Home Search
జియో - search results
If you're not happy with the results, please do another search
రిలయన్స్ నుంచి జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్ఫోన్..
ముంబై: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో స్మార్ట్ఫోన్ను ముకేశ్ అంబానీ ప్రకటించారు. దీనికి జియోఫోన్ నెక్ట్స్ అనే పేరు పెట్టారు. ఈ ఫోన్ వచ్చే...
జియో ఫోన్ వినియోగదారులకు శుభవార్త….
ముంబయి: జియో ఫోన్ వినియోగదారులకు రిలయన్స్ జియో సంస్థ శుభవార్త అందించింది. కరోనా సమయంలో ఉచిత ఔట్ గోయింగ్ కాల్స్ అందిస్తామని ప్రకటించింది. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టేవరుకు రోజుకు 300 నిమిషాల...
ఐపిఎల్ నేపథ్యంలో జియో ప్రత్యేక ఆఫర్లు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) నేపథ్యంలో రిలయెన్స్ జియో తన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కప్టమర్లకోసం ప్రత్యేక ఆఫర్లు తీసుకువచ్చింది. ఎంపిక చేసిన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లస్ కస్టమర్లకు ఐపిఎల్ లైవ్...
నాన్న స్ఫూర్తితోనే ‘జియో’
వస్త్ర సంస్థతోనే మనుగడ కష్టమన్న ధీరూబాయ్ మాటలే ప్రేరణ
తరువాతి తరం ప్రతిభకు పెట్టుబడి పెట్టాలని చెప్పేవారు
ముఖేష్ అంబానీ వెల్లడి
ముంబై : జియో వంటి టెలికాం సంస్థ ఆవిష్కరణకు తన తండ్రి ధీరూబాయ్ అంబానీ...
రూ. 2500కే జియో 5జీ ఫోన్!
ఢిల్లీ : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. రూ.5వేల లోపే 5జీ స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వీలైతే రూ.2500 నుంచి రూ.3వేలకే విక్రయించాలని యోచిస్తోందని సమాచారం....
ఆటో డ్రైవర్ల పిల్లకు ‘పియాజియో’ స్కాలర్షిప్
న్యూఢిల్లీ : ప్రముఖ వాహన తయారీ సంస్థ పియాజియో సిఎస్ఆర్ (కార్పొరేట్ సమాజిక బాధ్యత) కార్యక్రమాల్లో భాగంగా ఆటోలను నడిపే డ్రైవర్ల పిల్లలకు స్కాలర్షిప్ను అందిస్తోంది. మహాత్మాగాంధీ 151వ జయంతికి జాతి సన్నద్ధమవుతున్న...
జియోకు 45 లక్షల కొత్త కస్టమర్లు
ఎయిర్టెల్, వొడా ఐడియాకు 59 లక్షలు తగ్గారు
న్యూఢిల్లీ : టెలికాం రంగంలో రిలయన్స్ జియోకు కస్టమర్ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. మరోవైపు వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (విఐఎల్), ఎయిర్టెల్ కంపెనీలకు మాత్రం కస్టమర్లు...
జియోలో గూగుల్ వాటా 7.7 శాతం: ముకేశ్ అంబానీ
ముంబయి: రిలయన్స్ జియో వ్యూహాత్మక భాగస్వామిగా గూగుల్ చేరిందని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తెలిపాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్ మాట్లాడారు. వాటాదారులను అందరికి పరిచయం చేశాడు....
మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో…
ముంబై: ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థ జియో తమ కస్టమర్లకు మరో ఆఫర్ ను ప్రకటించింది. ఇప్పటివకే పలు ఆఫర్లలో వినియోగదారులను కట్టిపడేస్తోంది జియో. విభిన్న రకాల కంటెంట్కు నెలవైన డిస్నీ హాట్...
జియో ‘వర్క్ ఫ్రం హోమ్’ అఫర్..
మనతెలంగాణ/ హైదరాబాద్: కోవిడ్ 19(కరోనా వైరస్) వ్యాప్తిని నివారించడంలో భాగంగా పలు బహుళ జాతి సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేందుకు అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ జియో సంస్థ...
