Home Search
తెలంగాణ రాష్ట్రం - search results
If you're not happy with the results, please do another search
దివ్యాంగులకు అత్యధిక పింఛన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ
233 మందికి ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/ హైదరాబాద్: దేశంలోనే దివ్యాంగులకు అత్యధికంగా రూ. 4016 పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని దివ్యాంగుల పట్ల మానవతా...
దివ్యాంగులకు రూ.4,016 పింఛను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..
సిద్ధిపేట: భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ, సమగ్ర శిక్ష తెలంగాణ ఆధ్వర్యంలో టిటిసి భవన్లో దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై 233 మంది దివ్యాంగులకు 17 లక్షల...
అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు: హరీశ్ రావు
సిద్ధిపేట: స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఒకేరోజు కోటి మొక్కలు నాటే వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు...
ప్రతి గడపకు సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
ఉండవల్లి: ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని గత తొమ్మిదేండ్లలో సబ్బండ వర్షాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే డా.విఎం. అబ్రహం అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 7 మండలాల...
భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిన రాష్ట్రం తెలంగాణ
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
చేర్యాల: గత ప్రభుత్వాల హయాంలో కరువుకు కేరాఫ్ అడ్రస్గా తెలంగాణ రాష్ట్రం ఉండేదని, నేడు సిఎం కెసిఆర్ పరిపాలనలో భారతదేశానికి సైతం అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ...
24గంటల విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
సూర్యాపేట:రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం రైతులకు ఉచిత కరెంటు...
రాష్ట్రంలో ద్రావిడ దేశం తెలంగాణ శాఖను ప్రారంభిస్తాం
ద్రావిడ దేశం అధ్యక్షులు ఒంటెరు కృష్ణారావు
హైదరాబాద్: బడుగు బలహీన వర్గాలకు చేయూతనందించేందుకు వారికి న్యాయంగా రావలసిన అన్ని సదుపాయాలను అందించాలని ధృడ సంకల్పంతో ద్రావిడ దేశం కృషి చేస్తుందని ఆసంస్థ అధ్యక్షులు వంటెరు...
దేశంలోనే ఆశావర్కర్లకు ఎక్కవ వేతనం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ: హరీశ్రావు
కొండాపూర్: దేశంలోనే అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారని ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం మాదాపూర్ శిల్పకళా వేదికలో కొత్తగా ఎంపికైన 1560 మంది...
దేశంలో ఆకలి దారిద్య్రాలు లేని రాష్ట్రం తెలంగాణ
సూర్యాపేట : దేశంలో ఆకలి దారిద్య్రాలు లేని రాష్ట్రం తెలంగాణ అని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు....
అమరుల త్యాగఫలమే తెలంగాణ స్వరాష్ట్రం
సిరిసిల్ల: అమరుల త్యాగ ఫలమే తెలంగాణ స్వరాష్ట్రమని, అమరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్య క్షులు బోయినిపల్లి వినోద్కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజైన...
పచ్చదనాన్ని పెంపొందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ
జడ్చర్ల : దేశంలో పచ్చదనాన్ని పెంపొందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్గౌడ్ అన్నా రు. సోమవారం జడ్చర్ల సమీపంలోని పోలీసు శిక్షణ కేంద్రంలో...
ఎక్కువగా వడ్లు పండించే రాష్ట్రం తెలంగాణ: కెసిఆర్
రంగారెడ్డి: అడవులను పెంచేందుకు ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో తుమ్మలూరులో హరితోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. తుమ్మలూరు అర్భన్ ఫారెస్ట్లో...
వందశాతం ఇంటింటికీ మంచినీరు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ
మహబూబ్నగర్ : 80 శాతం రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది...
ఆరోగ్య రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్
చేవెళ్ల ఎంపి డాక్టర్ జి.రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి
పరిగి: ఆరోగ్య రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్గా మన రాష్ట్రం నిలిచిందని చేవెళ్ల ఎంపి డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. వికారాబాద్...
దేశంలో ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
మహబూబ్ నగర్: వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసి ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని సిఎం కెసిఆర్ భరోసా ఇచ్చారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు,...
తెలంగాణను కేంద్రం శత్రు రాష్ట్రంగా చూస్తోంది: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: స్వచ్చ సర్వేక్షన్ లో అత్యుత్తమ జిల్లాగా రాజన్న సిరిసిల్ల నిలిచిందని రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ శాఖల మంత్రి కెటిఆర్ తెలిపారు. వరుసగా మూడు సార్లు దేశంలోనే అత్యుత్తమ జిల్లాగా నిలించిందని...
దేశంలోనే ఉద్యోగులకు అధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ
హైదరాబాద్: దేశంలోనే ఉద్యోగులకు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులకు కొత్త పే స్కేల్ అమలుకు ఉత్తర్వులు...
ఆశా వర్కర్లకు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే..
హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామంలో రూ. 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.....
దేశంలో ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి కెటిఆర్
స్వల్ప సమయంలో తెలంగాణ ప్రగతి సాధించిందని మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్లో రూ.450 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసిన ఐటిసి ఉత్పత్తుల తయారీ పరిశ్రమను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు....
విద్యుత్ కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ: మంత్రి జగదీశ్రెడ్డి
నార్కట్పల్లి : దేశంలో విద్యుత్ కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం నార్కట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో 2 కోట్ల...