Home Search
జర్నలిజం - search results
If you're not happy with the results, please do another search
పామాయిల్ కంపెనీల ఉల్లంఘనలు
వ్యవసాయ మంత్రిత్వ శాఖ డేటాను పరిశీలించినప్పుడు ఇతర ప్రాంతాల్లోని పామాయిల్ తోటల్లో కూడా కంపెనీలు ఒప్పందాలను అమలు జరపలేదు. ఇండోనేసియా వ్యాప్తంగా ప్రతి ఏటా వందల మిలియన్ డాలర్లు స్థానిక తెగలు నష్ట...
‘నేనెక్కడున్నా’ టైటిల్, టీజర్ విడుదల
సీనియర్ హిందీ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తిని తెలుగు చిత్రసీమకు కథానాయకుడిగా పరిచయం చేస్తూ మాధవ్ కోదాడ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'నేనెక్కడున్నా'. దర్శకుడిగా ఆయనకు కూడా తొలి చిత్రమిది....
ప్రధాని మోడీ అప్రకటిత ఎమెర్జెన్సీ!
ఆజాది కా అమృతోత్సవ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న భారత దేశం భావ ప్రకటనా స్వేచ్ఛకు పూర్తి స్థాయిలో భంగం కలుగుతున్నది. మోడీ ప్రధాని పదవిని చేపట్టిన ఈ ఎనిమిదేండ్లలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడింది....
పచ్చని తెలంగాణను పిచ్చోళ్ల చేతిలో పెట్టొద్దు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా పనిచేస్తోందని మంత్రి పురపాలక, ఐటి, పరిశ్రమ శాఖ కెటిఆర్ అన్నారు. మున్సిపాలిటీలు, నగరాలు నుంచి...
చరితార్థుడి ‘చరితార్థులు2’
ఏ దేశ చరిత్ర చూసినా/ ఏమున్నది గర్వ కారణం?/ వైషమ్యం, స్వార్థపరత్వం/ కౌటిల్యం, ఈర్ష్యలు,స్పర్థలు/ మాయలతో మారు పేర్లతో/ మన చరిత్ర గతిని మార్చేశారు/కుటిల శక్తుల మాయలతో/ బలవంతుల దౌర్జన్యాలతో./ మత శక్తుల...
చాట్ జిపిటి సంచలనం.. వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు
న్యూఢిల్లీ : ఈ రోజుల్లో సాంకేతిక ప్రపంచంలో ఒక పదం ప్రకంపనలు సృష్టిస్తోంది. అదే ‘చాట్జిపిటి’ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), ఈ చాట్బాట్ చాట్ జిపిటి(జనరేటివ్ ప్రీ-ట్రెంట్ ట్రాన్స్ఫార్మర్) గత ఏడాది నవంబర్...
మొక్కలు నాటిన డిసిపి శిల్పవళ్లి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించబడిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగు తుంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటుతూ ఆదర్శంగా నిలస్తున్నారు. ఈ...
తీన్మార్ మల్లన్నకు వార్నింగ్
కోహెడ : తీన్మార్ మల్లన్న నోరు అదుపులో ఉంచుకోవాలని, అనవసరంగా నోరు జారితే తాటతీస్తామని బిఆర్ఎస్ యువత మండల అధ్యక్షుడు జాలిగం శంకర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం కోహెడ మండలకేంద్రంలోని బిఆర్ఎస్...
ప్రజలే ప్రజాస్వామ్య రక్షకులు
2005 నుండి ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛాయుత వాతావరణం క్షీణిస్తూ, నిరంకుశ అణచివేతలు, రాజకీయ అస్థిరత, ప్రజాస్వామ్య ప్రక్రియలు సన్నగిల్లుతూ వస్తుండడంతో ఒక విధమైన ఆందోళన కలుగుతుంది. అయితే, 2022లో అణచివేతలకు, నిరంకుశ విధానాలకు...
