Home Search
జమ్మూకశ్మీర్ - search results
If you're not happy with the results, please do another search
ప్రజాస్వామ్యానికి పరీక్ష ఢిల్లీ బిల్లు
భారత్ ప్రజాస్వామ్యానికి మాతృక అని, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని మన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మనమంతా గర్వంగా చెప్పుకొంటుంటాము. మనతో పాటు స్వాతంత్య్రం పొంది, ప్రజాస్వామ్య వ్యవస్థలు...
హిందూకుష్లో భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు
న్యూఢిల్లీ : ప్రత్యేకించి హిందూకుష్ పర్వతాలను కేంద్రీకృతం చేసుకుని శనివారం రాత్రి రెక్టర్స్కేలుపై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనితో అఫ్ఘనిస్థాన్ మారుమూల ప్రాంతాలలో ప్రకంపనలు చెలరేగాయి. ప్రకంపనలు యూరేషియన్,ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్స్...
తలసరి ఆదాయంలోమనమే నెం.1
మన తెలంగాణ/హైదరాబాద్: కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకోవాలన్నా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా దేశంలో ఒక్క తెలంగా ణ రాష్ట్రంలోనే సాధ్యమవుతుందని మరోసారి స్పష్టమైంది. విద్యార్హతలున్నా, లేకపోయినా కూడా కా ర్మికులుగా జీవనం సాగించే వారు...
మోడీ పాలన వైఫల్యాల పుట్ట!
గత 9 ఏళ్ళలో మోడీ పరిపాలనా తీరుపై నిష్పాక్షిక పరిశీలన జరిపితే అంతటా వైఫల్యాలే కనిపిస్తున్నాయి. నిజానికి భారత ప్రజలు కాంగ్రెస్ సుదీర్ఘ పాలనా తీరుతో విసిగివేసారి ఉన్న సమయంలో బిజెపి ఆశాకిరణంలా...
ఉత్తరాదిలో వరద బీభత్సం!
రుతు పవనాలు, తుపానులు జంటగా విరుచుకుపడడంతో ఉత్తర భారతం చెప్పనలవికాని వరదలకు విలవిలలాడుతున్నది. ముఖ్యంగా హిమాచల్ప్రదేశ్, పంజాబ్, హర్యానా, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్ష బీభత్సం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నది. హిమాచల్ప్రదేశ్ అత్యధికంగా...
50ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాలు.. హిమాచల్ అతలాకుతలం
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వానలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలు తల్లడిల్లుతున్నాయి. ప్రత్యేకించి పర్యాటక కేంద్రం అయిన హిమాచల్...
ఉత్తరాది జలవిల..
సిమ్లా : వానవరద నీటిలో నానినాని మునిగిపోతున్నపలు అంతస్తుల కాంక్రీటు భవనాలు, పడవలలాగా కొట్టుకుపోతున్న కార్లు, వాహనాలు, అతలాకుతలం అయిన జనజీవితం. ఇదీ ఇప్పుడు ఉత్తర భారతంలో సకాలంలో ప్రవేశించి హిమాలయాల్లో జల...
ఉమ్మడి పౌరస్మృతి పై ప్రభుత్వం పునరాలోచించుకోవాలి
శ్రీనగర్: ఉమ్మడి పౌరస్మృతిని తీసుకు వచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పందించారు....
మాదకద్రవ్యాల దయ్యం వదలదా?
30 కోట్ల రూపాయల విలువైన 3.32 కిలోల బ్లాక్ కోకైన్ అహ్మదాబాద్ విమానాశ్రయంలో స్వాధీనం, మేఘాలయలో రూ. 15 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత, కొకైన్తో సినీ నిర్మాత అరెస్ట్, హిందూ మహాసముద్రంలో...
ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : కశ్మీర్లోని కుప్వారాలో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత భద్రతా బలగాలు భగ్నం చేశాయి. శుక్రవారంనాడు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూకశ్మీర్లోని కుప్వారాలో ఉగ్రవాదులు కవ్వింపు చర్యలకు...
ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ, దాని పరిసర నగరాల్లో ఆదివారం ఉదయం స్వల్ప భూప్రకంపనాలు సంభవించాయి. భూకంప తీవ్రత 4.9గా ఉండింది. పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో కూడా భూకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్తజకిస్థాన్ సరిహద్దులో...
విపక్ష కూటమి సమస్య రాహుల్
కర్ణాటకలో అనూహ్యంగా విజయం లభించగానే రేపు దేశం అంతటా కూడా ఇటువంటి విజయాలే సాధిస్తుంటామని పలువురు కాంగ్రెస్ నేతలు సంబరపడిపోతున్నారు. సిద్దరామయ్య, శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుపడుతున్న సమయంలో 2024 ఎన్నికల...
కశ్మీర్, మణిపూర్లపై మౌన‘మో’!
దేశం సురక్షితమైన చేతుల్లో ఉందన్నారు. పెద్దనోట్ల రద్దు, ఆర్టికల్ 370 ఎత్తివేత, జమ్మూకశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంతో ఉగ్రవాదుల వెన్నువిరిచినట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పెద్దన్న అమెరికాతో ఒప్పందం చేసుకొని...
మతతత్వ ఎజెండా కోసమే ఈ దూకుడు!
దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే బిజెపి తన రహస్య ఎజెండా, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తిగా పరిపాలనలో అమలు జరపాలన్న లక్ష్యం కనపడుతుంది!? ఆ లక్ష్యసాధన దిశగా ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి అందివచ్చిన...
ఒక్క ఆరోపణనైనా రుజువుచేస్తే ఉరేసుకుంటా: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్
న్యూఢిల్లీ: నిరసన తెలుపుతున్న రెజ్లర్స్కు మద్దతుగా పెద్ద ఎత్తున సంయుక్త కిసాన్ మోర్చా రైతులు జంతర్ మంతర్ వద్దకు చేరుతుండడంతో భద్రతను పెంచేశారు. ఆదివారం పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీలో రెజ్లర్లకు మద్దతుగా...
కశ్మీర్లో టెర్రరిజం!
జమ్మూకశ్మీర్లోని రజౌరి (జమ్మూ) జిల్లాలో శుక్రవారం ఉదయం టెర్రరిస్టులకు, భద్రతా దళాలకు మధ్య సంభవించిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు జవాన్లు దుర్మరణం పాలయ్యారు. ఒక అధికారి సహా నలుగురు గాయపడ్డారు. పాకిస్తాన్తో సరిహద్దుల్లో...
సత్యపాల్ పుల్వామా సత్యం!?
2019 పుల్వామా నరమేధానికి కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపినపుడు మోడీ, ‘నీవిపుడు నూరు మూసుకో. ఇది ప్రత్యేక అంశం’ అన్నారు. మోడీ అవినీతిని పెద్దగా అసహ్యించుకోరు. ఆయనకు దేని మీదా అవగాహన లేదు....
ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గత వారం టివి లైవ్లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ దారుణంగా హత్యకు గురికావడాన్ని దేశంలో చాలా మంది గర్వంగా భావిస్తున్నారు. కరడుగట్టిన నేరస్థులకు...
ఇన్సూరెన్స్ కేసులో సత్యపాల్ మలిక్కు సిబిఐ నోటీసులిచ్చాకే జెడి(యు) మద్దతు!
పాట్నా: రిలయన్స్ ఇన్సూరెన్స్ కుంభకోణం కేసులో జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మలిక్కు సిబిఐ నోటీసులిచ్చిన నేపథ్యంలో జెడి(యు) అధ్యక్షుడు లాలన్ సింగ్ శనివారం కేంద్రాన్ని ‘పిరికిపంద’(కవర్డ్)గా అభివర్ణించారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న వారినే...
కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మలిక్కు సిబిఐ పిలుపు!
జమ్ము: తన హయాంలో రెండు ఫైళ్లను క్లియర్ చేయడానికి రూ. 300 కోట్ల లంచం ఇస్తామన్న దానిపై ప్రశ్నించేందుకు సిబిఐ నేడు జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మలిక్ను పిలిచింది. ‘ ఓ...