Home Search
తెలంగాణ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
రైతులను కాపాడుతున్న ప్రభుత్వం తెలంగాణ మాత్రమే
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు
ప్రతి విద్యార్థి కార్పొరేట్ చదువులు చదవాలనే ఉద్దేశంతో గురుకులాల ఏర్పాటు : మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్
మహబూబ్నగర్ బ్యూరో : దేశ ంలో రైతులను కాపాడుతున్న ప్రభుత్వం...
గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, రాష్ట్ర శాసన సభ ఆమోదించిన కొన్ని బిల్లులను క్లియర్ చేయడంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాప్యం చేయడంతో పాలనకు అడ్డంకులు ఏర్పడే...
మెరుగైన విద్య, వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
మనతెలంగాణ/సత్తుపల్లి: ఆదివాసీల సమగ్ర అభివృద్దికై మెరుగైన విద్య, వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. మండల పరిధిలోని రేగళ్ళపాడు గ్రామంలో డిఎంఎఫ్టు,...
సావిత్రిబాయి ఆశయాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ : మంత్రి ఎర్రబెల్లి
విద్య ద్వారానే మహిళల వికాసం జరుగుతుందని నమ్మి, తొలి ఉపాధ్యాయురాలుగా విద్యను బోధించింన మహిళ సావిత్రిబాయ పూలే అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి...
ఎంసెట్ ఉచిత కోచింగ్ అందించబోతున్న తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కాలేజీలలోని రెండో సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత ‘ఎంసెట్’ కోచింగ్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నుంచి ఈ కోచింగ్ అందించనున్నారు. ఇందుకు...
తెలంగాణను ఆగం చేయాలని మోడీ ప్రభుత్వం భావిస్తుంది: శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్: అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కేంద్రం నిధులివ్వడంలేదని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. టిఆర్ఎస్ ముఖ్య నేతలపై ఇడి, ఐటి దాడులు చేస్తున్న నేపథ్యంలో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఐటి, ఇడి సంస్థలు...
తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు మానుకోవాలి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై బిజెపి నేతలు తప్పుడు విమర్శలు మానుకోవాలని ఎస్సి అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణపై తప్పుడు ప్రకటన చేస్తున్నారంటూ కేంద్ర...
తెలంగాణ ప్రభుత్వంపై బిజెపి కుట్ర
మెదక్ : తెలంగాణ ప్రభుత్వంపై బిజెపి కుట్ర చేస్తోందని మెదక్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ పార్టీ కుట్రకు నిరసనగా నేడు మెదక్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు,...
తెలంగాణ ప్రభుత్వంపై కుట్రలు బిజెపికి అసాధ్యం: ఎమ్మెల్సీ పల్లా
హైదరాబాద్: దేశంలోని విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టాలని కేంద్రంలోని ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ముగ్గురు ఎమ్మల్యేలు లేని బిజెపి తెలంగాణ ప్రభుత్వంపై కుట్ర...
తెలంగాణ ప్రభుత్వంతో కూ అవగాహన ఒప్పందం
హైదరాబాద్: భారతదేశం ఎంతో ఇష్టపడే వివిధ భాషా సోషల్ మీడియా ప్లాట్ఫాం కూ(koo) హైదరాబాద్లో డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై చేసుకుంది. హైదరాబాద్ ఒక ఐటీ హబ్గా...
తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ గ్రూప్
రాష్ట్రంలో నిర్మిస్తున్న ఆసుపత్రులకు
సాంకేతిక సహకారం అందిస్తామని వెల్లడి
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ఏర్పాటవుతున్న
ఆసుపత్రుల గురించి బ్రిటిష్ హై కమిషనర్,
ఐహెచ్జి ప్రతినిధులను వివరించిన మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పెద్ద మొత్తంలో...
తెలంగాణను మోడీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది: నామా
ఢిల్లీ: తెలంగాణకు రావాల్సిన నిధుల బిజెపి, కాంగ్రెస్ ఎంపిలు ఎన్నడు పార్లమెంట్లో మాట్లాడలేదని ఎంపి నామా నాగేశ్వర్ రావు మండిపడ్డారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఎంపి నామా మాట్లాడారు. తెలంగాణను మోడీ...
తెలంగాణపై మోడీ ప్రభుత్వం కుట్రలు
రాష్ట్ర ఆర్ధిక వనరులను దెబ్బతీసేలా వ్యవహరిస్తోంది
రాష్ట్రాల అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తోంది
ప్రతిపక్షాల కుల రాజకీయాలను ప్రజలు నమ్మరు
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: కేంద్రలోని బిజెపి ప్రభుత్వం కావాలని తెలంగాణ...
ఐపీఆర్ బుక్లెట్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: అంతర్జాతీయ మేథో సంపత్తి దినోత్సవం పురస్కరించుకుని రెజల్యూట్ గ్రూప్ కంపెనీలకు చెందిన రెజల్యూట్ 4ఐపీ, తెలంగాణా స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ)తో కలిసి ఎంఎస్ఎంఈ, విద్యార్థుల కోసం ఐపీఆర్ బుక్లెట్ను విడుదల...
తెలంగాణ రైతులపై మోడీ ప్రభుత్వం కక్ష కట్టింది: నామా
హైదరాబాద్: బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు దేశంలో అవకాశాలు ఉన్నాయని టిఆర్ఎస్ ఎంపి నామా నాగేశ్వర్ రావు తెలిపారు. ఢిల్లీలో ఎంపి నామా మీడియాలో మాట్లాడారు. 13శాతం బియ్యాన్ని ఎగుమతులు చేస్తున్నారని, తెలంగాణ రైతులపై...
నేడు వర్కింగ్ డేగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించగా.. అందుకు బదులుగా ఫిబ్రవరి 12వ తేదీని పనిదినంగా డిక్లేర్ చేస్తూ గతంలో ఉత్తర్వులు జారీ...
విభజన చట్టం మేరకు నిర్ణయాలు ఉండాలి: తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: విభజన అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నిర్వహించిన వర్చువల్ సమావేశం ముగిసింది. బుధవారం ఉదయం జరిగిన ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఆర్థిక,...
తెలంగాణ రైతులపై మోడీ ప్రభుత్వం వివక్ష: కెకె
ఢిల్లీ: ధాన్యం సేకరణపై కేంద్రం జాతీయ పాలసీ తీసుకరావాలని టిఆర్ఎస్ రాజ్యసభ ఎంపి కె కేశవరావు డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర టిఆర్ఎస్ ఎంపిలు ఆందోళన చేపట్టారు. ఈ...
హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం…. సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసే విషయంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి,...
తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసిన ఎపి ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ స్థానికత కలిగి ఉండి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న రాష్ట్ర ఉద్యోగులను ఎపి ప్రభుత్వం రిలీవ్ చేసింది. తెలంగాణ స్థానికత కలిగి తెలంగాణ కోరుకున్న ఉద్యోగుల రిలీవ్కు సిఎం వైఎస్ జగన్...