Home Search
గజ్వేల్ - search results
If you're not happy with the results, please do another search
ఆస్తుల నమోదులో గజ్వేల్ ఫస్ట్
100 శాతం పూర్తయిన తొలి మున్సిపాలిటీగా ఘనత
రాష్ట్రవ్యాప్తంగా 60% ఆస్తుల వివరాలు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆస్తుల సర్వే యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది. రాష్ట్రంలోనే ఆస్తుల గణన పూర్తయిన తొలి మున్సిపాలిటీగా...
గజ్వేల్కు చేరిన సూపర్ ఫాస్ట్ రైలు
మనోహరాబాద్-గజ్వేల్ మధ్య ట్రయల్ రన్ సక్సెస్
గజ్వేల్: మనోహరాబాద్ కొత్తపల్లి రైలు మార్గంలో భాగమైన మనోహరాబాద్ గజ్వేల్ మధ్య రైలు నడవటానికి ఇక ముహూర్తం నిర్ణయించటమే తరువాయిగా ఉంది. గురువారం దక్షిణ మధ్య రైల్వే...
గజ్వేల్కు చేరిన గోదారమ్మ
కొండపోచమ్మ సాగర్ దిశగా పరుగులు పెడుతున్న జలసిరి
అక్కారం పంపు హౌస్కు త్వరలో చేరనున్న జలప్రవాహం
మన తెలంగాణ/గజ్వేల్ : రైతు ఆత్మహత్యల జిల్లా,కరువు జిల్లాగా చరిత్ర కెక్కిన సిద్దిపేట జిల్లా గోదారమ్మ రాకతో సస్యశ్యామలం...
గజ్వేల్లో రైలు కూత
గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు శనివారం ట్రయల్ రన్తో రైలు వచ్చేసింది. ఈ ప్రాంత ప్రజల దశాబ్ధాల కల సిఎం కెసిఆర్ చొరవతో సాకారమైంది. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో...
నాచారం గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం లోని నాచగిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాన ఆలయంలోని లక్ష్మీదేవి అమ్మ వారి నరసింహ స్వామి వారి ఉత్సవ...
మెతుకుసీమలో గెలుపు వీరుడెవరో
బిసి వాదంతో కాంగ్రెస్... మోడీ చరిష్మాతో బిజెపి దూకుడు
కెసిఆర్, హరీశ్కు సవాల్గా మారిన ఎంపి స్థానం
ముక్కోణపు పోటీలో నిలిచేదెవరు?
యస్.ఎన్.చారి, మెదక్ ప్రతినిధి: మెదక్ పార్లమెంట్ స్థానంలో తమ సత్తా చాటేందుకు కాం...
కెటిఆర్ పై కేసు నమోదు
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకుగాను తెలంగాణ పోలీసులు తెలంగాణ మాజీ మంత్రి, బిఆర్ఎస్ నాయకుడు కె.టి. రామారావుపై కేసు నమోదు చేశారు.
రేవంత్ రెడ్డి బిల్డర్లు, బిజినెస్ మెన్ ల...
కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఐలేని జయరాం రెడ్డి !
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఐలేని జయరాంరెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి గ్రామానికి చెందిన ఫార్మా కంపెనీల అధినేత జయరాంరెడ్డికి అవకాశం...
కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మొద్దు:ఈటల
జ్వేల్ ః- అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని, ఇచ్చిన హామీల్లో ఒక్క బస్సు ప్రయాణం తప్ప ఏదీ అమలు కాలేదని, కనుక ప్రజలు మోసపు హామీలు నమ్మొద్దని బిజెపి జాతీయ...
సబ్బు బిళ్లపై పి.వి.నర్సింహా రావు చిత్రం
గజ్వేల్ : రాజనీతజ్ఞుడు, బహుభాషా కోవిదుడు స్వర్గీయ ప్రధాని పి.వి. నర్సింహా రావుకు భారతరత్న రావడం సంతోషంగా ఉందని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్రస్థాయి కళారత్న అవార్డు గ్రహీత రామకోటి...
డిజిపిగా మీరు ఎలా నియమించారు?
మన తెలంగాణ/ హైదరబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల టిఎస్పిఎస్సి చైర్మన్గా నియమించిన మహేందర్ రెడ్డి అవినీతిపరుడైతే బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయనను డిజిపిగా ఎలా నియమించారో బిఆర్ఎస్ నాయకురాలు, ఎం ఎల్సి...
మహేందర్రెడ్డి అవినీతి చేస్తే.. ఎందుకు డిజిపిగా నియమించారు: కొండా సురేఖ
మన తెలంగాణ/ హైదరబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల టిఎస్పిఎస్సీ చైర్మన్గా నియమించిన మహేందర్ రెడ్డి అవినీతిపరుడైతే బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయనను డిజిపిగా ఎలా నియమించారో బిఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత చెప్పాలని...
హామీల అమలు ఈజీ కాదు
కాంగ్రెస్ నేతలు వాళ్లలోవాళ్లే తిట్టుకుంటారు
వారి ప్రతిష్ట తగ్గించుకుంటారు
ప్రతిపక్షంలో ఉన్నామని అధైర్యమొద్దు
పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్కే ప్రజల మద్దతు
సిఎం రేవంత్ను కలుసుకోవాలనుకునే ఎంఎల్ఎలు ముందస్తుగా పార్టీకి తెలియజేయాలి
ఎంఎల్ఎలు, ఎంఎల్సిలతో...
ఇవాళ శాసనసభకు కెసిఆర్
గజ్వేల్ ఎంఎల్ఎగా ప్రమాణం
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభకు చేరుకోనున్నారు. ప్రతిపక్ష నేత ఛాంబర్లో కెసిఆర్ పూజలు చేయనున్నారు. అనంతరం సభాపతి గడ్డం ప్రసాద్...
ఫిబ్రవరి 1న ఎంఎల్ఎగా కెసిఆర్ ప్రమాణ స్వీకారం….
హైదరాబాద్: బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫిబ్రవరి 1న గజ్వేల్ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కు కెసిఆర్ లేఖ...
ఫిబ్రవరి 1న ఎంఎల్ఎగా కెసిఆర్ ప్రమాణం
మన తెలంగాణ / హైదరాబాద్ : ఫిబ్రవరి ఒకటో తేదీన గజ్వేల్ ఎమ్మెగా బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ఎంఎల్ఎగా కెసిఆర్ ప్రమా...
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ రిమాండ్ రిపోర్ట్
సిటిబ్యూరోః ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎసిబి అధికారులు అరెస్టు చేసిన హెచ్ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్లో ఎసిబి అధికారులు సంచనల విషయాలు వెల్లడించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్...
వస్తున్నా…
కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే... తెలంగాణకు నష్టం జరుగుతుందని... ఆపరేషన్ మ్యానువల్, ప్రోటోకాల్ లేకుండా ప్రాజెక్టులు ఎలా తీసుకుంటారని.. తెలంగాణ హక్కులపై పార్లమెంట్ లో గళం విప్పాలని బిఆర్ఎస్ ఎంపిీలకు కెసిఆర్ దిశానిర్దేశం...
రూ.30 వేల కోసం మద్యం మత్తులో వ్యక్తి హత్య
జగదేవ్పూర్ : బేరానికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి మూడు రోజుల తర్వాత చెరువులో శవమై తెలిన సంఘటన జగదేవ్పూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. జగదేవ్పూర్ మండల పరిధిలోని...