Home Search
గత ఎన్నికల - search results
If you're not happy with the results, please do another search
ఎన్నికల బాండ్లపై నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు
రాజకీయ పార్టీలకు విరాళాలు అందచేసిన 30 కంపెనీలలో కనీసం 15 కంపెనీలు కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి చర్యలు ఎదుర్కొన్నయని ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించడంపై కేంద్ర...
ఎన్నికల కమిషనర్ల నియామకంపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ
కొత్త ఎన్నికల చట్టం కింద ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమిండంపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఎన్నికల కమినర్ల నియామకం కోసం జరగాల్సిన సమావేశాన్ని ముందుకు జరిపారని పిటిషనర్లు ఆరోపించగా వాస్తవాలను...
ఎన్నికల బాండ్లపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలి: కాంగ్రెస్
ఎన్నికల బాండ్ల పథకం ద్వారా అవినీతికి పాల్పడిన బిజెపిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించి ఆ పారీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎన్నికల బాండ్ల ద్వారా 50 శాతానికి...
శనివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ విడుదల
లోక్సభ, కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం(ఇసి) శనివారం సాయంత్రం 3 గంటలకు ప్రకటించనున్నది. కొత్తగా నియమితులైన ఇద్దరు ఎన్నికల కిషనర్లతో ప్రధాన ఎన్నికల కమిషనర్ శుక్రవారం సమావేశమైన అనంతరం...
ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేశ్, సంధూ
న్యూఢిల్లీ : భారత ఎన్నికల సంఘం మరో ఇద్ద రు నూతన కమిషనర్లను నియమించారు. వీరి పేర్లను కేంద్రం ప్రకటించింది. సీనియర్ మాజీ అధికారులు సుఖ్బీర్ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్లను కొత్త...
జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక సమర్పించిన కోవింద్
న్యూఢిల్లీ : ‘ఒకే దేశం... ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్ని రకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం...
ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకం
కేంద్ర ఎన్నికల సంఘం ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించింది. సుఖ్ బీర్ సింగ్ సంధు, జ్ఞానేశ్ కుమార్ లను ఎన్నికల కమిషనర్లుగా నియమించినట్లు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి చెప్పారు....
ఐదేళ్లలో 22వేల ఎన్నికల బాండ్లు జారీ
ఎన్నికల బాండ్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు కన్నెర్ర చేయడంతో దిగివచ్చిన ఎస్బీఐ.. మొత్తానికి బాండ్ల వివరాలను తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు ఒక పెన్ డ్రైవ్ లో బాండ్ల వివరాలను సర్వోన్నత...
ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందే
న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడిపై తమకు జూన్ 30 వరకు వ్యవధి ఇవ్వాలని కోరుతూ భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బిఐ) దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. మంగళవారం...
బాండ్ల వివరాలను తక్షణమే బహిర్గతం చేయాలి
అబిడ్స్ ఎస్బిఐ ముందు సిపిఎం నిరనన
మన తెలంగాణ / హైదరాబాద్ : రాజ్యాంగ విరుద్ధమైన ఎన్నికల బాండ్లు వివరాలను తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ ఆబిడ్స్లోని గన్ ఫౌండ్రీ ఎస్బిఐ బ్యాంక్...
పార్లమెంటు, ఎంఎల్సి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
మంత్రి జూపల్లి కృష్ణారావు
మన తెలంగాణ / హైదరాబాద్ : రాబోయే పార్లమెంట్, ఎంఎల్సి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే మళ్లీ పునరావృతం కానున్నాయని పర్యాటక...
ఎన్నికల బాండ్ల అంశంలో ఎస్బిఐ తీరుపై సుప్రీం ఆగ్రహం
ఢిల్లీ: ఎన్నికల బాండ్ల అంశంలో ఎస్బిఐ తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాండ్ల వివరాల వెల్లడికి గడువు పొడిగించాలని ఎస్బిఐ అభ్యర్థించింది. 26 రోజులుగా ఏం చేశారని ఎస్బిఐని సుప్రీం...
కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో దేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శనివారంనాడు ఆయన తన పదవికి రాజీనామా...
లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: మాయావతి
లక్నో: వచ్చే లోక్సభ ఎన్నికలలో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్పి) అధ్యక్షురాలు మాయావతి స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల కోసం బిఎస్పి పూర్తి సన్నద్ధతతో, శక్తితో పోటీ...
ఎన్నికలప్పుడే రాజకీయాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణ 2050 వైబ్రెంట్ మాస్టర్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భాగ్యనగర ప్రగతిని నిరాటంకంగా...
త్వరలో కేంద్రానికి జమిలి ఎన్నికలపై నివేదిక
ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనను అధ్యయనం చేయడానికి నియమించిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే ప్రక్రియలో ఉందని శుక్రవారం వర్గాలు...
లోక్సభ ఎన్నికల తరువాత బిజెపిలోకి రేవంత్
మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి : లోక్సభ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బిజెపిలోకి వెళ్లడం ఖాయమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యుడు కెటిఆర్ జోస్యం చెప్పారు. మంగళవారం జరిగిన...
పార్లమెంట్ ఎన్నికల్లో బిసిలకు 9 సీట్లు ఇవ్వాలి : ఆర్. కృష్ణయ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిసిలకు 9 సీట్లు ఇవ్వాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపి ఆర్. కృష్ణయ్య అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి...
ఇండియా కూటమి ఎన్నికల శంఖారావం
పాట్నా : ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ రానున్న లోక్సభ ఎన్నికల కోసం దాదాపుగా శంఖం పూరించింది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో సహా అగ్రశ్రేణి నేత లు బృహత్ ర్యాలీ కోసం...
సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరపించాలని చూస్తున్నారు
బిఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్
మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను మరపించాలని చూస్తున్నారని బిఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. గతంలో కెసిఆర్...