Home Search
గుజరాత్ - search results
If you're not happy with the results, please do another search
ముంబైకి కీలకం.. నేడు గుజరాత్తో పోరు
అహ్మదాబాద్: ఐపిఎల్లో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్ కీలక మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్కి కిందటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్...
నేడు గుజరాత్తో లక్నో ఢీ
లక్నో: ఐపిఎల్లో అత్యంత నిలకడైన ప్రదర్శన చేస్తున్న లక్నో సూపర్జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య శనివారం కీలక పోరు జరుగనుంది. ఈ సీజన్లో రెండు జట్లు కూడా అద్భుత ఆటను కనబరుస్తున్నాయి....
గుజరాత్లో లక్ష కోట్ల స్కామ్!
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో లక్ష కోట్ల రూపాయల భారీ స్కామ్ చోటు చేసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగ్ నివేదికలో ఈ విషయం బట్టబయలైంది. గత అయిదు సంవత్సరాల్లో...
గుజరాత్లో ఆరుగురు ఆప్ కార్పొరేటర్లు బిజెపిలోకి…
గాంధీనగర్: గుజరాత్లో ఆరుగురు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీ(బిజెపి)లో చేరారు. వారు క్యాబినెట్ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా...
గుజరాత్కు పరీక్ష.. నేడు పంజాబ్తో పోరు
మొహాలి: కోల్కతాతో జరిగిన కిందటి మ్యాచ్లో అనూహ్య ఓటమి చవిచూసిన గుజరాత్ టైటాన్స్కు గురువారం పంజాబ్ కింగ్స్తో జరిగే పోరు కీలకంగా మారింది. కోల్కతా బ్యాటర్ రింకు సింగ్ అసాధారణ బ్యాటింగ్ వల్ల...
గుజరాత్లో ఫసల్ బీమా ఏది?
మన తెలంగాణ/హైదరాబా ద్: వ్యవసాయరంగంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫసల్ బీమా యోజన పథకం బిజెపి పాలిత గుజరాత్ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని బిజెపి నేతలను రాష్ట్ర ఆర్థ్ధిక...
గుజరాత్లోని కచ్లో 3.2 తీవ్రతతో భూకంపం!
కచ్: గుజరాత్లోని కచ్ జిల్లాలో సోమవారం ఉదయం 3.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్(ఐఎస్ఆర్) తెలిపింది. ఈ భూకంపం వల్ల ఎలింటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదు....
గుజరాత్లో మొదటి విదేశీ యూనివర్సిటీ క్యాంపస్
న్యూఢిల్లీ: గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో క్యాంపస్ నెలకొల్పేందుకు ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీకి ఆమోదం తెలిపినట్లు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ లథారిటీస్(ఐఎఫ్ఎస్సిఎ) శుక్రవారం ప్రకటించింది. ఈ ఆమోదంతో భారత్లో తన క్యాంపస్ను...
గుజరాత్లో 4.3 తీవ్రతతో భూకంపం
గాంధీనగర్: గుజరాత్లో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రతతో మధ్యాహ్నం 3.21 గంటలకు ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ సిస్మోలజీ తెలిపింది. గుజరాత్లోని రాజ్కోట్కు ఉత్తర వాయువ్యంగా 270 కిలోమీటర్ల...
గుజరాత్లోని అమ్రేలిలో 3.1 తీవ్రతతో భూకంపం!
అమ్రేలి: గుజరాత్లోని అమ్రేలి జిల్లా సావర్కుండ్లా తాలూకాలో గురువారం 3.1 తీవ్రతతో స్వల్ప భూకంపం నమోదయింది. ఈ విషయాన్ని భూకంప పరిశోధన సంస్థ(ఐఎస్ఆర్) అధికారి తెలిపారు. ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరగలేదని...
గుజరాత్లో డేటా ఎంబసీలు భద్రతకు ముప్పు
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం డాటా ఎంబసీలను కేవలం గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో మాత్రమే ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు తీవ్ర...
గుజరాత్గిరి.. బ్యాంకు ఉద్యోగిపై దాడి
అహ్మదాబాద్ : పలు మోడీ ఆదర్శాల గాంధీ గుజరాత్లో గూండాగిరి జరిగింది. పట్టపగలు కొందరు ఖాతాదారులు రాష్ట్రంలోని నదియాద్ శాఖ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోపలికి ప్రవేశించి బ్యాంకు ఉద్యోగిపై దాడికి దిగారు....
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
గుజరాత్లోని నవ్సారి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవ్సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు కారు ఢీ కొని పది మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 30 మందికి గాయాలయ్యాయి....
గుజరాత్లో ఎద్దు నుంచి పాలు పితికినట్లుంది: అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 14 శాతం ఓట్లను గెలవడంపై ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అక్కడ కేవలం 5 సీట్లు...
గుజరాత్లో బిజెపికి హెచ్చరికలు
గుజరాత్లో ఇప్పటి వరకు ఎవ్వరు, ఎప్పుడు సాధించని ఘన విజయం సాధించడంతో దేశంలో ఇక ప్రధాని నరేంద్ర మోడీ తిరుగులేని నాయకుడని మరోసారి స్పష్టం చేసిందని, 2024 ఎన్నికలలో సహితం పాత రికార్డులు...
దేశ సంపదను.. గుజరాత్కు దోచిపెడుతున్న కేంద్రం
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర నిధుల విడుదల విషయంలో వివక్షత చూపుతున్నారని, కేవలం గుజరాత్ రాష్ట్రానికే నిధుల మంజూరు విషయంలో పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం...
గుజరాత్లో మళ్లీ అధికారం బిజెపిదే:ఎగ్జిట్ పోల్స్
హైదరాబాద్ : 14 మధ్య, ఉత్తరాది గుజరాత్ జిల్లాలలోని 93 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. దీంతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 182 స్థానాలున్న...
గుజరాత్లో ఎన్నికల బహిష్కరణకు 18 గ్రామాల పిలుపు
గాంధీనగర్ : గుజరాత్లో ఎన్నికల బహిష్కరణకు 18 గ్రామాల ప్రజలు పిలుపునిచ్చారు. ఈ 18 గ్రామాలు బీజేపీకి కంచుకోట అయిన నవ్సారి నియోజక వర్గం పరిధి లోనివి. అంచెలి రైల్వే స్టేషన్లో లోకల్...
గుజరాత్లో కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల
అహ్మదాబాద్: అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ శనివారం మ్యానిఫెస్టో విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం గుజరాత్లో అధికారంలోకి వస్తే 10లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, గ్యాస్ సిలిండర్, 300యూనిట్ల వరకు ఉచిత విద్యుత్...
గుజరాత్ను మోడీ ద్రోహం నుంచి రక్షిస్తాం
న్యూఢిల్లీ : గుజరాత్ను బిజెపి ఆధ్వర్యపు డబుల్ ఇంజిన్ ద్రోహం బారి నుంచి తమ పార్టీ కాపాడితీరుతుందని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ తెలిపారు. గుజరాత్ ప్రజలకు తమ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను...