Home Search
డాలర్తో పోలిస్తే రూపాయి - search results
If you're not happy with the results, please do another search
బంగారం దిగొస్తోంది..
ఒక్క రోజే రూ.992 తగ్గిన ధర
ముంబై : కొద్ది రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం ధర మళ్లీ దిగొస్తోంది. గురువారం ఒక్క రోజు పసిడి ధర రూ.992, వెండి ధర రూ.1,949 తగ్గింది....
కనకం కలకలం
రూ.47 వేలకు చేరువలో పసిడి
న్యూఢిల్లీ : బంగారం ధరలు దిగొస్తున్నాయి. మంగళవారం 10 గ్రాముల పసిడి ధర రూ.700 తగ్గి రూ.47,000 మార్క్కు చేరుకుంది. వెండి కూడా పసిడి బాటలోనే పయనించింది. బులియన్...
మార్కెట్లకు జోష్
బ్యాంక్ స్టాక్స్ అండతో దూసుకెళ్లిన సూచీలు
996 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
14 శాతం పెరిగిన యాక్సిస్ బ్యాంక్ షేరు
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. బుధవారం బ్యాంకింగ్, ఫైనాన్స్...
దిగొస్తున్న పసిడి ధర
ముంబై: బంగారం ధరలు దిగువకు చేరుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు 10 గ్రాముల పసిడి ధర రూ.396 తగ్గి రూ.40,210కు చేరింది. బుకింగ్, పటిష్టమైన స్టాక్మార్కెట్ కారణంగా బులియన్ మార్కెట్లో పసిడి ధర...
బంగారం ధర పైపైకి
మళ్లీ బంగారం ధర పెరుగుతోంది. వరుసగా మూడు రోజులుగా గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది. హైదరాబాద్లో శుక్రవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.50 పెరిగింది. ప్రస్తుత ధర రూ.41,050. ఇక...
సెన్సెక్స్ లాభాల జోరు
635 పాయింట్లు జంప్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు తగ్గుతున్న సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం విజృంభించాయి. సెన్సెక్స్ 634.61 పాయింట్లు పెరిగి 41,452.35 వద్ద ముగిసింది. ఓ దశలో సెన్సెక్స్ 41,482.12కు...
ధర పండిన పసిడి
ఒక్కరోజే రూ.752
రూ.40 వేలు దాటిన 10 గ్రాముల బంగారం ధర
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు, డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడడం వంటి కారణాలతో బంగారం ధరలు అనూహ్యంగా పెరిగాయి. శుక్రవారం ఒక్క రోజే...
విదేశీ వాణిజ్య లోటు!
అక్టోబర్ నెలలో మన ఎగుమతులు దాదాపు 17 శాతం (16.7 శాతం) తగ్గి, దిగుమతులు 5.7 శాతం పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ రోగగ్రస్థమై వున్నదని చాటుతున్నది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ...
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
ముంబై: భారతీయ ఈక్విటీ మార్కెట్ 8 రోజుల లాభాలకు నేడు(శుక్రవారం) తెరపడింది. నిఫ్టీ 17,800 దిగువన ముగిసింది. కాగా ముగింపు సమయానికి సెన్సెక్స్ 651.85 పాయింట్లు లేదా 1.08% క్షీణించి 59,646.15 వద్ద,...
ఒడిదుడుకుల మధ్య దిగువన ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: అత్యంత ఒడిదుడుకుల సెషన్లో భారత బెంచ్మార్క్ సూచీలు ఆగస్టు 4న స్వల్పంగా తగ్గాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 51.73 పాయింట్లు లేదా 0.09% క్షీణించి 58,298.80 వద్ద, నిఫ్టీ 6.20...
క్రిప్టోకరెన్సీపై నిషేధం!
దేశీయ ఆర్థిక స్థిరత్వానికి ముప్పు ఉందని ఆర్బిఐ ఆందోళన
అంతర్జాతీయ సహకారం కోరుతున్న ప్రభుత్వం n లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మల వెల్లడి
న్యూఢిల్లీ : క్రిప్టోకరెన్సీపై ఆర్బిఐ (భారతీయ రిజ ర్వు బ్యాంక్) ఆందోళన...
నిఫ్టీ 18,000 దిగువకు…435 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
కుదేలయిని బ్యాంకు స్టాకులు, వెలిగిపోయిన పవర్ స్టాకులు
ముంబయి: భారతీయ బెంచ్మార్క్ సూచీల రెండు రోజుల దూకుడుకు బ్రేక్ పడింది. ఏప్రిల్ 5 న నిఫ్టీ 18,000 స్థాయి కంటే దిగువన ముగిసింది. స్టాక్...