Friday, March 29, 2024
Home Search

జనార్ధన్ రెడ్డి - search results

If you're not happy with the results, please do another search

బిఆర్‌ఎస్‌లో చేరికలు

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమ్మాజిపేట మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్‌ఎస్ పార్టీలో...

బూత్ కమిటీ సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేయాలి

నాగర్‌కర్నూల్ : బూత్ కమిటీ సభ్యులందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ఎమ్మె ల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవా రం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని తేజ కన్వెన్ష న్ సెంటర్‌లో జరిగిన...

ఎమ్మెల్యేకు ఙ్ఞాపికను అందజేసిన శ్రీనాథ్

నాగర్‌కర్నూల్ రూరల్: నాగర్‌కర్నూల్ మున్సిపల్ పరి ధిలోని నాగనూల్ గ్రామానికి చెం దిన శ్రీనాథ్ గతంలో తన ఆరోగ్యం బాగోలే దని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిని క లవడం జరిగింది. వెంటనే...

రైతు బాంధవుడు సిఎం కెసిఆర్

డిసిసిబి డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, తెరాస రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్ నాగర్‌కర్నూల్: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతాంగ అభివృద్ధి, సంక్షేమం...

నాగర్‌కర్నూల్‌కు 60కోట్ల 65 లక్షల అభివృద్ధి నిధులు

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరోమారు నిధులు మంజూరు చేసిన అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటారని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి...

అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

నాగర్‌కర్నూల్ : సిసి రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా, త్వరితగతిన పూర్తి చేయాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలోని 2వ వార్డులో కోటి 20 లక్షల...

అన్ని వసతులతో నూతన గ్రంథాలయ నిర్మాణం

నాగర్‌కర్నూల్ : పాఠకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులతో నూతన గ్రంథాలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ...
Abolition of VRS system

విఆర్ఎస్ వ్యవస్థ రద్దు

మనతెలంగాణ/హైదరాబాద్ : నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన విఆర్‌ఎ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు....

గిరిజన విద్యార్థినికి బాసటగా నిలిచిన ఎంఎల్ఎ మర్రి

బిజినేపల్లి ః బిజినేపల్లి మండలంలోని ఉడుగుల కుంట తండాకు చెందిన పాండు కుమార్తె కాట్రావత్ శ్యామల మెడిసిన్ విద్యకు ఎంఎల్ఎ మర్రి జనార్ధన్ రెడ్డి బాసటగా నిలిచారు. ఎంఎల్ఎ మర్రి జనార్ధన్ రెడ్డి...

గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా బిఆర్‌ఎస్ పాలన

బిజినేపల్లి : రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం బిజినేపల్లి మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ...

పార్టీ బలోపేతానికి బూత్ కమిటీల ఏర్పాటు

తెలకపల్లి: గ్రామంలో బిఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఆదేశంతో ముమ్మరంగా గ్రామాలలో బిఆర్‌ఎస్ బూత్ కమిటీల ఎన్నిక ఏర్పాటు చేసినట్లు జిల్లా గ్రంథాలయ చైర్మెన్ మాధవరం...

మీటర్లను తొలగించి పన్నులను రద్దు చేయాలి

నాగర్‌కర్నూల్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ఉచిత విద్యుత్ మాట పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లకు కూడా మీటర్లు బిగించి వేలకు వేల బిల్లులు వసూలు చేయడం దారుణమని...

గ్రామాభివృద్ధికి ప్రభుత్వ కృషి

బిజినేపల్లి : గ్రామాల అభివృద్ధే లక్షంగా బిఆర్‌ఎస్ పార్టీ పనిచేస్తుందని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. గురువారం బిజినేపల్లి మండలంలోని వట్టెం గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా...

సిఎం సహాయ నిధి పేదలకు వరం

తెలకపల్లి : రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజల మెరుగైన వైద్యాని కి సిఎం సహాయ నిధి పథకం వరంలా మారిందని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం తెలకపల్లి...

జిల్లా కేంద్రంలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేస్తా

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : ఇటీవల తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవం రోజు జిల్లా కేంద్రంలో ఒక ఎకరా ప్ర భుత్వ స్థలంలో తన సొంత నిధులు మూడు కోట్ల రూపాయలతో...

సాయిచంద్ మృతి తీరని లోటు

నాగర్‌కర్నూల్ : మలిదశ ఉద్యమ కెరటం, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మెన్, ప్రముఖ కవి గాయకుడు వేద సాయిచంద్ గుండెపోటుతో మరణించడం పట్ల ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తీవ్ర...

పెంటోని చెరువు నుంచి నీటి విడుదల

బిజినేపల్లి రూరల్ ః మండల పరిధిలోని పాలెం పెంటోని చెరువులో బుధవారం ఎంపిపి పుప్పాల శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ గోవిందు లావణ్య నాగరాజులు వానాకాలం దృష్టా రైతులు పంటలు పండించుకునేందుకు చెరువు నీటిని...

రాజకీయాలు కాదు అభివృద్ధే ముఖ్యం

నాగర్‌కర్నూల్ ప్రతినిధి: రాజకీయాలు ముఖ్యం కాదని అభివృద్ధే ముఖ్యమని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ పట్టణ ముస్లింల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి 3...

బిఆర్‌ఎస్‌తోనే పల్లెల ప్రగతి.. పేదల సంక్షేమాలు

తెలకపల్లి : తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేసి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు, పల్లెల ప్రగతి సాధ్యమవుతుందని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం...

కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా

నాగర్‌కర్నూల్ : కార్యకర్తలకు, వారి కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటానని, కార్యకర్తలే పార్టీకి బలమని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాలకు...

Latest News