Home Search
డిజిటల్ పేమెంట్ - search results
If you're not happy with the results, please do another search
వడ్డీ రేట్లలో మార్పులేదు
రెపో రేటు 5.15% కొనసాగింపు, రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం
2020-21లో జిడిపి 6%గా అంచనా, ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలు వెల్లడి
ముంబై: ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఈసారి కూడా రెపో రేటును...
యుపిఐ ద్వారా బ్యాంక్లో డబ్బు డిపాజిట్
త్వరలో కొత్త సదుపాయం తీసుకువస్తాం, రెపోరేటు యథాతథంగా కొనసాగింపు.
202425కు జిడిపి అంచనా 7 శాతం, ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి
ముంబై : యుపిఐ (యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) విధానం ద్వారా బ్యాంకుల్లో...
యుపిఐ సేవలు ప్రారంభించిన ఫ్లిప్కార్ట్
న్యూఢిల్లీ: ఇకామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ను అందుబాటులో తెచ్చింది. డిజిటల్ చెల్లింపులను మరితం సులభతరం చేయడం కోసం యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో యుపిఐ హ్యాండిల్ను అందుబాటులోకి తెచ్చింది. ఫ్లిప్కార్ట్కు...
యుఎఇ అధ్యక్షుడితో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు
దైపాక్షిక పెట్టుబడితోసహా 8 ఒప్పందాలపై సంతకాలు
న్యూఢిల్లీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు....
గూగుల్ , ఫోన్పేలు టైం బాంబులు:ఎంపి సుప్రియా
న్యూఢిల్లీ : గూగుల్ పే, ఫోన్పే యాప్లు ఇప్పుడు మనీమార్కెట్లో టైమ్బాంబులు అవుతున్నాయని, పేలేందుకు సిద్ధంగా టిక్టిక్ అంటున్నాయని ఎన్సిపి ఎంపి సుప్రియా సూలే పేర్కొన్నారు. దేశ ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం గురించి...
యుపిఐతో జిఎస్టి చెల్లింపును ప్రారంభించిన తొలి బ్యాంక్ కోటక్
న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ (కెఎంబిఎల్) ప్రస్తుతం ఉన్న నెట్ బ్యాంకింగ్ ఆప్షన్తో పాటుగా యుపిఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వంటి బహుళ ఎంపికల ద్వారా జిఎస్టి చెల్లింపులను ప్రారంభించింది....
గూగుల్కు పోటీగా ఫోన్పే కొత్త యాప్స్టోర్
న్యూఢిల్లీ : ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్పే మరో కొత్త రంగంలోకి అడుగుపెడుతోంది. యాప్ డెవలపర్ల కోసం ఇండస్ యాప్ స్టోర్ పేరిట కొత్త వేదికను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ స్టోర్లో...
తక్కువ వడ్డీతో ప్రభుత్వ రుణం.. “పీఎం విశ్వకర్మ” ను ప్రారంభించిన మోడీ
న్యూఢిల్లీ : సంప్రదాయ వృత్తులను ప్రోత్సహించడమే లక్షంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన “పీఎం విశ్వకర్మ” పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ‘యశోభూమి’లో ఈ కార్యక్రమం జరిగింది....
యుపిఐ క్యుఆర్ కోడ్ అడిగిన కస్టమర్కు ఆ మహిళ ఇచ్చిన రియాక్షన్(వైరల్ వీడియో)
వెబ్ డెస్క్: డిజిటల్ ఇండియా ఎంత అభివృద్ధి చెందిందో అందరం నిత్యం కళ్లారా చూస్తున్నాం. రోడ్డు పక్కన ఉండే చాయ్ దుకాణాల నుంచి స్టార్ హోటళ్ల వరకు డిజిటల్ మనీ చెల్లింపులు జరుగుతున్నాయి....
హాలీవుడ్పై టెక్నాలజీ పడగ!
అమెరికా సినిమా నిర్మాణ క్షేత్రం హాలీవుడ్. ఒక రకంగా ప్రపంచ సినిమాను శాసించే మద గజంగా కూడా దీనిని పేర్కొనవచ్చు.మనం చూస్తున్న భారీ ఇంగ్లిష్ సినిమాలన్నీ అక్కడే తయారవుతాయి. 1910లో అక్కడ నుండి...
టైమ్స్ 100 అత్యంత ప్రభావంత కంపెనీల్లో మీషో, ఎన్పిసిఐ
న్యూఢిల్లీ : టైమ్స్ 100 అత్యంత ప్రభావవంతమై న కంపెనీలు2023 జాబితాలో భారతదేశం నుంచి ఇకామర్స్ మీషో, నేషనల్ పేమెం ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పిసిఐ) చోటు దక్కించుకున్నాయి. గురువారం టైమ్స్ ఈ...
బంగారంతో ఐదేళ్లలో డబ్బు రెట్టింపు
ఏప్రిల్ 1 నుండి హాల్మార్కింగ్ తప్పనిసరి
నాలుగు మార్గాల్లో పెట్టుబడితో మంచి రాబడి
న్యూఢిల్లీ : బంగారం గత ఐదేళ్లలో రెట్టింపు అయింది. 5 సంవత్సరాల క్రితం 10 గ్రాముల బంగారం ధర రూ.31 వేలు...
కో-బ్రాండెడ్ ఫ్యూయల్ క్రెడిట్ కార్డును ఆవిష్కరించిన ఇండియన్ ఆయిల్, కోటక్..
ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ ("KMBL"/Kotak), ఇండియన్ ఆయిల్ నేడి క్కడ అత్యంతగా రివార్డులను అందించే, కో-బ్రాండెడ్ ఇంధన క్రెడిట్ కార్డ్ ను ఆవిష్కరించాయి. ఇండియన్ ఆయిల్ కోటక్ క్రెడిట్ కార్డ్...
ఆధార్ కార్డుతో ఫోన్పే రిజిస్ట్రేషన్
న్యూఢిల్లీ : భారత్లో డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్న క్రమంలో ఫోన్పే యాప్ ఆదరణ పెరిగింది. 350మిలియన్ల రిజిస్టర్డ్ కస్లమర్లతో ఫోన్పే ముందంజలో ఉంది. వినియోగదారుల ను ఆకట్టుకుంటున్న ఈ యాప్ తాజాగా మరో...
సైబర్ నేరాల కట్టడిలో మనమే ‘టాప్’
ఆన్లైన్ ఫిర్యాదులను ఎఫ్ఐఆర్లుగా
నమోదు చేయడంలో అగ్రస్థానం
నేరస్థులబారిన పడకుండా
రూ.26 కోట్లకు రక్షణ :డిజిపి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై కేసులు నమోదు చేసి సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టడంలో రాష్ట్ర పోలీసు...
కార్డు టోకెనైజేషన్కు గడువు పెంపు
సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చిన ఆర్బిఐ
న్యూఢిల్లీ : క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు టోకెనైజేషన్ నిబంధనల అమలుకు గడువును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్టు ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) ప్రకటించింది....
వరల్డ్ లైన్ ఇండియాతో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ భాగస్వామ్యం..
ముంబై: బజాజ్ ఫిన్ సర్వ్ లిమిటెడ్ రుణ విభాగం, భారతదేశ అతిపెద్ద, అత్యంతగా వైవిధ్యీకృతమైన ఎన్ బిఎఫ్ సి కంపెనీ బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ (బిఎఫ్ఎల్), తన మర్చంట్ నెట్ వర్క్ కోసం...
వచ్చే నెల 1 నుంచి క్రెడిట్, డెబిట్ కార్డ్ టోకనైజేషన్
న్యూఢిల్లీ: జూలై 1 నుండి క్రెడిట్, డెబిట్ కార్డులతే అన్ని రకాల ఆన్లైన్, పాయింట్ ఆఫ్ సేల్, యాప్ లావాదేవీలకు యూనిక్ టోకెన్లను మార్పు చేయడం ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) తప్పనిసరి...
రోజుకు రూ.20000 కోట్ల ఆన్లైన్ చెల్లింపులు
న్యూఢిల్లీ : దేశంలో ఇప్పుడు డిజిటల్ ఆర్థికలావాదేవీల ఘట్టం మరింత ఉజ్వలం అయిందని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. ఇప్పుడుఅధికారిక లెక్కలమేరకు చూస్తే దేశవ్యాప్తంగా రోజువారిగా రూ 20000 కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు...
మరింత సులువుగా రైల్వే టిక్కెట్లు కొనుగోలు
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వేలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సాహించేందుకు, డిజిటల్ వినియోగం పెంపునకు వీలుగా ఆటోమెటిక్ టికెట్ వెండిరగ్ మెషిన్స్ (ఎటివిఎమ్)లో క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ ద్వారా టికెట్ పొందే...