Thursday, April 25, 2024
Home Search

కేరళకు - search results

If you're not happy with the results, please do another search
Kerala nurse husband gets life imprisonment in US

యుఎస్‌లో కేరళ నర్సును చంపిన భర్తకు జీవితఖైదు

న్యూయార్క్: అమెరికాలో భార్యను భర్త చంపిన కేసులో నిందితుడికి కోర్టు జీవితఖైదు విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కేరళకు చెందిన ఫిలిప్ మాథ్యూ(34) తన భార్య మెరిన్ జాయ్(27)తో కలిసి అమెరికాలో...
Kerala woman in Israel recounts horror

4.30 గంటలు డోర్ పట్టుకునే ఉన్నాం..

హమాస్ దాడిని ప్రత్యక్షంగా చూసిన కేరళ మహిళ న్యూఢిల్లీ : కేరళకు చెందిన సబిత, మీరా మోహన్ ఇజ్రాయెల్‌లో కేర్‌గివర్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల గాజా సరిహద్దుల్లోని నీర్ ఓజ్ అనే కిబుట్జ్ లోకి...
Anusha Kantam as Miss Queen Telangana

మిస్ క్వీన్ తెలంగాణగా అనూష కంఠం

తెలంగాణకి చెందిన యువతి  మిస్ క్వీన్ తెలంగాణ గా అనూష కంఠం, ఆంధ్రప్రదేశ్ కి చెందిన ముస్కాన్ నాయర్ మిస్ క్వీన్ ఆంధ్ర  టైటిల్ కైవశం చేస్తుకున్నారు. తుది పోటీలో మణప్పురం మిస్...
Benches of Justice: Social Justice

న్యాయ పీఠాలు: సామాజిక న్యాయం

న్యాయమూర్తుల్లో కొందరి పక్షపాత పోకడలను తట్టుకోలేక భారత్ రిపబ్లిక్ ఏర్పడిన 11 ఏండ్లకే 1961లోనే ఒక ముఖ్యమంత్రి స్వయంగా ప్రధాన మంత్రికి, కేంద్ర హోం మంత్రికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లిఖితపూర్వక ఫిర్యాదు...
Jawan arrested in False complaint of attack

దాడి జరిగిందని తప్పుడు ఫిర్యాదు… జవాన్ అరెస్ట్

తిరువనంతపురం : జనం దృష్టిని ఆకర్షించడానికి, మరింత పెద్ద ఉద్యోగం వస్తుందన్న ఆశతో కేరళకు చెందిన ఓ సైనికుడు ఆడిన నాటకం చివరకు బయటపడింది. తనపై గుర్తు తెలియని వ్యక్తులు ఆరుగురు దాడిచేసి...

మహిళల కోటా 2034 తరువాతే!

నాటకీయ పరిణామాల మధ్య నరేంద్ర మోడీ సర్కార్ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చట్టసభల్లో 33% మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. అది చట్టం కావటం లాంఛనమే. సగం రాష్ట్రాలు ఆమోదిస్తే దాని...

కేరళలో నిఫా కలకలం..

తిరువనంతపురం: అత్యంత ప్రమాదకర నిఫా వైరస్‌తో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో నివారణ చర్యలకు అధికారులు ఉపక్రమించారు. 7 గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. అక్కడి బ్యాంకులు, పాఠశాలలతో...
Kerala reports 2 suspected Nipah virus deaths in Kozhikode

కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం.. ఇద్దరి మృతి

తిరువనంతపురం : కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం రేగింది. ఇక్కడి కొయ్‌కోడ్ జిల్లాలో ఇటీవల ఇద్దరు ఈ వైరస్ బారిన పడే ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రకటించారు....

వయనాడ్‌లో రాహుల్ పోటీకి వామపక్షాలు వ్యతిరేకం

తిరువనంతపురం: ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన సిపిఎం, సిపిఐ వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన సీట్ల పంపకంపై ఒకపక్క కసరత్తు ప్రారంభించినప్పటికీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్లీ వచ్చే ఎన్నికల్లో...

ట్రంప్‌కి గట్టిపోటీ తప్పదా?

