Home Search
జమ్మూ కశ్మీర్ - search results
If you're not happy with the results, please do another search
జమ్మూలో భారీ అగ్నిప్రమాదం…
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని రాజ్బాగ్లో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వ్యాపారసమూదాయంలోని ఓ భవనం నుంచి మంటల చెలరేగాయి. దీంతో స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి...
కశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు
ఆస్పత్రిలోకి చొరబడి విధ్వంసానికి యత్నం
భద్రతా దళాలు చుట్టుముట్టడంతో పరారైన ముష్కరులు
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ ఆస్పత్రిలోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు యత్నించారు. అయితే భద్రతా దళాలు ఎదురు కాల్పులు...
కశ్మీర్లోయ భద్రతపై షా ఆరా
లెఫ్టినెంట్ గవర్నర్తో ఉన్నతస్థాయి సమీక్ష
ఉగ్రవాద కట్టడికి ప్రాధాన్యత
పోలీసు అధికారి కుటుంబానికి పరామర్శ
శ్రీనగర్ : కశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితి గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం అధికారుల...
కశ్మీర్లో కొత్త కుంపటి!
కశ్మీర్లో కొత్త తరహా ఉగ్రహింస సాగుతున్న సంగతి ఇంతకు ముందే వెల్లడైంది. అదిప్పుడు తీవ్రమైంది. ఉగ్రమూకలు కశ్మీరీయేతరులను, వలస కార్మికులను, ముస్లిమేతరులను లక్షం చేసుకొని దాడులు సాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లి...
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టుల హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్, బందిపోరా జిల్లాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులకు సహకరిస్తున్న నలుగురిని కాశ్మీర్ పోలీసులు అదుపులోకి...
ఢిల్లీ ఫ్లాట్లో జమ్మూ నేత శవం
మృతుడు ఎన్సి మాజీ ఎమ్మెల్సీ
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ మాజీ ఎమ్మెల్సీ, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు త్రిలోచన్ సింగ్ వజీర్ పశ్చిమ ఢిల్లీలోని మోతీ నగర్లో ఓ ఫ్లాట్లో అనుమానాస్పద స్థితిలో మృతి...
కశ్మీర్లో చొరబడడానికి ‘లాంచ్ప్యాడ్’ల వద్ద 140మంది ఉగ్రవాదులు
‘లాంచ్ప్యాడ్’ల వద్ద 140 మంది ఉగ్రవాదులు
కశ్మీర్లోకి చొరబడేందుకు వారు ప్రయత్నిస్తున్నారు
అయితే మన సైన్యం వారి కుతంత్రాలను సాగనివ్వడం లేదు
కాల్పుల విరమణ ఉన్నా పాక్లో కొనసాగుతున్న ఉగ్రవాద శిబిరాలు
ఆర్మీ ఉన్నతాధికారి వెల్లడి
శ్రీనగర్: దాదాపు 140...
జమ్మూ, హిమాచల్లో వరద బీభత్సం.. 16మంది మృతి
జమ్మూ , హిమాచల్లో వాన వరద బీభత్సం
16 మంది దుర్మరణం...జాడతెలియకుండా ఏడుగురు
కార్గిల్ ప్రాంతంలో దెబ్బతిన్న విద్యుత్ కేంద్రం
మరో రెండు మూడు రోజులు వర్షాలు?
ఉత్తరంలో విపరీతం
ఉత్తరభారతం ఉన్నట్లుండి అసాధారణ...
కశ్మీర్పై ‘కనువిప్పు’!
జమ్మూ కశ్మీర్ను పాత రాజకీయ శక్తుల పట్టు నుంచి తప్పించి తమ చెప్పుచేతల్లోకి తీసుకోవాలని, బయటి పెట్టుబడులను భారీగా పెట్టించి విశేష అభివృద్ధి పేరుతో దాని రూపు రేఖలను, అక్కడి జనాభా నిష్పత్తిని...
