Home Search
గర్భగుడిలో - search results
If you're not happy with the results, please do another search
అయోధ్యలో వెంకయ్య దంపతుల పూజలు
అయోధ్య : ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు శుక్రవారంఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు సతీసమేతంగా చేరుకున్నారు. తొలుత రామజన్మభూమి స్థలి వద్దకు చేరుకున్నారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ పూజాదికాలు నిర్వహించారు. ప్రత్యేక రైలులో ఉప రాష్ట్రపతి...
ఇక భక్త జనాద్రి
చూపుల పండువగా, వైభవోపేతంగా మహాకుంభ సంప్రోక్షణ
అసమాన దీక్షతో అనతికాలంలో
అపూర్వ, అపురూప శిల్పకళాత్మకంగా
ముఖ్యమంత్రి కెసిఆర్ తీర్చిదిద్దిన
నూతన యాదాద్రి జాతికి అంకితం
మహా పూర్ణాహుతితో మొదలైన
సంప్రోక్షణ ఉత్సవాలు
బాలాలయంలోని నృసింహ స్వామి,...
నారసింహుని దివ్య దర్శన వేళ
నేటి నుంచి భక్త జనకోటికి యాదగిరీశుని పునర్దర్శన భాగ్యం
యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహుని ఆలయానికి నభూతో నభవిష్యతి అనే రీతిలో కృష్ణ శిల సహితమైన విశిష్ట చిత్రకళా అపురూప వైభవాన్ని కల్పించిన అనంతరం నేడు...
నేటినుంచే మేడారం
నేడు సారలమ్మ ఆగమనం, గద్దె వద్దకు జంపన్న, మేడారం దారిలో పగిడిద్దరాజు, కొత్తూరు నుంచి మేడారం వరకు ట్రాఫిక్ జామ్, సిఎం కెసిఆర్ బస కోసం ప్రత్యేక కంటైనర్
మన తెలంగాణ/గంగారం : ఆసియా...
సమతామూర్తి స్ఫూర్తి సార్వజనీనం
ఫిబ్రవరి 2 నుంచి 14వరకు ముచ్చింతల్లో శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం
5వేల మంది రుత్విక్కులతో మహాక్రతువు
10కోట్ల అష్టాక్షరి మహామంత్ర పారాయణం
216 అడుగుల శ్రీమద్రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ, త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో సమారోహం...
అలా వస్తేనే అనుమతి.. శ్రీశైలం వెళ్లే భక్తులకు సూచనలు
కర్నూల్: శ్రీశైలంలో కొలువుదీరిన మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని ఆలయ ఈవో లవన్న సూచించారు. ముఖ్యంగా ఉచిత స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల్లో...
శ్రీభద్రకాళి, వేయిస్తంభాల ఆలయాల్లో భారత ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక పూజలు
మన తెలంగాణ/వరంగల్ క్రైం : వరంగల్ జిల్లాలో రెండు రోజుల ప ర్యటనకు విచ్చేసిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్చంద్రశర్మ దంపతు లు,...
భారీ వర్షాల మధ్య శబరిమల యాత్ర ప్రారంభం
పథనంతిట్ట(కేరళ): శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి రెండు నెలలు పాటు సాగే వార్షిక మండలం-మకరవిళక్కు యాత్ర మంగళవారం ప్రారంభమైంది. ఒక పక్క కరోనా వైరస్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా.. మరోపక్క భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ...
మంచాల మండలంలో గుప్త నిధుల కలకలం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో గుప్త నిధుల కలకలం సృష్టించింది. ఖాగజ్ ఘాట్ గ్రామం లో 400 సంవత్సరాల చరిత్ర గల అతిపురతమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు...
చార్ధామ్ యాత్ర ప్రారంభం
కొవిడ్ నిబంధనల తనిఖీకి ఆలయాల వద్ద సిసి కెమెరాలు
డెహ్రాడూన్: శనివారం ఉదయం నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఉత్తరాఖండ్లోని నాలుగు పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలకు భక్తులను అనుమతించారు. కొవిడ్...
తిరుమలలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు….
తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. రెండవ దేవరాయలు కాలం నుండి ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది. ఆ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న...
కాకతీయ కళా కోవెలకు సలాం
శతాబ్దాల చరికత్రకు గుర్తింపొచ్చింది. కాకతీయుల కళావైభవానికి యావత్ ప్రపంచం సలాం చేసింది. ఇసుక పునాదులపై వెలిసిన అద్భుత రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపద హోదా లభించింది. యావత్ భారతావనికి, ముఖ్యంగా తెలంగాణ...
మహిళా అర్చకులు!
మహిళలను ఆలయ అర్చకులుగా నియమించాలన్న తమిళనాడు డిఎంకె ప్రభుత్వ నిర్ణయం అది అధికారానికి వచ్చినప్పటి నుంచి వేస్తున్న సరికొత్త అడుగుల జాడలోనే ఉన్నది. పురాతన ద్రవిడ సంస్కృతిని పునరుద్ధరించే ఆశయంతో తీసుకున్న నిర్ణయంగా...
భక్తజనసంద్రం.. రాజన్న క్షేత్రం
శివనామ స్మరణలతో మారుమోగిన శివాలయాలు
ఉపవాస దీక్షలతో పోటెత్తిన భక్తులు
టిటిడి,ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అందజేత
అలరించిన శివార్చన సాంస్కృతిక కార్యక్రమాలు
రాజన్నను దర్శించుకున్న విఐపీలు, మంత్రులు
మన తెలంగాణ/వేములవాడ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజన్న...
కొమురవెల్లిలో శివరాత్రి వేడుకలు
సిద్దిపేట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని మల్లన్నకు నిరంతరంగా అభిషేకాలు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. కొమురవెల్లి మహాశిరాత్రి లింగోద్భవ కాలంలో అర్ధరాత్రి...
కోటి వరాలిచ్చే వేములవాడ రాజన్న
మన తెలంగాణ / వేములవాడ: కోడెను కట్టి రాజన్న అని మొక్కితే నేనున్నా.... అంటూ కోటి వరాలిచ్చే ఎములాడ రాజన్న కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది....
అపర వైకుంఠంగా
మేలో యాదాద్రి పునఃప్రారంభం
పరిశుభ్రతలో దేశంలోనిగుడులన్నిటికీ ఆదర్శంగా ఉండాలి
ముందుగా బాలాలయంలో పూజలు, అనంతరం క్షేత్రస్థాయి పర్యవేక్షణ
ఆలయ ప్రాంగణంలో పరిసరాల్లో జరుగుతున్న పనుల పరిశీలన
ఏమేమి జరుగుతన్నాయి, ఎన్ని రోజుల్లో పూర్తిఅవుతాయి అని ఆరా
మాడ వీధులు, క్యూ...
అయోధ్యలో కరోనా కలకలం..
అయోధ్యలో కరోనా కలకలం..
ఓ పూజారికి, పోలీసు సిబ్బందికి వైరస్
అయోధ్య(యుపి): ఆగస్టు 5వ తేదీన రామాలయ నిర్మాణపు భూమిపూజ జరిగే అయోధ్యలో కరోనా కలకలం చెలరేగింది. ఓ పూజారికి, 14మంది పోలీసులకు కరోనా సోకింది....
కరోనా ఎఫెక్ట్ ….దేవుళ్లకూ మాస్కులు
వారణాసి:కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేవుళ్లకూ ఈ వ్యాధి సోకకుండా పూజారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వింతగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. ఉత్తర్ ప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలోని ప్రహాదేశ్వర ఆలయానికి చెందిన...