Home Search
గ్రామాలు అభివృద్ధి - search results
If you're not happy with the results, please do another search
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శితో సోమేశ్ కుమార్ భేటీ
రాష్ట్రంలో అమలవుతున్న గ్రామీణాభివృద్ధి పథకాలపై వివరించిన సిఎస్
పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతలో గణనీయమైన మార్పులు సాధించాం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన పల్లెప్రగతి తదితర కార్యక్రమాలవల్ల రాష్ట్రంలోని గ్రామాలు...
అక్కడ నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే ఫలితం దక్కదు: పువ్వాడ
ఖమ్మం: నూతనంగా వస్తున్న టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. ఖమ్మం జడ్పీహాల్ లో శనివారం పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో...
మహబూబాబాద్ పరిధిలో అతిపెద్ద జాతీయ రహదారి : ఎంపి కవిత
రూ. 2వేల కోట్లతో 234 కిలోమీటర్లకు త్వరలో గెజిట్
మనతెలంగాణ/ఇల్లెందు : మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో అతిపెద్ద జాతీయ రహదారి నిర్మాణానికి మూడు రోజుల్లో గెజిట్ విడుదల అవుతుందని ఎంతో సంతోషంగా ఉందని మహబూబాబాద్...
జానా శాశ్వతంగా ఇంట్లోనే ఉంటారు: తలసాని
నల్లగొండ: వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నాగార్జున సాగర్లో టిఆర్ఎస్ ప్రచారం జోరందుకుంది. ప్రచారంలో భాగంగా తలసాని మాట్లాడారు. చివర వరకు ప్రజల కోసమే...
గాంధీజీ కలల్ని.. నిజం చేస్తోంది కెసిఆరే
పల్లె ప్రగతి... అన్ని రాష్ట్రాలకు ఆదర్శం
లోక్సభలో టిఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాలను అభివృద్ధి చేస్తేనే దేశ పురోగతి సాధ్యమవుతుందని లోక్సభలో టిఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వర్రావు...
మోడీ గ్యారంటీ అంటే ఏమిటి? : నిలదీసిన విపక్షాలు
న్యూఢిల్లీ : “మోడీ కి గ్యారంటీ” అనే శీర్షికతో ఆదివారం విడుదలైన బీజేపీ మేనిఫెస్టోను విపక్ష నేతలు అనేక మంది తోసిపుచ్చారు. ప్రధాని గ్యారంటీ అంటే ఏమిటి ? అని ప్రశ్నించారు. దేశాన్ని...
మండుటెండల మరణాలను ఆపలేమా?
దక్షిణాసియాలోని దేశాల్లో భారతదేశం మండు టెండల మరణాల్లో అగ్రస్థానంలో ఉందని వచ్చిన ఒక అంతర్జాతీయ అధ్యయనం ఆందోళన కలిగిస్తోంది. 2019లో 33 వేలమంది కేవలం తీవ్రాతితీవ్రమైన ఎండల కారణంగానే చనిపోయారని చైనా నుంచి...
విద్యాహక్కు చట్టం అమలు ఏది?
పాఠశాలలకు వెళ్లాల్సిన బడి ఈడు పిల్లలు బడిలో చేరడం, చేరినవారు కొనసాగడం, వారందరూ ఆనందంగా అర్థవంతంగా నేర్చుకోవడానికి అనువైన, ప్రోత్సాహకరమైన ,స్వేచ్ఛాపూరిత వాతావరణం పాఠశాలల్లో కల్పించడానికి 13 ఏళ్ల క్రితం ఉచిత నిర్బంధ...
ముగిసిన బండి సంజయ్ ప్రజాహిత యాత్ర
ఎంపి నియోజకవర్గ పరిధిలోని 44 మండలాలు
211 గ్రామాల్లో 753 కి.మీల మేరకు కొనసాగిన యాత్ర
బిఆర్ఎస్ అవినీతి, అక్రమాలతోపాటు కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు వైఫల్యాలపై విరుచుకుపడ్డ బండి సంజయ్
మన తెలంగాణ / హైదరాబాద్:...
రాష్ట్ర ప్రజలను నిరాశ పరిచిన గవర్నర్ ప్రసంగం
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2500 హామీ మరిచారు
ప్రజావాణిపై ఆర్భాటంగా ప్రకటనలు చేసి పరువుతీసుకున్నారు: బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హామీల అమలుకోసం ఎదురు చూస్తున్న ప్రజలకు...