కశ్మీర్లో టిటిడి ఆలయం
62 ఎకరాల భూమి కేటాయింపు
జమ్మూ : జమ్మూ కశ్మీర్లో దేవాలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి (టిటిడికి) అనుమతి దక్కింది. జమ్మూ కశ్మీర్లోని మజీన్ గ్రామంలో ఆలయ నిర్మాణానికి అధికార యంత్రాంగం అనుమతిని...
కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
నలుగురు లష్కరే ఉగ్రవాదులు హతం
షోపియాన్ జిల్లాలో మరో కలకలం
ఈ ఏడాదిలో ఇది తొమ్మిదో ఘటన
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో సోమవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. షోపియాన్ జిల్లాలోని మనిహల్ ప్రాంతంలో...
కశ్మీర్లో బిజెపికి చుక్కెదురే
ప్రధాని మోడీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి దానిని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేసిన తర్వాత ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి (డిడిసి) మండళ్ల తొలి ఎన్నికల ఫలితాలు కేంద్ర...
కశ్మీర్లో భీకర ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్లోని మాచిల్ సెక్టార్లో శనివారం అర్ధరాత్రి జరిగిన భీకర ఎన్కౌంటర్లో నలుగురు జవాన్లు వీర మరణం చెందారు. భ్రతా దళాలు ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో...
కశ్మీర్లో ఎవరైనా భూములు కొనవచ్చు
కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్లో భూముల కొనుగోలుకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జమ్మూ, కశ్మీర్లో ఎవరైనా భూములను కొనుగోలు చేసుకోవచ్చు. అక్కడ నివాసం ఉండవచ్చని...
కశ్మీర్లో ఉగ్రవాదులకు డ్రోన్లద్వారా ఐఎస్ఐ ఆయుధాల చేరవేత..
కశ్మీర్లో ఉగ్రవాదులకు డ్రోన్లద్వారా ఐఎస్ఐ ఆయుధాల చేరవేత
అధీన రేఖ వెంబడి నిఘా పెంచిన భారత సైన్యం
శ్రీనగర్: పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఉపయోగించే డ్రోన్ ఒకటి జమ్మూ, కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో దొరకడంతో...
96 లోక్సభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ షురూ
4వ విడత పోలింగ్కు నోటిఫికేషన్ విడుదల
వచ్చే నెల 13వ తేదీన ఓటింగ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ దఫానే
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల నాలుగో విడత నామినేషషన్ల ప్రక్రియ గురువారం ఆరంభమైంది. ఈ...
బెంగాల్లో మమతకు మైనార్టీలే బలం
30 శాతం ఓటర్ల మొగ్గు టిఎంసివైపే?
బిజెపిపై అయిష్టత, లెఫ్ట్ కాంగ్రెస్పై అపనమ్మకం
మసీదుల నుంచే ఇమామ్ల పిలుపు కీలకం
కొల్కతా : పశ్చిమ బెంగాల్లో అధికార టిఎంసికి, మమతకు మైనార్టీలే పెట్టనికోటలు అవుతున్నారు....
లోయలో పడిన కారు: 10 మంది మృతి
శ్రీనగర్: కారు లోయలో పడి 10 మంది మృతి చెందిన సంఘటన జమ్మూ కశ్మీర్లోని రంబాన్ జిల్లాలో జరిగింది. చెస్మా ప్రాంతంలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఎస్యువి కారు అదుపు తప్పి 300...
ప్రధానికి ఫరూక్ అబ్దుల్లా అభినందనలు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో కొత్త రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించించినందుకు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ప్రధాని నరేంద్ర మోడీని, రైల్వే మంత్రిత్వ శాఖకు అభినందించారు.‘ ప్రధాని...
రక్షణశాఖకు రూ 6.21 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : దేశ భద్రతకు అత్యంత కీలకమైన రక్షణ శాఖకు కేంద్ర బడ్జెట్లో 202425 సంవత్సరానికి రూ 6.21 లక్షల కోట్లు కేటాయించారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో తెలిపారు....