Home Search
గాంధీజీ - search results
If you're not happy with the results, please do another search
సింగోల్: రాజ్యాంగం మీద సర్జికల్ స్ట్రైక్!
అన్ని విషయాలలో వివాదాస్పదమవుతున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ విషయంలోనూ విమర్శలకు గురైంది. ముఖ్యమైన ప్రతిపక్ష పార్టీలన్నీ ఆ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. పరువు కాపాడుకునే ప్రయత్నంలో కేంద్ర హోం...
నిజాం నిరంకుశంను ఎదురించిన తత్వవేత్త వరకవి సిద్దప్ప
హైదరాబాద్: వరకవి సిద్దప్ప తెలంగాణ తొలి కవుల్లో ప్రథముడు, నిజాం నిరంకుశ వ్యవస్థను నిరసించిన తత్వవేత్త అని బిసి కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కాటం నరసింహ యాదవ్ పేర్కొన్నారు. ఆయుర్వేదాన్ని...
గీతా ప్రెస్ ఓ ఆలయమే : పిఎం మోడీ
గోరఖ్పూర్ : గీతా ప్రెస్ ఆలయానికి తీసిపోదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఉన్న విశిష్ట ప్రచురణాలయం గీతాప్రెస్ శతజయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ప్రధాని మోడీ శుక్రవారం హాజరయ్యారు....
పల్లె ప్రగతితో పెరిగిన ప్రజల జీవన ప్రమాణాలు
మహబూబాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందాయని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్...
అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి
తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డి
పెద్దేముల్: పల్లెల అభివృద్ధే ప్రధాన లక్షమని.. దశల వారీగా గ్రామాలన్నింటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం...
తెలంగాణ పల్లెలు ప్రగతి దీపాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తీసుకున్న రెండు కార్యక్రమాలు పల్లెల భౌతిక స్వరూపాన్ని మార్చి వేశాయి. పల్లె ప్రగతి, హరిత హారం కార్యక్రమాలు అమ లు చేయడంతో పల్లెల పర్యావరణంలో (village ecosystem)...
జి7 సదస్సుకోసం జపాన్ కు ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: జి7 సదస్సులో పాల్గొనడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జపాన్కు పయనమయ్యారు. హిరోషిమా నగరంలో జరుగుతున్న ఈ సదస్సులో భారత్ ప్రత్యేక ఆహ్వానిత దేశంగా ఉంది. భారత్ జి20కి అధ్యక్షత...
స్వాతంత్య్రోద్యమంలో సైన్సు
1908 సెప్టెంబర్ 28న హైదరాబాదులో వచ్చిన వరదలు విపరీతమైన నష్టాన్ని కలిగించాయి. బొంబాయి ప్రభుత్వ సర్వీసు నుంచి వైదొలగి అధ్యయనం కోసం లండన్లో ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు హైదరాబాదును రక్షించమని విన్నపం నిజాం...
సమగ్ర వికాసానికి పాఠ్యాంశాలే పునాది
సమర్థ మానవ వనరుల నిర్మాణానికి విద్య అత్యంత కీలకమైనది. విద్యార్జనకు కేంద్ర బిందువు పాఠశాల. ఇక్కడ అభ్యసించే పాఠ్య, సహ పాఠ్యాంశాలు విద్యార్థి మానసిక, శారీరక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి. పాఠశాల విద్య...
చరిత్ర పుస్తకాల్లో మార్పులు!
ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఎన్సిఇఆర్టి ప్రచురించిన భారత చరిత్ర పాఠ్యాంశాల్లో కొన్ని భాగాల తొలగింపు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. చరిత్ర పాఠ్య పుస్తకాల్లో ముఖ్యమైన కొన్ని చారిత్రక సంఘటనలను,...
సర్వసుందరంగా పంచాయతీలు
పంచాయతీ రాజ్ వ్యవస్థను 1993లోని 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీ రాజ్ రాజ్యాంగబద్ధం చేయబడింది. ఈ బిల్లును 22 డిసెంబర్ 1992న లోక్సభ, అదే విధం గా 23 డిసెంబర్...
