Friday, March 29, 2024
Home Search

కేరళ సిఎం పినరయి విజయన్ - search results

If you're not happy with the results, please do another search
Tailor murdered in Udaipur after support Nupur Sharma

రాజస్తాన్ దర్జీ దారుణ హత్య

నోటి దూల మాటలు ఎలాంటి పరిణామాలు పర్యవసానాలకు దారి తీస్తాయోనని అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తుండగానే రాజస్తాన్‌లోని ఉదయపూర్ పట్టణంలో దుండగులు కనయలాల్ అనే వ్యక్తి ప్రాణాన్ని బలిగొన్నారు. ఈ దారుణాన్ని...
Swapna Suresh

మీడియా ముందు బోరుమన్న స్వప్న సురేశ్

బంగారం స్మగ్లింగ్ కేసు నిందితుల్లో ఒకరైన స్వప్న సురేష్ జూన్ 11న కేరళ ముఖ్యమంత్రి విజయన్‌పై తన వైఖరిని పునరుద్ఘాటిస్తూ పాలక్కాడ్‌లో మీడియా ముందు విరుచుకుపడ్డారు. పాలక్కాడ్(కేరళ): ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై తన వైఖరిని...
Amit Shah meets with six CMs

నక్సల్స్‌పై నాలుగు అస్త్రాలు

  శాంతిభద్రతల కోణంలో మావోయిస్టులను కట్టడి చేయడం నిధులు అందకుండా చూడడం అనుబంధ సంఘాలకు కళ్లెం వేయడం మారుమూల ప్రాంతాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం పెంపు, టెలికమ్యూనికేషన్స్ బలోపేతం,...
16 killed after air india flight crash at Kozhikode Airport

దైవభూమిలో విషాదాలు

 కేరళను అతలాకుతలం చేసిన వరదలు, ఘోర విమాన ప్రమాదం కోజికోడ్‌లో ల్యాడింగ్ సమయంలో జారిపడి రెండు ముక్కలైన బోయింగ్ 16మంది దుర్మణం, వంద మందికిపైగా గాయాలు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం మృతుల్లో పైలట్ సహా...

ముస్లిం పెద్దల సాయంతో హిందూ వివాహం

  అలప్పుజా (కేరళ) : కేరళ లోని ఒక మసీదు ఆవరణలో అరుదుగా హిందూ వధూవరుల వివాహ కార్యక్రమం ఆదివారం జరిగింది. అలప్పుజాకు సమీపాన చెరువల్లి ముస్లిం జమాత్ మసీదు లో వధువు అంజుకు,...
'Bharat Mata Ki Jai' is Muslim slogan

‘భారత్ మాతా కీ జై’ నినాదం ఒక ముస్లింది

సంఘ్ పరివార్ దానిని విడనాడుతుందా? కేరళ సిఎం విజయన్ మలప్పురం (కేరళ) : ‘భారత్ మాతా కీ జై’, ‘జై హింద్’ నినాదాలను ముందుగా చేసింది ఇద్దరు ముస్లింలు అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్...

మలయాళ రచయితకు సరస్వతి సమ్మాన్

మలయాళ కవి, సాహితీవేత్త ప్రభావర్మకు సరస్వతి సమ్మాన్ 2023 పురస్కారం దక్కింది. ఆయన రాసిన నవల రౌద్ర సాత్వికంలోని కవితాత్మకత విలువలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు పురస్కార వ్యవస్థాపకులు అయిన...
CAA implementation

కోడ్ ముందు కాక

అమలులోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని అ మలులోకి తీసుకువచ్చింది. సోమవారం సా యం త్రం కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్ వెలువరించింది.పౌరసత్వ సవరణ...

నౌకారంగంలో భారత్ విజయకేతనం:ప్రధాని మోడీ

కొచ్చి : నౌకా రవాణా సామర్థంలో భారతదేశం ఇప్పుడు అగ్రగామి అయిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. నౌకల టర్న్ అరౌండ్ విషయంలో ( లోడింగ్, అన్‌లోడింగ్ , వ్రయాణాలు )లో భారతదేశం...
Justice Fathima Beevi Passed away

పలు ఘనతల జస్టిస్ ఫాతిమా బీవి కన్నుమూత

కొల్లాం: సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి, తమిళనాడు మాజీ గవర్నరు అయిన జస్టిస్ ఫాతిమా బీవి కేరళలో గురువారం కన్నుమూశారు. ఆమె వయస్సు 96 సంవత్సరాలు. వయోవృద్ధ అనారోగ్య సమస్యలతో ఫాతిమా బీవిని...
Founder of Gemini Circus Sankaran passed away