ఎన్నికల బడ్జెట్!
అసత్యాల, అర్ధసత్యాల గత గొప్పలు చెప్పుకోడమే గాని భావిభారతాన్ని జనహితదారుల్లో పరుగెత్తించే దిశగా ఒక్కటైనా గట్టి సంకల్పాన్ని ప్రకటించే అలవాటు లేని భారతీయ జనతా పార్టీ పాలకుల నుంచి తాత్కాలిక బడ్జెట్లో ఆశించగలిగేది...
రాడార్ స్టేషన్ ఏర్పాటు వ్యవహారంలో దొంగే ‘దొంగా దొంగ’ అన్నట్లుంది!
బిఆర్ఎస్పై మంత్రి కొండా సురేఖ మండిపాటు
నాడు ప్రభుత్వ భూములను పర్సెంటీజీల కోసం ఇష్టానుసారంగా లీజులకిచ్చారని ఆగ్రహం
మన తెలంగాణ / హైదరాబాద్ : రాడార్ సెంటర్ ఏర్పాటుతో పర్యావరణానికి, ప్రజలకు ఎలాంటి హాని...
ప్రజల వద్దకు ప్రజా పాలన తెచ్చాం: మంత్రి జూపల్లి
జుక్కల్ : కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం బీచ్కుందా మండలం రాజారాం తండాలో ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావుతో కలిసి ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు దరఖాస్తులు స్వీకరించారు. అంతకుముందు...
గ్రామాల్లో నిధులన్నీ మోదీ సర్కార్వే :బండి సంజయ్
కరీంనగర్ : గ్రామాలు, పట్టణాల్లో జరిగే అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివేనని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో దివ్యాంగులు, మహిళలు, వృద్ధులు, శిశు...
రైతు హిత ప్రధాని చరణ్సింగ్
వ్యవసాయంలో మార్పులకు అనుగుణంగా అవసరమైన పథకాల రూపకల్పన చేయాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, గ్రామీణ శ్రేయస్సుకు గణనీయమైన సహకారి వ్యవసాయం. రైతులు సమాజానికి చేసిన కృషికి రైతులందరినీ గౌరవించడం, అభినందించడం కోసం...
ఔటర్ బయట పారిశ్రామిక వాడలు
భూములను గుర్తించాలని అధికారులకు సిఎం ఆదేశం
మన తెలంగాణ / హైదరాబాద్ : నూతన పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ఔటర్ రింగ్ రోడ్ బయట, రీజినల్ రింగ్ రోడ్ లోపల 500 నుండి 1000...
వికసిత్ భారత్ యాత్రను ప్రారంభించిన బండి సంజయ్
కరీంనగర్: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మారుమూల గ్రామాల్లోని ప్రజలు సహా ప్రతి ఒక్కరికి అవగాహన పెంపొందించడంతో పాటు అర్హులందరికీ కేంద్ర పథకాలు అందేలా చేయడమే “వికసిత్ భారత్ సంకల్ప యాత్ర” లక్ష్యమని...
డెట్టాల్ హైజీన్ ఒలింపియాడ్ 2.0 విజేతలను ప్రకటించిన డెట్టాల్ బనేగా స్వస్త్ ఇండియా
రెకిట్, ప్రపంచంలో ప్రముఖ వినియోగదారు ఆరోగ్యం, హైజీన్ కంపెనీ, రెకిట్ ఫ్లాగ్ షిప్ కాంపైన్ డెట్టాల్ బనేగా స్వస్త్ ఇండియా ద్వారా భారతదేశంలో అతి పెద్ద హైజీన్ ఒలంపియాడ్ యొక్క రెండవ ఎడిషన్...
సిర్పూర్లో త్రిముఖ పోటీ
బిఆర్ఎస్, బిజెపి, బిఎస్పి మధ్యే ప్రధాన పోటీ, పక్క ప్రణాళికతో ప్రజల్లోకి ప్రధాన పార్టీల అభ్యర్థులు, అగ్రనేతలతో ప్రచారాలు... గెలుపుపై ఎవరి ధీమా వారిదే!
తెలంగాణ ఆసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రచార పర్వం...
స్వతంత్రులకు గాలం
ప్రసన్నం చేసుకోవడానికి ఆపసోపాలు పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు
పోలింగ్ ముందురోజు వరకు కొనసాగనున్న బేరసారాలు
ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో ఇండిపెండెంట్లు
మన తెలంగాణ / హైదరాబాద్: అసెంబ్లీ...