Home Search
తిరుమల - search results
If you're not happy with the results, please do another search
తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ సాదారణం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఒక కంపార్టుమెంట్లలో మాత్రమే వేచి చూస్తున్నారు. టికెట్...
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ తగ్గింది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 2 కంపార్టుమెంట్లలో మాత్రమే వేచి చూస్తున్నారు. స్వామివారి దర్శనానికి...
తిరుమల నుంచి అయోధ్యకు లక్ష లడ్డూలు
మన తెలంగాణ / హైదరాబాద్ : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సమీపిస్తోంది. మరో 17 రోజుల్లో భారత్ లోనే అత్యంత అద్భుతమైన రామాలయం ప్రారంభం కానుంది....
తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 20 కంపార్టుమెంట్లలో వేచి చూస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనానికి...
తిరుమల నడక మార్గంలో చిరుత కలకలం
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం నడక మార్గంలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసిన ప్రాంతానికి సమీపంలో చిరుతను గుర్తించారు. కెమెరా ట్రాప్స్ లో చిరుత,...
తిరుమలలో వైభవంగా ప్రణయ కలహ మహోత్సవం
మన తెలంగాణ / హైదరాబాద్ : తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ప్రణయ కలహ మహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు...
తిరుమలలో గరుడసేవ రద్దు…
తిరుమల: మంగళవారం టిటిడి పాలకమండలి సమావేశం కానుంది. టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై పాలకమండలి చర్చించనుంది. మంగళవారం శ్రీవారి సౌర్ణమి గరుడసేవ రద్దు చేయనున్నారు....
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ….
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం శ్రీవారిని 67,906 మంది భక్తులు దర్శించుకోగా 28,492 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లుగా ఉందని టిటిడి...
తిరుమల భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్
కరీంనగర్: తిరుమల తిరుపతి వెంకన్న భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైలు సర్వీస్ వారానికి 4 రోజులు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. బిజెపి ఎంపి బండి సంజయ్ విజ్ఞప్తికి...
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం శ్రీవారిని 61,499...
తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు అన్ని కంపార్టుమెంట్లలో వేచి చూస్తున్నారు. స్వామివారి దర్శనానికి 24...
తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. గత రెండు మూడు రోజుల కంటే ఈరోజు శ్రీవారి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో...
తిరుమలలో దట్టంగా కమ్ముకున్న పొగమంచు
తిరుమల తిరుపతి దేవస్థానంలో శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది.క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. తిరుమలలో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. పొగమంచు వల్ల శ్రీవారి పాదాలు, పాపవినాశనం మార్గాలు మూసివేశారు. శ్రీవారి పాదాలు,...
తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం
కలియుగ వైకుంఠ దైవం వెంకటేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. మంగళవారం స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొనడంతో వారికి టిటిడి అధికారులు...
తిరుమల ఆలయ సమాచారం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 13 కంపార్టుమెంట్లలో వేచి చూస్తున్నారు. స్వామివారి దర్శనానికి...
తిరుమలలో 17 నుండి తిరుప్పావై పారాయణం
మన తెలంగాణ / హైదరాబాద్ : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం సందర్బంగా డిసెంబరు 17 నుండి 2024 జనవరి 14వ తేదీ వరకు పెద్ద జీయ్యర్...
తిరుమల శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి చూస్తున్నారు. స్వామివారి దర్శనానికి...
ఈ నెల 12వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు
మన తెలంగాణ/హైదరాబాద్: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో డిసెంబరు 12 నుంచి 2024 జనవరి 5వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయని టిటిడి అధికారులు తెలిపారు. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి...
తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 5 కంపార్టుమెంట్లలో వేచి చూస్తున్నారు. స్వామివారి దర్శనానికి...