Home Search
టెస్టు సిరీస్ లో - search results
If you're not happy with the results, please do another search
దక్షిణాఫ్రికా సిరీస్కు టీమిండియా ఎంపిక
ముంబై: దక్షిణాఫ్రికా సిరీస్ కోసం టీమిండియాను ఎంపిక చేశారు. డిసెంబర్లో భారత జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. సిరీస్లో భారత్ మూడు టి20లు, రెండు టెస్టులు, మరో మూడు వన్డేలు ఆడనుంది. ఇందు కోసం...
నేటి నుంచి యాషెస్ చివరి టెస్టు..
లండన్: యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం నుంచి ఐదో, చివరి టెస్టు మ్యాచ్ జరుగనుంది. లండన్లోని ఓవల్ మైదానంలో జరిగే మ్యాచ్ ఇంగ్లండ్ సవాల్గా మారింది. ఐదు మ్యాచ్ల...
టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ల షెడ్యూల్ ఖరారు
ఉప్పల్, విశాఖలలో ఆస్ట్రేలియాతో టి20 పోరు
ముంబై: టీమిండియా 202324లలో సొంత గడ్డపై ఆడే ద్వైపాక్షిక సిరీస్ల షెడ్యూల్ను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ఖరారు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి...
యాషెస్ నాలుగో టెస్టు డ్రా..
ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగుతున్న నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికే 1-2తో వెనుకబడి, ఈ టెస్టులో ఎలాగైనా గెలిచి...
వెస్టిండీస్తో రెండో టెస్టు: యశస్వి, రోహిత్ జోరు..
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్తో గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో టీమిండియా శుభారంభం చేసింది. మొదటి లంచ్ విరామ సమయానికి భారత్ 26 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసింది. భారత్-వెస్టిండీస్...
నేటి నుంచి పాక్-లంక మొదటి టెస్టు
గాలే: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా పాకిస్థాన్శ్రీలంక జట్ల మధ్య రెండు మ్యాచ్ల సిరీస్కు రంగం సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య ఆదివారం నుంచి గాలే వేదికగా తొలి టెస్టు జరుగనుంది. ఇరు...
మూడో టెస్టు ఇంగ్లండ్దే
లీడ్స్: ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆస్ట్రేలియాతో జరుగుతన్న మూడో టెస్టులో 3 వికెట్ల తేడాతో విజయం సాధించి ఆశలు సజీవం చేసుకుంది. కంగారులు నిర్ధేశించిన 251 పరగులు...
విండీస్ టి20 సిరీస్కు భారత జట్టు ప్రకటన.. తిలక్ వర్మకు చోటు
తిలక్ వర్మకు చోటు
రోహిత్, కోహ్లిలకు విశ్రాంతి, హార్దిక్కు కెప్టెన్సీ
విండీస్ టి20 సిరీస్కు టీమిండియా ఎంపిక
ముంబై: వెస్టిండీస్తో జరిగే ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ కోసం బుధవారం టీమిండియాను బిసిసిఐ ప్రకటించింది. తెలుగుతేజం, హైదరాబాదీ...
రెండో టెస్టు ఆసీస్దే
లార్డ్ : ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా రెండో విజయాన్ని నమోదు చేసింది. దీంతో సిరీస్లో 20తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. లార్డ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ 43...
విండీస్ సిరీస్… షెడ్యూల్ ఖరారు
ముంబై : వెస్టిండీస్తో జరిగే టీమిండియా సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. ఈ ఏడాది జులైఆగస్టు నెలల్లో విండీస్ గడ్డపై భారత్ సిరీస్ ఆడనుంది. సిరీస్లో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మరో...
నేడు 50వ పడిలోకి భారతరత్న సచిన్
ముంబయి: టీమిండియా క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండూల్కర్ నేడు 50వ పడిలోకి అడుగుపెట్టనున్నాడు. క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులు తన పేరిట సచిన్ నమోదు చేసుకున్నాడు. 1989 నవంబర్ 16న సచిన్...
న్యూజిలాండ్ క్లీన్ స్వీప్.. రెండో టెస్టులో లంకపై ఇన్నింగ్స్ విజయం
వెల్లింగ్టన్: శ్రీలంకతో జరిగిన రెండో, చివరి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్ల సిరీస్ను 20తో క్లీన్స్వీప్ చేసింది. ఫాలోఆన్...
సిరీస్పై భారత్ కన్ను
విశాఖపట్నం: సాగర తీర నగరం విశాఖపట్నం వేదికగా ఆదివారం జరిగే రెండో వన్డేకు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ముంబైలో జరిగిన తొలి వన్డేలో జయకేతనం ఎగురవేసిన భారత్ ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్...
సమరోత్సాహంతో భారత్.. నేడు ముంబైలో తొలి వన్డే
సమరోత్సాహంతో భారత్
భారీ ఆశలతో ఆస్ట్రేలియా
నేడు ముంబైలో తొలి వన్డే
మధ్యాహ్నం 1.30 గంటల నుంచి స్టార్ నెట్వర్క్లో
ముంబై: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే వన్డే సమరానికి సర్వం సిద్ధమైంది. భారత్ వేదికగా జరిగే వన్డే...
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన కోహ్లి..
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో భారత స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ టాప్ ర్యాంక్ను కాపాడుకున్నాడు. బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్...
వన్డే సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు ఎంపిక
ముంబై: భారత్తో జరిగే వన్డే సిరీస్లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. పాట్ కమిన్స్ అందుబాటులో లేకుండా పోవడంతో వన్డేలకు కూడా స్మిత్ సారథ్యం వహించనున్నాడు. భారత్తో మూడు...
టెస్టు ఫార్మాట్ చాలా క్లిష్టమైంది: రోహిత్ శర్మ
అహ్మదాబాద్: ఇతర ఫార్మాట్లతో పోల్చితే సంప్రదాయ టెస్టు క్రికెట్ చాలా క్లిష్టమైందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ఈ ఫార్మట్లో ఆడటం అనుకున్నంత తేలికేం కాదన్నాడు. ఆస్ట్రేలియాతో చివరి టెస్టు మ్యాచ్...
టీమిండియాకు సవాల్… నేటి నుంచి నాలుగో టెస్టు
టీమిండియాకు సవాల్
ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా
నేటి నుంచి అహ్మదాబాద్లో నాలుగో టెస్టు
అహ్మదాబాద్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరడమే లక్షంగా పెట్టుకున్న టీమిండియా గురువారం ఆస్ట్రేలియాతో ఆరంభమయ్యే చివరి టెస్టుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. తొలి రెండు...
మూడో టెస్టులో ఆసీస్ ఘన విజయం..
ఇండోర్: ఆతిథ్య టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ ఘన విజయం సాధించింది.
భారత్ విధించిన 76 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కు తొలి ఓవర్ లోనే స్పిన్నర్ రవిచంద్రన్...
రెండో టెస్టు భారత్దే
ఢిల్లీ: అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్ భారత్...