Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్, బిఆర్ఎస్ విసుర్రాళ్ల మధ్య నలుగుతున్న తెలంగాణ
మన తెలంగాణ/నాగర్కర్నూల్ ప్రతినిధి: ‘అధికారం అందించిన ప్రజల కోసమే ప్రతిక్షణం పనిచేస్తున్నా, 140 కోట్ల దేశ ప్రజలే నా కుటుంబం.. మరోమారు అధికారం అందిస్తే రాత్రింబవళ్లు ఒక్కటి చేసి దేశం కోసం...
తెలంగాణలో మే 13న పోలింగ్
సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ షె డ్యూల్ను ప్రకటించారు. తెలంగాణలో మొత్తం 17 లోకసభ స్థానాలతోపాటు కం టోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా...
7 విడతల్లో లోక్ సభ ఎన్నికలు.. తెలంగాణలో ఎప్పుడంటే?
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. శనివారం ఢిల్లీలో ఎన్నికల షెడ్యూల్ పై మీడియా సమాయంలో నిర్వహించింది ఇసి. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికలతోపాటు నాలుగు...
227వ స్టోర్ను తెలంగాణలో ప్రారంభించిన వెస్ట్సైడ్
ప్రముఖ భారతీయ కుటుంబం - టాటాలో భాగమైన వెస్ట్సైడ్, ఫ్యాషన్ ఔత్సాహికులకు ఆనందాన్ని తీసుకు వచ్చే లక్ష్యంతో తెలంగాణ లో తమ సరికొత్త స్టోర్ను ప్రారంభించింది. వెస్ట్సైడ్ , శ్యామల కాకతీయ స్క్వేర్,...
అమెరికాలో మరో విషాదం.. తెలంగాణ విద్యార్థి దుర్మరణం
అమెరికాలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన విద్యార్థి పిట్టల వెంకటరమణ (27) జెట్ స్కీ ప్రమాదంలో మృతి చెందాడు. రెండు జెట్ స్కీలు ఢీకొనడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. విస్టేరియా...
తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్,బిఆర్ఎస్,మజ్లిస్ పార్టీల ఏజెండా ఒకటే
ఎంఐఎం చేతిలో కాంగ్రెస్,బిఆర్ఎస్లు కీలుబొమ్మలు
కుటుంబ పార్టీలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ది జరగదు
కాంగ్రెస్ హయాంలోనే అనేక కుంభకోణాలు, అవినీతి
కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారం చేపట్టబోతుంది
తెలంగాణ ప్రజలకు 12 సీట్లలో...
తెలంగాణలో సిద్ధాంత శూన్యం
తెలంగాణకు తనదైన సిద్ధాంతం ఒకటి అవసరం. అది తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో ముగిసిపోలేదు. అట్లానే అది కేవలం అభివృద్ధి విషయాలకు, సంక్షేమానికి సరిమితమైనది కాదు. అంతకు మించిన సమగ్రమైన దృక్పథం...
తెలంగాణలో నిజాం ఆనవాళ్లు లేకుండా చేస్తాం: షా
త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి 12 సీట్లు రావాల్సిందేనన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నాయని.. మూడు పార్టీలు కూడా కుటుంబ అవినీతి పార్టీలని...
తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కీలక ఘట్టం మిలియన్ మార్చ్
ఎక్స్లో బిఆర్ఎస్ నేత హరీశ్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కీలక ఘట్టం మిలియన్ మార్చ్ అని బిఆర్ఎస్ అగ్రనాయకులు, సిద్దిపేట ఎంఎల్ఎ హరీశ్...
తెలంగాణలో పొత్తుల్లేవ్
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగానే బరిలోకి...
భగ్గుమన్న దక్షిణ తెలంగాణ
40 డిగ్రీలకు చేరిన నాగర్కర్నూల్
మనతెలంగాణ/హైదరాబాద్: ఎండల తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ భగ్గుమంది. శుక్రవారం నాడు పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. నాగర్కర్నూల్లో 40డిగ్రీలు రికార్దయింది. దక్షిణ తెలంగాణలోని చాల జిల్లాలు...
తెలంగాణ సాహిత్య అకాడమిలో ఉత్సాహంగా మహిళా దినోత్సవం
మన తెలంగాణ / హైదరాబాద్ : మెరుగైన సమాజం కోసం స్త్రీ పురుషులు ఇరువురు సంఘటితమై సమన్వయం చేసుకుంటూ ఒక స్ఫూర్తితో ముందుకు సాగాలని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి అన్నారు....
రూ 137.76 కోట్లతో తెలంగాణలో అభివృద్ధి పనులు
వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ
బల్కంపేట్ నుండి ఆ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి, జూపల్లి
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ 2.0...
రేవంత్కు తెలంగాణ ఆత్మలేదు
తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదు
ట్విట్టర్ వేదికగా రేవంత్పై కెటిఆర్ ఆగ్రహం
హైదరాబాద్ : సిఎం రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్కు తెలంగాణ...
తెలంగాణలో పర్యటించనున్న అమిత్ షా..
లోక్సభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బిజెపి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించింది. మరోసారి అధికారం చేపట్టాలని లక్ష్యంగా బిజెపి అధిష్టానం అడుగులేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణపై బిజెపి ఫుల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో...
తెలంగాణలో రూ.10 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు: కిషన్ రెడ్డి
సంగారెడ్డి: కొత్త రైలు మార్గాలు, విద్యుద్దీకరణ, రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బిజెపి విజయ సంకల్ప సభలో కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి...
తెలంగాణలో మరో జర్నలిస్టు సంఘం ‘జెయుఎస్టి’ ఆవిర్భావం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పునాదిగా మరో స్వతంత్ర జర్నలిస్ట్ సంఘం పురుడు పోసుకుంది. ఆదివారంనాడు హైదరాబాద్ నాంపల్లి టిఎన్జిఒ భవన్లో హైదరాబాద్తో పాటు పది ఉమ్మడి జిల్లాల జర్నలిస్ట్ ముఖ్యనేతలు సమావేశమయ్యారు....
తెలంగాణలో రెండు ఎంపి స్థానాల్లో ఆప్ పోటీ : డా. సుధాకర్
మన తెలంగాణ / హైదరాబాద్ : వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టి (ఆప్) తెలంగాణా లో రెండు పార్లమెంట్ నియోజక వర్గాల్లో పొటీ చేయనుంది. ఆమ్ ఆద్మీ పార్టి రాష్ట్ర...
కాసేపట్లో తెలంగాణ భవన్ కు కెసిఆర్
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాసేపట్లో తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు. కరీంనగర్, పెద్దపల్లి లోక్ సభ స్థానాల నేతలతో కెసిఆర్ భేటీ కానున్నారు. బిఆర్ఎస్ లోక్ సభ...
తెలంగాణలో 9మంది ఎంపి అభ్యర్థులను ప్రకటించిన బిజెపి
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎంపి అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి విడుదల చేసింది. తొలి జాబితాలో 195మంది అభ్యర్థుల పేర్లను బిజెపి జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే ప్రకటించారు. ఇక, తెలంగాణలో...