‘ఇదీ’ పునర్నిర్మాణం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రతీక నూతన సచివాలయమని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పరిపాలనకు ఇది గుండెకాయగా నిలిచిందన్నారు. అత్యంత శోభాయమానంగా నిర్మించిన సచివాలయాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం జీవితంలో...
ఆ చూపుడు వేలు స్ఫూర్తిదాయకం
ఒక గొప్ప సంకల్పానికి ఎదురయ్యే అడ్డంకులెన్నో, అడ్డంకుల ను అధిగమించి ఆ సంకల్పం సిద్ధించే వరకు విరామ మెరుగని సంకల్ప సాధకుడు, కృషీవలుడు కెసిఆర్. ‘అవహేళన చేసిన నోర్లే అభినందించేలా-, అడ్డుకోవాలనుకున్నవాళ్ళే అబ్బురపడే...
విద్య కాషాయీకరణ!
‘చరిత్రను పట్టించుకోని తరానికి గతమూ భవిష్యత్తూ రెండూ వుండవు’ చరిత్రను నిర్లక్షం చేస్తే అది వేరు మాట, దాని కళ్ళు, ముక్కు, చెవులు కోసేసి శూర్పణఖలా మార్చేయడం ఎంత దారుణం! విద్యార్థులకు చరిత్ర...
ఔరంగజేబు చూపిన ఔదార్యం
మొఘల్ చక్రవర్తులంతా ఈ దేశ ప్రజలకు అన్యాయం చేసినట్టు, ఈ దేశంలోని ముస్లింలందరూ ఉగ్రవాదులయినట్టూ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో వున్నవారు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ఆలోచనలు చేసేవారు తప్పుడు మాటలు...
చరితార్థుడి ‘చరితార్థులు2’
ఏ దేశ చరిత్ర చూసినా/ ఏమున్నది గర్వ కారణం?/ వైషమ్యం, స్వార్థపరత్వం/ కౌటిల్యం, ఈర్ష్యలు,స్పర్థలు/ మాయలతో మారు పేర్లతో/ మన చరిత్ర గతిని మార్చేశారు/కుటిల శక్తుల మాయలతో/ బలవంతుల దౌర్జన్యాలతో./ మత శక్తుల...
పార్లమెంట్లో అదానీ రగడ
న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో గురువారం అదానీ హిండెన్బర్గ్ అంశం పెనుదుమా రం సృష్టించింది. అదానీ కంపెనీల షేర్లకు సం బంధించిన హిండెన్బర్గ్ నివేదికపై చర్చకు లోక్స భ, రాజ్యసభలలో విపక్షాలు...
పొట్టి శ్రీరాములుపై అక్షర సత్యాలు
పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటపటిమను, మద్రాసు నుంచి ఆంధ్రాను స్వతంత్ర రాష్ట్రంగా చెయ్యాలనే సంకల్పాన్ని డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు తన సంపాదకత్వంలో ఉద్దండ పండితులైన...
రిపబ్లిక్ బ్లాక్బస్టర్.. గణతంత్ర టికెట్లు హౌస్ఫుల్
న్యూఢిల్లీ : ఈసారి గణతంత్ర దినోత్సవాల వేడుకలు తిలకించేందుకు జనం సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే వీక్షణకు దాదాపు 32000 టికెట్లు ఆన్లైన్లో అమ్ముడుపొయ్యాయి. ప్రజల కోసం విక్రయానికి పెట్టిన టిక్కెట్లు అన్ని కూడా...
ఆశావహ కవిత్వం
చుట్టూ ఉన్న పరిస్థితులపట్ల మనుషులెప్పుడూ స్పందిస్తూనే ఉంటారు. ఇతరులకంటే ఎక్కువగా కవుల స్పందన ఉంటుంది. అది సహజం. భావుకత పుష్కలంగా ఉన్న కవయిత్రి చొప్పదండి రాధ కూడా అంతే. ఉపాధ్యాయురాలిగా పాఠశాలలో బోధిస్తూనే...