Saturday, April 20, 2024
Home Search

కేంద్ర రైల్వే - search results

If you're not happy with the results, please do another search

తెలుగు రాష్ట్రాల్లో 39 రైల్వేస్టేషన్ల అభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన

న్యూఢిల్లీ : అమృత్ భారత్ పథకం కింద దేశం లోని 508 రైల్వే స్టేషన్ల పునరభివృద్ధి పనులకు ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. “రైల్వే స్టేషన్ల వద్ద...
PM Modi speech after lay foundation ston for redevelopment of railway stations

దేశ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం: ప్రధాని మోడీ

హైదరాబాద్: అమృత్ భారత్ స్టేషన్ లో భాగంగా రద్దీగా ఉండే రైల్వేస్టేషన్ల ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు....

తెలంగాణలో 21 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన

హైదరాబాద్: తెలంగాణలో 21 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఆదివారం ఉదయం నాంపల్లి రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి...
Kishan Reddy slams BRS and Congress

వరద బీభత్సంపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం : కిషన్ రెడ్డి

కేంద్ర హోంమంత్రి ఆదేశాలతో రెండు హెలికాప్టర్స్, 5 ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్స్ మనతెలంగాణ/ హైదరాబాద్ : భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాల కారణంగా తలెత్తిన వరద బీభత్సంపై కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పందించారు....
Train fares refund

రద్దయిన రైళ్ల ఛార్జీలు వాపసు: దక్షిణమధ్య రైల్వే

ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా సహాయక కేంద్రాలు మనతెలంగాణ/హైదరాబాద్:  రైళ్ల రాకపోకల రద్దుతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ రైళ్లలో రిజర్వేషన్ చేసుకున్న వారికి సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. అదనంగా...
Good news for railway passengers

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

కిషన్‌రెడ్డి చొరవతో వివిధ రైల్వే స్టేషన్లలో ఆగనున్న ముఖ్యమైన రైళ్లు మనతెలంగాణ/ హైదరాబాద్ : సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు ముఖ్యమైన రైళ్లను తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో ఆపాలంటూ దీర్ఘకాలంగా రెండు...
Few trains cancelled or due to Falaknuma Express fire

ప్రయాణికులకు రైల్వే గుడ్‌న్యూస్

న్యూఢిల్లీ: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వర లో వందే భారత్ సహా అన్ని రైళ్లలో ఎసి చైర్‌కార్, ఎగ్జిక్యూటివ్ తరగతుల ఛార్జీలు 25 శాతం మేర తగ్గనున్నట్టు ఆ శాఖ...
Train accidents are due to central BJP government's negligence: Tammineni Veerabharam

కేంద్ర బిజెపి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైలు ప్రమాదాలు : తమ్మినేని వీరభద్రం

హైదరాబాద్ : కేంద్ర బిజెపి ప్రభుత్వం రైల్వే శాఖ పట్ల అనుసరిస్తున్న నిర్లక్షమే ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి కారణమని సిపిఎం రాష్ట్ర కమిటీ భావిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి...
Next will be a Coalition Government at Centre: B Vinod Kumar

కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే

హైదరాబాద్: కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, కేంద్రం మెడలు ఎలా వంచాలో తెలంగాణకు తెలుసనీ, కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధించి తీరుతామని, దశాబ్దాలుగా కాజీపేటకు జరుగుతున్న అన్యాయాన్ని ఇక సహించేది లేదని...
JP Nadda

నడ్డా వద్ద క్యూ కట్టిన కేంద్ర మంత్రులు

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్వస్థీకరణపై జోరుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో బిజెపి సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులు వరుసగా పార్టీ అద్యక్షుడు జెపి నడ్డా వద్ద క్యూ కడుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు...

హసన్‌పర్తి నుంచి కరీంనగర్‌కు కొత్త రైల్వేలైన్..

హైదరాబాద్ : ఖాజీపేట(హసన్‌పర్తి) నుంచి కరీంనగర్‌కు కొత్త రైల్వేలేన్ నిర్మాణానికి సంబంధించి ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డిపిఆర్)ను తెప్పించి తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ వెల్లడించారు. బుధవారం...

రైల్వే పరిశ్రమలపై రాజకీయాలు వద్దు

కాజీపేట: రైల్వే పరిశ్రమలను రాజకీయాలకు వాడుకోవద్దని తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జెఏసి కన్వీనర్ దేవుల్లపల్లి రాఘవేందర్ పెర్కొన్నారు. మంగళవారం కాజీపేట రైల్వే మిక్స్‌డ్ హైస్కూల్ అవరణలో ఏర్పాటు చేసిన విలెకరుల సమావేశంలో తెలంగాణ...
PM Modi to Inaugurate Kazipet Railway Station

రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా మారనున్న కాజీపేట వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్?

మనతెలంగాణ/హైదరాబాద్ : ఈ నెలలో ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగనున్న కాజీపేట వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్, రైల్వే మ్యాను ఫ్యాక్చరింగ్ యూనిట్‌గా మారనుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం...

కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ఆధ్వర్యంలో సంసర్క్ సే సమర్ధన్

గజ్వేల్: ప్రధాని మోడీ 9 యేండ్ల పాలనపై మేధావులకు , వివిధ వర్గాల ప్రజలను కలిసి వా రికి వివరించే లక్షంతో సంపర్క్ సే సమర్థన్ అనే పేరుతో శుక్రవారం సిద్దిపేట జిల్లా...

రైల్వే ట్రాక్ దొంగలపై ఉక్కు పాదం మోపాలి

యాదాద్రి భువనగిరి : రైల్వే ట్రాక్ దొంగలపై ఉక్కు పాదం మోపేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని బిజెపి చేరికల సంఘం చైర్మన్, మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల...
Hyderabad Outer Ring Rail Project

తెలంగాణకు శుభవార్త చెప్పిన కేంద్రం..

హైదరాబాద్ : తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హైదరాబాద్ చుట్టూ కొత్తగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్ చుట్టూ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు వస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బుధవారం...
CM KCR inaugurated the Railway Bogies and Coaches

దేశంలోనే అతిపెద్ద రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ తెలంగాణలోనే

సంగారెడ్డి: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ సామాజిక గృహ సముదాయాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కేసీఆర్) ప్రారంభించారు. 145 ఎకరాల విస్తీర్ణంలో రూ.1450 కోట్లతో నిర్మించిన అత్యాధునిక హౌసింగ్...

తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం మొండిచెయ్యి

మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సందర్శించిన ఎంపి రంజిత్‌రెడ్డి శంకర్‌పల్లి: కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు మొండిచేయి చూపిస్తుందని, పాలమూరురంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదాను ఇవ్వాలని చేవెళ్ల ఎంపీ రంజిత్...

అప్పన్నపల్లి రెండో రైల్వే ఓవర్ బ్రిడ్జిని 12 నెలల్లోనే పూర్తి చేశాం

మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని అప్పన్నపల్లి వద్ద రూ. 30 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండవ రైల్వే ఓవర్ బ్రిడ్జిని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్...
Center regular cooperation to State Government: Kishan Reddy

తెలంగాణ అభివృద్ది కోసం కేంద్రం నిరంతర సహకారం

కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల శాతం పెరిగింది మోడీ సర్కార్ వివిధ శాఖల నుంచి రూ. 5 లక్షల కోట్లు అందజేసింది రిపోర్టు టు పీపుల్ పేరుతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేసిన కేంద్ర...

Latest News