Home Search
జర్నలిస్టులు - search results
If you're not happy with the results, please do another search
ఎంఎల్ఎ బాల్క సుమన్ క్షమాపణ చెప్పాలని జర్నలిస్టుల రాస్తారోకో
దండేపల్లి : జర్నలిస్టులపై అనుచిత వాఖ్యలు చేసిన చెన్నూరు ఎంఎల్ఎ, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతూ సోమవారం దండేపల్లి మండల కేంద్రంలో జర్నలిస్టులు రాస్తారోకో చేశారు. జర్నలిస్టులు...
సంక్షేమ’కారు’డు
కెసిఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా
తెలంగాణ అన్నపూర్ణ, సౌభాగ్యలక్ష్మి
అర్హులకు రూ.5లక్షల బీమా.. 93లక్షల కుటుంబాలకు పైగా లబ్ధి
తెల్లకార్డుదారులకు సన్నబియ్యం, ఆసరా పింఛన్ రూ.5,016..
దివ్యాంగులకు రూ.6వేలకు పెంపు.. రైతుబంధు ఎకరాకు ఏటా రూ.16వేలు
మహిళలకు...
అరుంధతీరాయ్పై కేసు!
ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్ 2010లో చేసిన ప్రసంగానికి మాత్రమే కేసు పెట్టలేదు. మేధాపట్కర్తో ఆమెకున్న స్నేహం వల్ల, 1998 నుంచి ఆమె రాస్తున్న ‘ద ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్’ వ్యాసాల వల్ల కేసు...
గాజా గజగజ.. జనం విలవిల
విద్యుత్ కేంద్రంమూతతో అంధకారం
ఆహారం, మందులు, ఇంధన సరఫరాలకు బ్రేక్
సరిహద్దుల ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు
ఘర్షణ దశలో ముగ్గురు జర్నలిస్టులు హతం
గాజా : స్థానికంగా ఉండే ఏకైక విద్యుత్ కేంద్రం ఇప్పుడు...
హమాస్ రాకెట్ దాడి.. ఇజ్రాయెల్లో ఎన్డిటీవీ టీం సేఫ్
అష్కెలాన్ : ఇజ్రాయెల్లో ఇప్పుడు సాగుతోన్న భీకరపోరు దశలో ఎన్డిటీవి జర్నలిస్టులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వార్ వార్తలు సేకరించేందుకు ఇక్కడికి తరలివచ్చిన టీవీ బృందం ఇజ్రాయెల్లోని అష్కెలాన్లో రెగినా గోరెన్...
ఇవేనా మన ప్రజాస్వామ్య మూలాలు?
‘భారతీయుల డిఎన్ఎలోనే ప్రజాస్వామ్యం ఉంది’ అని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ నుంచి ప్రకటించి ఏడాది కూడా కాలేదు. ‘ప్రజాస్వామ్యానికి భారత దేశం మాతృక” అని తరుచూ ఆయన...
ది తెలంగాణ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీ గడుపు పెంపు
హైదరాబాద్ ః ఇటీవల ఏర్పాటు చేసిన ది తెలంగాణా జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ లో సభ్యత్వ నమోదు కోసం అత్యంత ఉత్సాహంతో స్పందిస్తున్న జర్నలిస్టు మిత్రులకు...
ఆన్లైన్ పోర్టల్ న్యూస్ క్లిక్పై దాడులు
ఎడిటర్ ఇన్ చీఫ్ అరెస్టు
30 ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు
పలువురు జర్నలిస్టుల నివాసాలలో తనిఖీలు
ల్యాప్టాప్లు, ఫోన్లు స్వాధీనం
న్యూస్క్లిక్ ఆఫీస్ సీజ్
న్యూఢిల్లీ: ఆన్లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్క్లిక్ వ్యవహారం మరోసారి తెరపైకి...
పలువురు జర్నలిస్టుల ఇళ్లపై ఢిల్లీ పోలీసుల దాడులు
న్యూఢిల్లీ: పలువురు జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకుల నివాసాలు, కార్యాలయాలపై మంగళవారం ఉదయం దాడి చేసిన ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
స్టాండ్ అప్ కామిక్, రాజకీయ వ్యంగ్య విమర్శకుడు జంజయ్ రజౌర, జర్నలిస్టులు...
