Home Search
క్రిష్ - search results
If you're not happy with the results, please do another search
పేద ప్రజలకు ఉపాధి హామీ గొప్ప వరం లాంటిది
గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచింది
18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలోకి అడుగులు
ఘనంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించిన పంచాయతీ రాజ్ శాఖ
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాలలోని నిరుపేద కూలీల బ్రతుకులకు...
తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగులోకి
హైదరాబాద్ : ఎసిబి అధికారుల సోదాల్లో హెచ్ఎండిఎ మాజీ డైరెక్టర్ శివరామకృష్ణ అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగు చూస్తున్నా యి. ఎసిబి సోదాల్లో రూ.100 కోట్ల పైబడి అక్రమాస్తులు గుర్తించినట్లు చెబుతున్నప్పటికీ దాదాపుగా అక్రమాస్తులు...
బిజెపిని గెలిపిస్తే తెలంగాణకు కేంద్రం అదనపు నిధులు..
సిరిసిల్ల : బిజెపి కార్యకర్తల జోష్ చూసిన బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడుతున్నాయని కరీంనగర్ ఎంపి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారంలో...
ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరీంనగర్ పర్యటన
వేలాది మంది కార్యకర్తలతో జరిగే సమ్మేళనానికి హాజరు
బిజెపిని గెలిపిస్తే తెలంగాణకు కేంద్రం అదనపు నిధులు: బండి సంజయ్
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 28న కరీంనగర్ పర్యటించి, బిజెపి...
మాంజా మరణ శాసనం
మన తెలంగాణ/సిటీబ్యూరో: పతంగుల సరదా ప్రతీ సంవత్సరం పలువురి ప్రాణాలు హరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం పతంగులను ఎగిరవేసే సమయంలో ప్రమాదవశాత్తూ హైదరాబాద్ నగరంలో ఇద్దరు మృతి చెందగా, సంగారెడ్డి జిల్లాలో ఒకరు...
జక్లేర్..కృష్ణా రూట్లో….
జక్లేర్..కృష్ణా రూట్లో....
తనిఖీలు నిర్వహించిన దమ రైల్వే జిఎం
మన తెలంగాణ / హైదరాబాద్ : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర జక్లేర్ కృష్ణా రూట్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్...
జగన్ ఇంటికి షర్మిల
అన్నా వదినలకు ఆహ్వానం
మన తెలంగాణ/హైదరాబాద్ : వైఎస్ షర్మిల విజయవాడకు వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి నేరుగా తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసా నికి చేరుకున్నారు. వైఎస్ షర్మిలతో పాటు ఆమె కుమారుడు...
మణిపూర్లో మళ్లీ కాల్పులు… ఏడుగురు భద్రతా సిబ్బందికి గాయాలు
ఇంఫాల్ : జాతుల ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్లో మంగళవారం మళ్లీ కాల్పులు చోటుచేసుకున్నాయి. తోంగనోవ్పల్ జిల్లా మోరేహ్ జిల్లాలో గాలింపు చర్యలు జరుపుతున్న ఏడుగురు భద్రతా సిబ్బంది ఈ ఘటనలో గాయపడ్డారు. దౌబల్...
భద్రాద్రి తెలంగాణకు గుదిబండ
మన తెలంగాణ/హైదరాబాద్/భద్రాద్రి కొత్తగూడెం: గత ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలతో విద్యుత్ రంగం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. భ...
వాతావరణ సంక్షోభంతో ప్రమాదం
నేడు భూమిపై వాతావరణం శీఘ్రగతిన మార్పులకు లోనవుతోంది. వాతావరణ మార్పు, పర్యావరణ క్షీణత అనేవి ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు. ఆధునిక మానవుడు ప్రకృతిపై పట్టుసాధించే క్రమంలో సృష్టిస్తున్న సహజ వనరుల...
ఆర్థికం అధ్వానం
గ్రామసభల్లోనే గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపిక
28 నుంచి గ్రామసభల నిర్వహణ
రేషన్కార్డులు, పింఛన్లు, హౌసింగ్ లబ్ధిదారుల ఎంపిక అక్కడే.. అదేరోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ నుంచి పార్లమెంటుకు సోనియా పోటీ చేయాలని పిఎసిలో తీర్మానం
లోక్సభ...
