తి పనివారికి , వారి...
మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే నా సంకల్పం
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే మహిళలకు మహర్దశ
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
రాయపర్తి: మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే నా సంకల్పమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు...
కేంద్ర కార్యక్రమాల సద్వినియోగం అవసరం : నిర్మలా సీతారామన్
హైదరాబాద్ : రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత కార్యక్రమాల విషయంలో ప్రభుత్వ శాఖల వారీగా సమీక్షలను ప్రారంభించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గురువారం ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో...