Home Search
కోటక్ బ్యాంక్ - search results
If you're not happy with the results, please do another search
మూడు బ్యాంకుల్లో ఎఫ్డి రేట్లు పెరిగాయ్
న్యూఢిల్లీ : ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఈ మూడు దిగ్గజ ప్రైవేటురంగ బ్యాంకులు ఎఫ్డి(ఫిక్స్డ్ డిపాజిట్ల) రేట్లను పెంచాయి. ఐసిఐసిఐ బ్యాం క్ తర్వాత యాక్సిస్ బ్యాంక్...
‘అదానీ’కి షాక్
గ్రూప్ కంపెనీల షేర్లు భారీ పతనం
లోయర్ సర్కూట్ను తాకిన 4 స్టాక్స్
ప్రపంచ సంపన్నుల్లో నాలుగుకు పడిపోయిన ర్యాంక్
న్యూఢిల్లీ: అక్టోబర్ నెల మొదటి ట్రేడింగ్ సెషన్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లను నిరాశపర్చింది. అదానీ...
అస్థిరంగా మార్కెట్లు
గతవారం స్వల్పంగా 160 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ: దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన ప్రకటన, ఇతర అంతర్జాతీయ అంశాలు గతవారం స్టాక్ మార్కెట్లపై...
నాలుగో రోజూ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. వరుసగా నాలుగో రోజు మార్కెట్లు లాభాలను మూటకట్టుకున్నాయి. బుల్స్ విజృంభించారు. గత పన్నెండు సెషన్లలోనే సెన్సెక్స్ , నిఫ్టీ రెండూ 9% చొప్పున...
మూడో రోజూ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. రూపాయి బలపడటంతో పాటు అంతర్జాతీయంగా సానుకూలతలు ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు....
6వ రోజూ లాభాలలో ముగిసిన మార్కెట్లు
56 వేల మార్కును తిరిగి చేరుకున్నసెన్సెక్స్
ముంబై: విదేశీ మదుపరుల కొనుగోళ్లు , సానుకూల గ్లోబల్ మార్కెట్ ట్రెండ్ల మధ్య బిఎస్ఇ సెన్సెక్స్ 390 పాయింట్లకు పైగా ఎగబాకి 56,000 మార్కుపై స్థిరపడింది. బ్యాంకింగ్,...
16,600 పైన ముగిసిన నిఫ్టీ
ముంబై: బెంచ్మార్క్ సూచీలు వరుసగా ఐదో రోజు లాభాలతో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 284.42 పాయింట్లు లేదా 0.51% పెరిగి 55,681.95 వద్ద, నిఫ్టీ 84.50 పాయింట్లు లేదా 0.51% పెరిగి 16,605.30...
ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్
ఐటి, ప్రభుత్వ రంగ బ్యాంకులు కుదేలుకాగా, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ సూచీలు పెరిగాయి.
ముబై: జూలై 14న అత్యంత అస్థిరమైన సెషన్లో బెంచ్మార్క్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి...
దేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్కు కుదిరిన ముహూర్తం
అందుబాటులోకి రానున్న టి...హబ్ రెండవ దశ
ఈ నెల 28వ తేదీన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభం
హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ అయిన టి..హబ్ రెండవ...
అంతర్జాతీయ బలహీన సంకేతాలతో సెన్సెక్స్ 1,416 పాయింట్లు కోల్పోయింది!
నిఫ్టీ 430.90 పాయింట్లు నష్టపోయి 15,809.40 వద్ద ముగిసింది.
ముంబయి: 30 షేర్ల బిఎస్ఇ బెంచ్మార్క్ సెన్సెక్స్ 1,416.30 పాయింట్లు లేదా 2.61% క్షీణించి 52,792.23 వద్ద స్థిరపడింది. రోజులో, ఇది 1,539.02 పాయింట్లు...
పెరిగినట్టే పెరిగి మళ్లీ నష్టాల్లోకి..
గతవారం 1,142 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
మార్కెట్ సమీక్ష
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గతవారం ప్రారంభంలో నష్టాలతో మొదలు పెట్టి, మధ్యలో లాభాలను చూశాయి. ఆఖరి రోజు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. మొత్తంగా వారంలో...
ఐటీ, బ్యాంకింగ్ షేర్ల అమ్మకాలతో 483 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
ముంబయి: గ్లోబల్ ఈక్విటీలలో నష్టాల కారణంగా ఐటి, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ దాదాపు 483 పాయింట్లు పడిపోయింది. బెంచ్మార్క్ స్టాక్ సూచీలు సోమవారం మందకొడిగా ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ 482.61...
ఫోర్బ్స్ 2022లో భారతదేశంలోని 10 మంది సంపన్న బిలియనీర్ల జాబితాలో ముకేశ్ అంబానీ టాప్
ఆర్ఐఎల్ చైర్పర్సన్ ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడు... ప్రపంచంలో పదవ ధనవంతుడు
ముంబయి: ఫోర్బ్స్ విడుదల చేసిన భారత్లోని 10 మంది సంపన్న బిలియనీర్ల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్...
నిఫ్టీ 18,000 దిగువకు…435 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
కుదేలయిని బ్యాంకు స్టాకులు, వెలిగిపోయిన పవర్ స్టాకులు
ముంబయి: భారతీయ బెంచ్మార్క్ సూచీల రెండు రోజుల దూకుడుకు బ్రేక్ పడింది. ఏప్రిల్ 5 న నిఫ్టీ 18,000 స్థాయి కంటే దిగువన ముగిసింది. స్టాక్...
బ్యాంకుల ప్రైవేటీకరణను ఉపసంహరించే వరకు ఉద్యమం ఆగదు
30 కోట్ల మంది కార్మికులు,
ఉద్యోగులు సమ్మె చేయడం ప్రధాని మోడీకి చెంపపెట్టు
సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి,
ఎఐబిఇఎ జాతీయ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు హెచ్చరిక
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకుని...
ముంచిన యుద్ధం
‘బేర్’మన్న ప్రపంచ మార్కెట్లు
గతవారం సెన్సెక్స్ 1600 పాయింట్లు నష్టం
(మార్కెట్ సమీక్ష)
ముంబై : గత వారం దేశీయ స్టాక్మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. కరోనా మహమ్మారి ముగిసిందనుకుంటే, ఇప్పుడు ఉక్రెయిన్ష్య్రా యుద్ధం మొదలైంది. ఈ...
మళ్లీ నష్టాల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ నష్టాల్లో ముగిశాయి. బుధవారం సూచీలు తీవ్ర ఒడిదుడుకులను చూశాయి. సెన్సెక్స్ 323 పాయింట్లు పడిపోయి 58,340 వద్ద ముగిసింది. ప్రభుత్వ కంపెనీల షేర్లు పెరిగాయి. పేటీఎం...
బేర్స్ గుప్పిట్లోకి జారుకుంటున్న మార్కెట్లు
1158 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లో బేర్లు పట్టు బిగించారు.అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్టు గడువు ఎక్స్పైరీ నేపథ్యంలో మార్కెట్లు గణనీయంగా పతనమయ్యాయి. బ్యాంకింగ్, మెటల్,...
పెరగనున్న అంచనాలు
వేగంగా కోలుకుంటున్న దేశీయ ఆర్థిక వ్యవస్థ, రెండంకెల జిడిపి, నిలకడగా జిఎస్టి వసూళ్లు, అయినా కరోనా ముందు స్థాయి కంటే తక్కువగానే గణాంకాలు
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నుంచి దేశీయ ఆర్థిక వ్యవస్థ...
బ్యాంకులకు టోపీ పెట్టిన ఇద్దరు ఎండిల అరెస్ట్
రూ.3,316 కోట్ల రుణాలు ఎగవేసిన ఆరోపణపై పృథ్వీ
ఐటి సొల్యూషన్స్ ఎండి సతీష్, రూ.750కోట్ల ఎగవేత
కేసులో కార్వీ ఎండి పార్థసారథి అరెస్టులు
మన తెలంగాణ /హైదరాబాద్( సిటిబ్యూరో): పృథ్వీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ఎండి ఉప్పలపాటి సతీష్ను...