2024 ఎన్నికల తర్వాతే ప్రధాని అభ్యర్థి నిర్ణయం : మమతా బెనర్జీ
న్యూఢిల్లీ : 2024 లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాతనే ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిని నిర్ణయించడమవుతుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీలో ఉన్న మమతాబెనర్జీ...
పోలీస్ సిబ్బందికి రివార్డులు..
సిటిబ్యూరోః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడ్డుకున్న పోలీసులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా అభినందించారు. ఐసిసిసిలోని తన కార్యాలయానికి శుక్రవారం వారిని పిలిపించుకుని అభినందించారు. తెలంగాణ...
ముస్లిం ఎమ్ఎల్ఎ సందర్శించారని ఆలయ శుద్ధి
సిద్ధార్థ్నగర్ (యుపి) : ఉత్తరప్రదేశ్ సిద్ధార్థ్నగర్ జిల్లాలోని ఒక ఆలయాన్ని సమాజ్వాది పార్టీకి చెందిన ముస్లిం ఎమ్ఎల్ఎ సందర్శించి వెళ్లాక ఆ ఆలయాన్ని గంగాజలంతో శుద్ధి చేయడం చర్చనీయాంశం అయింది. దోమరియాగంజ్ ఎంఎల్ఎ...
పొగాకు ఉత్పత్తులపై నిషేధం ఎత్తివేతకు న్యూజిలాండ్ సంసిద్ధత
వెల్లింగ్టన్ : పొగాకు రహిత దేశంగా న్యూజిలాండ్ ప్రభుత్వం గతంలో పొగాకు ఉతత్తులపై విధించిన నిషేధాన్ని ఇప్పుడు ఎత్తివేయడానికి సంసిద్ధమైంది.నూతన ప్రధాని క్రిస్టోఫర్ లుక్సన్ ఈ విషయాన్ని వెల్లడించారు. సోమవారం న్యూజిలాండ్ 42...
అభ్యర్థులకు గల్ఫ్ గండం
కేంద్రం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చేసింది ఏమీ లేదు.. అక్కడి నుంచే స్మార్ట్ ఫోన్లతో ప్రచారం
గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 15 లక్షల మంది తెలంగాణ ప్రవా’స కార్మికులు, గత పదేళ్ళలో గల్ఫ్ నుంచి...
వరల్డ్ కప్లో అత్యధిక సిక్స్ల రికార్డు రోహిత్ ఖాతాలో
హైదరాబాద్: వరల్డ్ కప్ మ్యాచ్లలో రోహిత్ శర్మ 51 సిక్స్లు కొట్టి రికార్డు సృష్టించాడు. రోహిత్ 27 మ్యాచ్ల్లో 51 సిక్స్లు బాదాగా క్రిష్ గేల్ 35 మ్యాచ్ల్లో 49 సిక్స్లు బాది...
అట్టహసంగా మంత్రి సబిత నామినేషన్
రంగారెడ్డి: వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తల జయ జయ ద్వానాల మధ్య రాష్ట్ర మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు. దివంగత ఇంద్రారెడ్డి సమాధి వద్ద నామినేషన పత్రాలను ఉంచి నివాళి...
నాలుగు జాబితాల్లో బిజెపి అభ్యర్థుల వివరాలు
1.సిర్పూర్ -డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు
2. బెల్లంపల్లి- ఎ.శ్రీదేవి
3.ఖానాపూర్ -రమేష్ రాథోడ్
4.ఆదిలాబాద్- పాయల్ శంకర్
5.బోథ్-సోయం బాపూరావు
6.నిర్మల్- ఏలేటి మహేశ్వర్ రెడ్డి
7.ముథోల్- రామారావు పటేల్
8. ఆర్మూర్- పైడి రాకేష్ రెడ్డి
9.జుక్కల్- టి.అరుణతార
10.కామారెడ్డి -కె.వెంకటరమణ రెడ్డి
11....
బిజెపి నాలుగో జాబితా విడుదల
హైదరాబాద్: 12 మంది అభ్యర్థులతో బిజెపి నాలుగో జాబితా విడుదల చేసింది. బిజెపి మూడో జాబితాలో 35 మంది అభ్యర్థులు, రెండో జాబితాలో ఒక్కరు, ఒకటో జాబితాలో 52 మందిని విడుదల చేసింది....