బిజెపి తిరోగమన విధానాలు
ఈనాడు దేశంలో యువతను పట్టిపీడుస్తున్న రెండు ప్రధాన సమస్యలలో ఒకటి నిరుద్యోగ సమస్య, మరొకటి ఉపాధి అవకాశాలు లేకపోవడం. ఈ రెండు సమస్యలు మనిషి గౌరవంగా తలెత్తుకొని బతకటానికి కావాల్సిన కనీస అవసరాలు....
బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే విద్వేషపూరిత ప్రసంగాలు అధికం: నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్థంలో ముస్లిములకు వ్యతిరేకంగా జరిగిన విద్వేష ప్రసంగాలలో అత్యధికం బిజెపి పాలిత రాష్ట్రాలలోనే చోటుచేసుకున్నట్లు ఒక నివేదిక సోమవారం వెల్లడించింది.
ముస్లిములకు వ్యతిరేకంగా జరిగిన 255 విద్వేషపూరిత ప్రసంగాలలో దాదాపు...
గ్రహాంతరాలపై సశాస్త్రీయ అధ్యయనం అవసరం
కెప్ కెనవెరాల్ : ఆకాశంలో కన్పించే గుర్తు తెలియని ఎగిరే వస్తువులు (యుఎఫ్ఒ)లను మరింత సశాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సి ఉందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ( నాసా) స్పష్టం చేసింది. అందుబాటులో...
మీడియా ట్రయల్స్తో దర్యాప్తు ధర్మానికి విఘాతం
న్యూఢిల్లీ : ‘మీడియా ట్రయల్స్’ పట్ల సుప్రీంకోర్టు తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. వ్యక్తులు లేదా సంస్థల పట్ల పత్రికలు, ఇతరత్రా సమాచార సాధనాలలో నిరంతరం అదే పనిగా పక్షపాత వార్తలను వెలువరించడం...
కిమ్ రష్యా పర్యటన నిజమే
నేడే పుతిన్తో చర్చలు? కీలక డీల్?
సియోల్ : ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ త్వరలోనే రష్యా పర్యటనకు వెళ్లుతున్నారు. ఈ విషయాన్ని రష్యా, ఉత్తరకొరియాలు సోమవారంఅధికారికంగా నిర్థారించాయి. అత్యంత...
ఎడిటర్లపై కేసులు
మణిపూర్లో నిజ నిర్ధారణకు వెళ్ళిన ఎడిటర్స్ గిల్డ్ ప్రతినిధులపై ముఖ్యమంత్రి బీరేన్ సింగే స్వయంగా పోలీసు కేసులు పెట్టించాడు. అయినా అతడిని కేంద్రం ఇంకా కాపాడుతూనే వుంది. అక్కడ హింసాకాండ అదే పనిగా...
వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలి
కలెక్టర్కు కన్నాయిగూడెం జర్నలిస్టుల వినతి
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యటించారు. నిరుపేదల కుటుంబంలో ఉంటు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజా సమస్యలను ప్రభుత్వానికి,...
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహేందర్రెడ్డి
హైదరాబాద్ : సమాచార,భూగర్భ వనరుల, గనుల శాఖ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం మొదటి అంతస్తులో మంత్రి కార్యాలయంలో కుటుంబ సభ్యులు వికారాబాద్...
పాక్పై ఎన్నికల క్రీనీడలు
ఆగస్టు 9న, పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని గడువు కన్నా కొద్ది రోజుల ముందుగా రద్దు చేయడంతో రాజ్యాంగపరంగా సాధారణంగా 90 రోజులలోపు తప్పనిసరిగా జరపవలసిన ఎన్నికలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. పాకిస్తాన్ లో కీలక...
అవినీతి ప్రభుత్వానికి పతనం తప్పదు : కిషన్రెడ్డి
హైదరాబాద్ : అవినీతి, అహంకార పూరిత, నియంతృత్వ పూరిత ప్రభుత్వం పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి అన్నారు. బుధవారం చేవెళ్ల (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్...
జర్నలిస్టు కుటుంబాలకు మీడియా అకాడమీ ఆర్థిక సహాయం
హైదరాబాద్ :కుటుంబంలో అండగా ఉన్న మనిషిని కోల్పోవడం చాలా బాధాకరం... ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు చనిపోవడం , వారి కుటుంబాలను ఒకే చోట ఇలా చూడటం బాధగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్...