Home Search
ట్రేడింగ్ - search results
If you're not happy with the results, please do another search
ఐటి షేర్లలో కొనుగోళ్లతో లాభాల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ దాదాపు 93 పాయింట్ల లాభంతో 66,023.24 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ దాదాపు...
అతిపెద్ద హైటెక్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించిన జిటిఎఫ్
జైపూర్: భారతదేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ విద్యా సంస్థ, గెట్ టుగెదర్ ఫైనాన్స్ (GTF), స్టాక్ మార్కెట్ విద్యను విప్లవాత్మకరిస్తూ కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. విద్యార్థులకు జీవితకాల మార్గదర్శకత్వాన్ని అందించడం, వారిని వృత్తిపరమైన...
బంగారానికి పండుగ డిమాండ్
న్యూఢిల్లీ : దేశంలో పండుగల సీజన్ నేపథ్యంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. నెల రోజుల క్రితం తక్కువ రేటులో ఉన్న బంగారం ఇప్పుడు కొనాలనుకునే వారికి ఇప్పుడు మాత్రం చుక్కలు చూపిస్తోంది. ఈ...
రూ.18 లక్షల కోట్ల నష్టం
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 900, నిఫ్టీ 264 పాయింట్లు పతనం
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రభావమే కారణం
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వరుస నష్టాలతో ఇన్వెస్టర్లకు వణుకు పుట్టిస్తున్నాయి. గత ఆరు రోజులుగా మార్కెట్లు...
అదానీ చట్టానికి అతీతుడా?
అదానీ బొగ్గు కుంభకోణం విషయం పైన ఒక ప్రఖ్యాత బ్రిటన్ పత్రిక ‘ఫైనాన్స్ టైమ్స్’ ప్రచురించిన కథనం చూస్తుంటే మన దేశంలోని ఏళ్ళ తరబడి చారిత్రిక ఘనత కలిగిన ప్రింట్ మీడియా మౌనం...
యుద్ధం భయాలతో నష్టాలు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్లలో అమ్మకాలు పెరిగాయి. దీంతో సెన్సెక్స్ 66,000...
లాభాల స్వీకరణకే మొగ్గు
78 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మరోసారి నష్టాలను నమోదు చేశాయి. మంగళవారం బ్యాంకింగ్ ఐటి, మిడ్క్యాప్ స్టాక్లలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మార్కెట్లో నష్టాలు కనిపించాయి. ట్రేడింగ్ ముగిసే...
రికార్డు స్థాయి కనిష్టానికి రూపాయి
డాలర్తో పోలిస్తే 83.27కు పడిపోయిన భారత్ కరెన్సీ
ముంబై : అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత పతనమైంది. శుక్రవారంతో పోలిస్తే రూపాయి 9 పైసలు పడిపోయి 83.27కి క్షీణించింది. ఫారెక్స్...
వరుస లాభాలకు బ్రేక్
241 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్ల వరుస లాభాలకు సోమవారం బ్రేక్పడింది. రోజంతా రెడ్ జోన్లో ట్రేడింగ్ ట్రెండ్ కనిపించింది. నిఫ్టీలోని 12 సెక్టార్లలో 8 రంగాల్లో నష్టాలు...
నిఫ్టీ డౌన్.. సెన్సెక్స్ అప్
ముంబై : నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ మళ్లీ మంగళవారం ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. 20,110 పాయింట్లతో గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే దీని తర్వాత సూచీ క్షీణించి...
జోరు మీదున్న మార్కెట్.. ఆల్టైమ్ హై
20 వేల పాయిట్లను దాటిన నిఫ్టీ.. ఆల్టైమ్ హై
మళ్లీ 67,000 మార్క్కు సెన్సెక్స్
జి20 సదస్సు సక్సెస్తో ఇన్వెస్టర్లలో జోష్
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం రికార్డు స్థాయి గరిష్ఠానికి చేరుకున్నాయి. గత రెండు...
ఈ నెలలో పూర్తి చేయాల్సిన 5 ముఖ్యమైన పనులివే..
న్యూఢిల్లీ : సెప్టెంబర్ నెల ప్రారంభమైంది. అయితే ఈ నెల 30 లోగా పూర్తి చేయాల్సి కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్షం చేయకండి. వాటిలో రూ.2000 నోటు...
సరికొత్త శిఖరాల నుంచి పతనం దిశగా మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా నాలుగో వారం కూడా పతనమయ్యాయి. మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులను చూస్తున్నాయి. వారాంతం శుక్రవారం సూచీలు నష్టాలతో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా భారత...
పోసాని కృష్ణమురళిపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
మంగళగిరి: పరువు నష్టం వివాదంలో పోసాని కృష్ణమురళిపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ తప్పుడు ఆరోపణలు చేసే ప్రత్యర్థులపై పరువునష్టం కేసులు పెట్టే పనిలో పడ్డారు. ఆయన ఇప్పటికే ఓ...
నష్టాల నుంచి కోలుకుని లాభాల్లోకి
ముంబై : స్టాక్మార్కెట్లు భారీ నష్టాల నుంచి కోలుకుని స్వల్వ లాభాలతో ముగిశాయి. సోమవారం ప్రారంభంలోనే మార్కెట్లు భారీగా పతనం కాగా, ఆ తర్వాత ట్రేడింగ్ ముగిసే సమయానికి సూచీలు లాభాల బాటపట్టాయి....
నేనెవరినీ వదిలిపెట్టను..
మంగళగిరి: టిడిపి హయాంలో తనపై లేనిపోని ఆరోపణలు చేసిన వారిని ఉపేక్షించేది లేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో, నారా...
హెచ్చుతగ్గుల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం మళ్లీ నష్టాలను చవిచూశాయి. మార్కెట్ హెచ్చు తగ్గులను చూసింది. చాలా రంగాల షేర్లు నష్టపోగా, ఐటి రంగం మాత్రం పుంజుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్...
హీరో మోటో చైర్మన్ ఇంటిపై ఇడి దాడులు
న్యూఢిల్లీ : హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్, మరికొందరి ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మంగళవారం దాడులు నిర్వహించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పిఎంఎల్ఎ) దర్యాప్తులో భాగంగా ఇడి ఈ చర్య...
లాభాల స్వీకరణతో మార్కెట్లు పతనం
ముంబై : లాభాల స్వీకరణ కారణంగా దేశీయ స్టాక్మారెట్లు మళ్లీ నష్టపోయాయి. బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువగా కనిపించింది. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 107 పాయింట్ల నష్టంతో...
కాసేపు సరదాగా ఫేక్ న్యూస్
‘చాతుర్వర్ణం మయా సృష్టం’ అని ఓ కల్పిత పాత్రతో చెప్పించి మనువాదులు చేతులు దులుపుకొన్నారు. ‘సంభవామి యుగే యుగే’ అని తనను తాను సృజించుకుంటానని చెప్పుకొన్న ఓ కల్పిత పాత్ర సమాజంలో నాలుగు...