బిఎస్6 శ్రేణిలోకి పియాజియో త్రీవీలర్
హైదరాబాద్ : ఇటాలియన్ పియాజియో గ్రూప్ అనుబంధ సంస్థ పియాజియో వెహికిల్స్ ప్రైవేట్ లిమిటెడ్(పివిపిఎల్) బిఎస్6 శ్రేణి త్రీవీలర్ తయారీని చేపట్టనుంది. బిఎస్6కు అప్గ్రేడ్ అయిన తొలి దేశీయ త్రీవీలర్ పియోజియోనే కావడం...
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ. 41 లక్షలకు టోకరా
డీప్ఫేక్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాడు చెప్పిన మాయమాటలు నమ్మిన ఓ మహిళ ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తనతో మాట్లాడుతున్నాడని నమ్మిన ఓ మహిళ నిట్టనిలువునా మునిగింది....
మాల్దీవుల పట్టం చైనా అనుకూలుడైన ముయిజ్జుకే!
మాలె: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో చైనా అనుకూలుడైన అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్(పిఎన్ సి) భారీ మెజార్టీతో గెలుపొందింది. మొత్తం 93 స్థానాల్లో 70 సీట్లను గెలుచుకుంది. దీంతో...
సంవత్సరాంతానికి బంగారం ధర రూ. 80 వేలు దాటగలదా?
గోల్డ్మన్ సాచ్స్ బంగారం ధర సంవత్సరాంతానికి ఔన్సుకు USD 2700 పెంచింది
హైదరాబాద్: నగరంలోనూ, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ బంగారం ధర పెరుగుతోంది. మధ్య ప్రాచ్యంలో జియోపొలిటికల్ టెన్షన్ కారణంగా గత కొన్ని వారాలుగా...
త్వరలో టెలికామ్ చార్జీల మోత!
టారిఫ్లను 15- నుంచి 17 శాతం పెంచొచ్చు
జియో, ఎయిర్టెల్ల అపరిమిత డేటాకు బ్రేక్: విశ్లేషకుల నివేదిక
న్యూఢిల్లీ : టెలికాం కంపెనీలు టారిఫ్లు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. కంపెనీలు త్వరలో వివిధ మొబైల్ సర్వీస్ ప్లాన్ల...
హైదరాబాద్ లో జీవితకాల గరిష్ఠాన్ని తాకిన బంగారం ధరలు
హైదరాబాద్: తాజాగా నగరంలో బంగారం ధరలు జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. భౌగోళికరాజకీయ ఉద్రిక్తతల (జియోపోలిటికల్ టెన్షన్స్) నేపథ్యంలో బంగారం ధరలు జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పెరుగుతుండడం,...
కోకా-కోలా ఇండియాతో అంజు బాబీ స్పోర్ట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం
న్యూదిల్లీ: క్రీడల పట్ల అంకితభావంతో, కోకా-కోలా ఇండియా, దాని ఫౌండేషన్ ద్వారా, అంజు బాబీ స్పోర్ట్స్ ఫౌండేషన్తో మూడేళ్ల భాగస్వామ్యంలో భాగంగా దేశంలోని అథ్లెట్లకు అవసరమైన సౌకర్యాలు, శిక్షణా పరికరాలను అందిస్తోంది. ఒలింపిక్...
నటి మీరా జాస్మిన్కు పితృ వియోగం
తండ్రి మరణంపై నటి ఎమోషనల్
ఆదివారం అంత్య క్రియలంటూ పోస్ట్
కొచ్చిన్: టాలీవుడ్ హీరోయిన్, నటి మీరా జాస్మిన్ ఇంట్లో విషాదం నెలకొంది. మీరా జాస్మిన్ తండ్రి జోసెఫ్ ఫిలిఫ్ (83) గురువారం నాడు కన్నుమూశారు....
తైవాన్లో భారీ భూకంపం… సునామీ హెచ్చరికలు జారీ
తైపీ: తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రత భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తైవాన్ రాజధాని తైపీలో భూకంపం ధాటికి భవనాలు కూలిపోయాయి. తైవాన్లోని హువాలియన్ పట్టణానికి దక్షిణంగా...
అమెరికాలో రోడ్డుప్రమాదం: ఎపి విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా పర్చూరు మండలం బోడవాడకు చెందిన ఆచంట రేవంత్(22) బీటెక్...