జెమినీ సర్కస్ వ్యవస్థాపకుడు శంకరన్ మృతి

కన్నూర్ ( కేరళ ): జెమినీ సర్కస్ వ్యవస్థాపకుడు శంకరన్ (99) అనారోగ్యంతో ఆదివారం రాత్రి చనిపోయినట్టు ఆయన కుటుంబీకులు సోమవారం వెల్లడించారు. వృద్ధాప్యం కారణంగా తీవ్ర అనారోగ్యంతో ఆయన కన్నూర్ లోని...
They are angry about the CRPF notification The unemployed

రానిభాషలో రాసేదెట్ల?

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (సిఆర్‌పిఎఫ్)లో 1.3 లక్షల కానిస్టేబుళ్ల నియామకం కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసినప్పటినుంచి అనేక రాష్ట్రాల అభ్యర్థుల్లో నిరసన జ్వాలలు...
CM KCR strongly condemned Sisodia's arrest

ప్రజల దృష్టి మళ్లించడానికే..

మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. మోడీ, అదానీ అనుబంధం నుంచి ప్రజల దృష్టి...
RSS Jamaat

ఆర్‌ఎస్‌ఎస్-జమాతే చర్చలు!

ప్రస్తుతం మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఏదీ అసాధ్యం కాదు. గుర్రం, ఏనుగులను కూడా ఎగిరేట్లు, తాబేళ్లను పరుగెట్టేట్లు చేయగలదు. అలాంటిది ముస్లిం సంస్థలను తమ దారికి తెచ్చుకోవటం అసాధ్యమా? కొద్ది వారాల క్రితం...
Details of Telangana Budget 2023

అభివృద్ధి.. సంక్షేమం.. సకలం.. సమతుల్యం

వరుసగా నాల్గోవసారి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అభివృద్ధికి, సంక్షేమానికి సమ ప్రాధాన్యమి చ్చారు. ఆర్థికాభివృద్ధిని మానవీయకోణంలో ఆవిష్కరించారు. పరిపాలన అంటే వ్యాపారం కాదని, సంక్షేమ పథకాలను లాభనష్టాల...
PT Usha alleges security threat in her Academy

ఐఒఎ అధ్యక్షురాలు పిటి ఉష కంట కన్నీరు..

న్యూఢిల్లీ: లెజెండ్రీ అథ్లెట్, భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉష శనవారం మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. కోజీకోడ్‌లో ఉన్న ఆమె అకాడమీలో అక్రమ కట్టడాలు, అకాడమీలో గుర్తుతెలియని వ్యక్తుల సంచారంతో...
Kanti velugu -2 started

కంటి వెలుగు-2 ప్రారంభం

మన తెలంగాణ/ఖమ్మం: రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌సింగ్ మాన్‌తో పాటు యూపి మాజీ సిఎం...
BRS public meeting in Khammam

మార్పుకు నాంది

మన తెలంగాణ/ఖమ్మం : హస్తినలో సత్తా చాటి ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా రాజకీయ చైతన్యానికి పురిటిగడ్డ ఖమ్మం అడ్డా నుంచి భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) బుధవారం (నేడు) సమరశంఖం...
Khammam sabha brs

బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు భారీగా జన సమీకరణ…

గ్రేటర్ నగరం నుంచి 2లక్షలమంది తరలింపుకు ప్లాన్ 10వేల వాహనాలను సిద్దం చేసిన బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పటికే పలు మార్లు నియోజకవర్గాల నేతలతో సమావేశాలు ప్రతి డివిజన్‌కు ఒక బస్సును ఏర్పాటు చేసిన పార్టీ సీనియర్లు   మన తెలంగాణ,సిటీబ్యూరో:...

గవర్నర్ల సమాంతర పాలన!

 గవర్నర్లు మంత్రులను తొలగించగలరా? ఒక మంత్రిని తొలగించాలంటూ కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ముఖ్యమంత్రిని కోరడం సంచలనం సృష్టించింది. బిజెపియేతర పార్టీల పాలనలోని రాష్ట్రాల గవర్నర్లు రానురాను సమాంతర పాలకులు అయిపోతున్నారు....

Latest News