Home Search
తల్లిదండ్రులు - search results
If you're not happy with the results, please do another search
నిజామాబాద్లో విషాదం.. దంపతుల ఆత్మహత్య
నిజామాబాద్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను స్వామి(45), దేవలక్ష్మి(40)గా గుర్తించారు. అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు...
రెండో రోజుల్లో పెళ్లి… కాలువలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతదేహం
వరంగల్: రెండో రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ పెళ్లి... కానీ సదరు యువకుడి మృతదేహం కాలువలో కనిపించిన సంఘటన హనుమకొండ జిల్లా వర్ధన్నపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హనుమకొండ జిల్లాకు చెందిన...
ఎస్బిఐ లైఫ్ స్పెల్ బీ సీజన్ 13 టైటిల్ను గెలుచుకున్న రాయన్ నవీద్ సిద్ధిఖీ
ముంబై: మిర్చి కార్యక్రమం, భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన స్పెల్లింగ్ పోటీ, ఎస్బిఐ లైఫ్ స్పెల్ బీ సీజన్ 13, ముంబైలో ఉత్కంఠభరితంగా జరిగిన గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. ఎస్బిఐ లైఫ్ స్పెల్ బీ...
తిరుమలలో బాలుడి కిడ్నాప్
తిరుపతి: తిరుమలలో బాలుడు కిడ్నాప్కు గురయ్యాడు. యాత్రికుల సముదాయం వద్ద బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకొని వెళ్లిపోయారు. గద్వాల్కు చెందిన మూడేళ్ల బాలుడు అభినయ్ కనిపించకపోవడంతో అతడి తల్లిదండ్రులు స్థానిక పోలీస్...
అమానవీయతపై ఎక్కుపెట్టిన కవితాస్త్రం
అంతరంగంలోని ఆలోచనలకు రెక్కలు మొలిపించేది కవిత్వం. రోజువారి సంఘర్షణ పూరితమైన అనుభవ సాంద్రతల నుంచి మొలకెత్తేది కవిత్వం. దిగులు మేఘాలను పటాపంచలు చేసి, ఆపన్నహస్తంలా భరోసా నిచ్చేది కవిత్వం మాత్రమే. పదపదాల్లోని అక్షరాల...
ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంలో ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే...కందగట్ల అనిల్, దేవి దంపతుల పిల్లలు రోహిత (3), జశ్విత (1) పాలు తాగి...
బోరబండలో బాలిక కిడ్నాప్… ఉపాధ్యాయుడు అఘాయిత్యం
హైదరాబాద్: బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ ఉపాధ్యాయుడు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి...
అరబ్ దేశంలో హైదరాబాదీకి వేధింపులు
హైదరాబాద్కు చెందిన యువతి అరబ్ కంట్రీలో భర్త చేతిలో చిత్రహింసలకు గురవుతోంది. తనను కాపాడాలని తల్లిదండ్రులకు బాధితురాలు వీడియోలు పంపించడంతో విషయం బయటికి వచ్చింది. హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన సబా బేగంని...
ఆస్ట్రేలియాలో తెలుగు డాక్టర్ మృతి
ఆస్ట్రేలియాలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఓ తెలుగు వైద్యురాలు ప్రమాదవశాత్తు వాగులో జారిపడి ప్రాణాలు కోల్పోయింది. కృష్ణా జిల్లాకు చెందిన ఉజ్వల వేమూరు (23) ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లోని బాండ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది....
గర్భవతిని చేసి పెళ్లి వద్దన్నాడు… పదో తరగతి బాలిక ఆత్మహత్య
అమరావతి: పదో తరగతి బాలికను ప్రియుడు గర్భవతిని చేశాడు, కానీ పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పెడన మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన...
ఐదో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు
అమరావతి: విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి బాలిక తల్లిదండ్రులు, గ్రామస్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శివకోటి దుర్గా...
పాఠాలను కాటేస్తున్న పర్సనల్ కంటెంట్
‘Our lives today are dominated by individual content, and my personal playlist of music and podcasts make me believe that I am different’ Prasoon...
మార్పు చూసి తీర్పు ఇవ్వండి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు నెలలను పరిపాలనను అంచనా చేసి భవిష్యత్లో తీర్పు ఇవ్వాలని, రేపు జరగబోయే ఏ ఎన్నికలైనా, తమ పరిపాలన మీద, తమ నిర్ణయాల మీద, తాము చేస్తున్న...
8 గంటల్లోనే చిన్నారి కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు
కిడ్నాప్కు గురైన బిన్నారి ఆచూకిని పోలీసులు 8గంటల వ్యవధిలోనే తెలుసుకుని తల్లిదండ్రు చెంతకు చేర్చారు. పాతబస్తీ మదన్నపెట్లో శనివారం రాత్రి ఓ ఆస్పత్రి నుంచి చిన్నారిని కిడ్నాప్ చేశారు. తొమ్మిది నెలల చిన్నారిని...
ఫొటోషూట్కు పిలిచి చంపేశారు…
అమరావతి: ఫొటోషూట్కు పిలిచి ఫొటోగ్రాఫర్ను హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నంలోన మధురవాడ ప్రాంతం బక్కన్నపాలెంలో...
అమ్మభాషలోనే బోధన!
శిశువు మొదటిసారిగా తాను ఒక భాషను నేర్చుకుంటున్నాననే జ్ఞానం లేనప్పుడు తనలో ఉన్న అనుకరణ అనే సహజ ప్రవృత్తితో తన పరిసరాలలోని వారి భాషణాన్ని అనుకరిస్తూ జీవితంలో మొట్టమొదటిసారిగా నేర్చుకున్న భాషే మాతృభాష....
భారతీయ సనాతన ధర్మం గొప్పది: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: భారతీయ సనాతన ధర్మం చాలా గొప్పదని భారతీయ జనతా పార్టీ నాయకులు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి తెలిపారు. శనివారం చేవెళ్ళలోని వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ 'కళాకృతి' పేరుతో...
ఊబకాయ భారతం
నిన్నమొన్నటిదాకా పోషకాహార లోపం సమస్యపై పోరాటం చేసిన భారత్ ఇప్పుడు మరో కొత్త భూతంతో పోరాటం చేయక తప్పదనిపిస్తోంది. అంతర్జాతీయ సైన్స్ మ్యాగజైన్ ‘లాన్సెట్ జర్నల్’ తాజా కథనం ప్రకారం 2022 నాటికి...
బలవన్మరణాలు ఆగేదెన్నడు?
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న విద్యార్థుల బలవన్మరణాలు విద్యార్థి వర్గాలను, పౌర సమాజాన్ని తీవ్రమైన ఆందోళనలకు గురిచేస్తున్నది. ఒకనాడు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లోనే అధికంగా జరిగిన ఇటువంటి తరహా ఘటనలు నేడు...
కార్పొరేట్ విద్యకు కట్టడి ఎలా?
విద్యా సంస్థల ఫీజులు, డొనేషన్ల దోపిడీకి అంతు లేకుండా పోతున్నది. కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల కట్టడిపై ప్రభుత్వం మాట కూడా ఎత్తడం లేదు. దీంతో ఫీజులు మళ్లీ ఎలా పెంచుతారో అంటూ...