పాత్రికేయ శిఖరం రవీష్కుమార్
వార్తా పత్రికల పుట్టుకకు సమాచార వ్యాప్తియే ప్రధాన కారణం. పరతంత్ర కాలంలో పుట్టుకొచ్చిన పత్రికలు స్వరాజ్య కాంక్ష ధ్యేయంగా నడిచాయి. స్వతంత్ర పోరు లో దినవారి సమాచారం కోసం ప్రజలు పత్రికల కోసం...
‘వారసత్వం ఎంట్రీ పాస్ మాత్రమే’.. ప్రతిభతోనే రాణింపు
మన తెలంగాణ/హైదరాబాద్: రాజకీయాల్లో వారసత్వం అనేది ఎంట్రీ కార్డ్ మాత్రమే అని, తర్వాత మన సమర్థతే మనల్ని ప్రజల్లో నిలబెడుతుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మం త్రి కె.టి.రామారావు అన్నారు. ప్రతిభ...
ఇండస్ట్రీలో ఉన్న గొప్పవాళ్ల గురించి నేటి తరానికి తెలియాలి
24 మంది సినీ ప్రముఖుల జీవిత చరిత్రలను ఆవిష్కరిస్తూ జర్నలిస్ట్ ప్రభు రాసిన ‘శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి...
జర్నలిజానికి ముప్పు స్పైవేర్
మనకు తెలియకుండానే మన ఫోన్లను తమ స్వాధీనం చేసుకోగల హైటెక్ ‘జీరో-క్లిక్’ స్పైవేర్ అభివృద్ధి ప్రజాస్వామ్య మౌలిక విలువలకు, వ్యక్తిగత గోప్యతకు ప్రమాదకారిగా మారుతుండగా, మరోవంక ఇది ప్రపంచంలో జర్నలిజం అస్తిత్వానికి పెను...
తప్పుడు కథనాల వ్యాప్తిని అరికట్టండి : యుఎస్ కాన్సుల్ జనరల్
మన తెలంగాణ / హైదరాబాద్ : సమాజాన్ని చైతన్యపరచటంలో అత్యంత కీలక పాత్ర పోషించే జర్నలిస్టులు తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ అన్నారు....
డాక్టర్ రమేష్ చిన్నమూల కు మెగాభినందనలు
గత 20 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో పాత్రికేయునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రమేష్ చిన్నమూల "మాస్ కమ్యూనికేషన్ " విభాగంలో డాక్టరేట్ సాధించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్ కమ్యూనికేషన్ విభాగంలో పిహెచ్. డి పరిశోధక...
6న సిపిగెట్ నోటిఫికేషన్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సిపిగెట్) నోటిఫికేషన్ సోమవారం(జూన్ 6) వెలువడనుంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి, ఒయు...
3న సిపిగెట్ నోటిఫికేషన్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సిపిగెట్) నోటిఫికేషన్ శుక్రవారం(జూన్ 3) వెలువడనుంది. వెంటనే దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభం కానుంది. ఈ మేరకు...
డిగ్రీలో ఏ కోర్సు చేసినా పిజిలో పొలిటికల్ సైన్స్
పిజి ప్రవేశాల్లో సంస్కరణలు
నెలాఖరులో పిజి ఉమ్మడి పరీక్ష నోటిఫికేషన్
నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా 10శాతానికి పెంపు
: ఉన్నతవిద్యామండలి చైర్మన్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి...
టాప్ 100 గ్లోబల్ టెక్ చేంజ్ మేకర్లలో కూ సిఇఒకు గుర్తింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా లాభాపేక్షలేని జర్నలిజం సంస్థ రెస్ట్ ఆఫ్ వరల్డ్ ద్వారా కూ(Koo) సహ వ్యవస్థాపకుడు, సిఈఓ అప్రమేయ రాధాకృష్ణ టాప్ 100 అత్యంత ప్రభావవంతమైన టెక్ లీడర్లలో ఒకరుగా గుర్తింపు పొందారు....
రాహుల్తో ఉన్న ఆమె చైనా రాయబారి కాదా ?
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత , ఎంపీ రాహుల్ గాంధీ నేపాల్ లోని ఓ నైట్ క్లబ్లో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారడం, రాజకీయంగా తీవ్ర దుమారం రేగడం...