‘భారతీయుల ప్రతిభ ఖండాంతరాలు దాటుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు భారతీయ సంతతి వ్యక్తులు నాయకత్వం వహిస్తున్నారు. పలు దిగ్గజ మల్టీ నేషనల్ కంపెనీలకు భారతీయులు సిఇఒలుగా వ్యవహరిస్తున్నారు. భారత దేశాన్ని రెండు...
Congress

అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

త్వరితగతిన టికెట్‌లు కేటాయించాలని పిసిసి ప్లాన్ వేరే పార్టీల నుంచి వచ్చే వారికి సముచిత స్థానం కల్పించాలని పిసిసి యోచన ఒక్కో నియోజకవర్గం నుంచి 5 నుంచి 10 మంది ఆశావహుల దరఖాస్తు తలనొప్పిగా మారిన దరఖాస్తుల...

పాఠ్యపుస్తకాలలో మహాత్ముని హత్యపై తొలగించిన అధ్యాయాలు చేర్చిన కేరళ ప్రభుత్వం

తిరువనంతపురం: మహాత్మా గాంధీ హత్య, 2022 నాటి గుజరాత్ అల్లర్లు, ఎమర్జెన్సీ కాలానికి సంబంధించి 11, 12వ తరగతి సిలబస్ నుంచి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్(ఎన్‌సిఇఆర్‌టి) తొలగించిన...
Bandi sanjay

నడ్డా టీంలో బండి సంజయ్‌కు చోటు..ప్రధాన కార్యదర్శిగా నియామకం

న్యూఢిల్లీ: కరీంనగర్ ఎంపి, తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ బిజెఇప జాతీయ ప్రధాన కార్యదర్శిగా శనివారం నియమితులయ్యారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు...
Former Kerala CM Oommen Chandy passed away

కేరళ మాజీ సిఎం కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధాని, రాష్ట్రపతి

తిరువనంతపురం/బెంగళూరు : దేశ సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరైన కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత 79 ఏళ్ల ఊమెన్ చాందీ మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొద్ది కాలంగా ఆయన...

వందేభారత్ రైలు స్జేజ్ పిటిషనర్‌పై సుప్రీం చురక

న్యూఢిల్లీ : వందేభారత్ రైలు ఏ స్టేషన్‌లో ఆపాలనేదే మమ్మల్ని చెప్పమంటారా? ఏమిటీ ఈ పిటిషన్ తంతు అని సుప్రీంకోర్టు ఓ వ్యక్తిని మందలించింది. ఇటువంటి పిటిషన్లు దాఖలు చేయడానికి ఇదేమైనా పోస్టు...
Universities in TN

అత్యున్నత ప్రమాణాలతో తమిళ వర్శిటీలు

ప్రపంచ వ్యాప్తంగా 31,097 యూనివర్సిటీలు ఉండగా, మన దేశంలో 1,113 కేంద్రీయ, రాష్ట్ర, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. భారతా వనిలో దాదాపు 43,000 కళాశాలలు,4.13 కోట్లకు పైగా విద్యార్థినీ విద్యార్థులు యూనివర్శిటీ విద్యను...

ఎటిఎం రాబరీ కేసులో నిందితుల అరెస్టు

సిటిబ్యూరోః ఎటిఎం మిషన్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తుండగా దోపిడీ చేసిన నలుగురు నిందితులను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్, దోమలగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3,25,000, కారు, పెప్పర్ స్ప్రే,...
Lottery Gambling running in 13 states in India

లాటరీ టికెట్లు అమ్ముతున్న ప్రభుత్వాలు

దేశ పౌరులందరూ ఆదాయం పన్ను పరిధిలోకి రారు. అయితే రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వాలు ఆ పరిధిలోకి రాని వారి నుండి కూడా ఏదో రూపంలో కొంత సొమ్మును రాబట్టుకోవాలని ప్రణాళికలు రచిస్తుంటాయి....
AP youth arrested in Narsingi

ఘరానా దొంగ పట్టివేత..

హైదరాబాద్ : తెలంగాణకు చెందిన ఓ ఘరానా దొంగను కేరళ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లా నుంచి తరచూ విమానాల్లో కేరళకు వచ్చి చోరీలు చేసి వెళుతుంటాడని చెప్పారు. బంగారు...

హైదరాబాద్‌లో ఆగని డ్రగ్స్ దందా

సిటిబ్యూరోః మూడు పోలీస్ కమిషనరేట్లకు చెందిన పోలీసులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నా హైదరాబాద్‌కు రావడం ఆగడంలేదు. ఎక్కడో ఒక ప్రాంతంలో పోలీసులు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇది వరుసగా జరుగుతున్నాయి, గతంలో పెద్ద...

Latest News