Home Search
నిర్భయ కేసు - search results
If you're not happy with the results, please do another search
గూగుల్ సెర్చ్లో ఐపిఎల్ టాప్ ట్రెండింగ్
న్యూఢిల్లీ: ఓవైపు కరోనా గురించిన వార్తలకు మీడియాలో అధిక ప్రాధాన్యత ఇచ్చినా, ఐపిఎల్ 13వ ఎడిషన్ను ఇంటర్నెట్లో ఎక్కువగా శోధించినట్టు గూగుల్ ఇండియా ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2020’ వెల్లడించింది. గతేడాది ఐసిసి...
ఉరి మళ్లీ వాయిదా
న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. రాష్ట్రపతి వద్ద తన క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉన్నందున డెత్వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్పై...
ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చండి
నిర్భయ దోషి పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ దాఖలు
న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచార ఘటన దోషుల్లో ఒకడైన పవన్కుమార్ గుప్తా శుక్రవారం సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. తన మరణ శిక్షను జీవిత...
అక్షయ్ క్యురేటివ్ పిటిషన్ డిస్మిస్
స్టే పిటిషన్కు సుప్రీం నో
ఉరి అమలుపై స్టే కోరిన నిర్భయ దోషులు
ఢిల్లీ కోర్టులో లాయర్ పిటిషన్ దాఖలు
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు నేరస్థుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు...
తాత్సారం వద్దు
క్యురేటివ్, రివ్యూ పిటిషన్లకు గడువు విధించాలి, వారంలోగా క్షమాభిక్ష తేల్చేలా చూడాలి, డెత్ వారెంట్కు ఏడు రోజులు గడువు ఇవ్వాలి
విధాన లోపాలు దోషులకు వరం కాకూడదు : సుప్రీంకు కేంద్రం అభ్యర్థనలు
సుప్రీంకోర్టుకు కేంద్రం...
నాలుగు తరాలుగా వాళ్లది అదే వృత్తి
అందుకే నిర్భయ కేసు దోషుల ఉరికి
పవన్ను ఎంపిక చేసుకున్న తీహార్ జైలు అధికారులు
న్యూఢిల్లీ: ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో మరణ శిక్ష పడిన నలుగురు దోషులను ఉరి తీయడానికి మీరట్కు చెందిన...
రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ సీసీ టీవీ ఫుటేజీ మాయం
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో తవ్వుతున్నకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. హోటల్ మీద పోలీసులు దాడి చేసిన వెంటనే సిబ్బంది సిసి టీవీ ఫుటేజీని మాయం చేసి, డిలీట్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. పైగా...
రాడిసన్… డ్రగ్స్ డెన్
మన తెలంగాణ/సిటీబ్యూరో : డ్రగ్స్ పార్టీ నిర్వహించిన రాడిసన్ హోటల్లో మాదాపూర్ ఎస్ఓటి, గచ్చిబౌలి పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఆరుగురు పరారీలో ఉన్నారు....
రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ
సిటీబ్యూరో: డ్రగ్స్ పార్టీ నిర్వహించిన రాడిసన్ హోటల్లో మాదాపూర్ ఎస్ఓటి, గచ్చిబౌలి పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఆరుగురు పరారీలో ఉన్నారు. ఇందులో ఇద్దరు...
జర్నలిస్టు శంకర్కు కెటిఆర్ పరామర్శ
కొడంగల్లో జరుగుతున్న రైతుల భూకబ్జాలపైన నిజాలు వెల్లడించినందుకే శంకర్పైన దాడి
జర్నలిస్ట్ శంకర్పైన జరిగిన హత్యాయత్నం వెనకనున్నది సీఎం రేవంత్ రెడ్డినే
భవిష్యత్తులో శంకర్కి హాని జరిగితే పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాలి
బిఆర్ఎస్...
ఊపిరాడని ప్రజాస్వామ్యం!
అభ్యుదయకరమైన భారతీయ వార్తా వెబ్సైట్ ‘న్యూస్క్లిక్’ పై దాడి చేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో 141 మంది ఎంపిలను సస్పెండ్ చేశారు. ఈ రెండు సంఘటనలు భారత ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడిగా భావించాల్సి...
మానవీయ దృష్టి లోపం!
నేరాలకు శిక్షలు విధించే శాసన వ్యవస్థను మార్చడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలు సమూల సంస్కరణలకు బహుదూరంగా వున్నాయని చెప్పక తప్పదు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దేశంలోని సామాజిక వ్యవస్థ పట్ల...
అప్పుడే నిలదీస్తారా?
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : ఖాళీ ఖజానాను అప్పగించి వెళ్లడమే కాకుండా అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే రైతు బంధు నిధులను జమ చేశారా? అని మాజీ మంత్రి హరీ శ్ రావు...
వృద్ధులకు కేంద్రం ఏం చేసింది?
మన దేశంలో 70 ఏళ్ల తర్వాత బీమా సౌకర్యం లేదు. బ్యాంకు లోన్ వసతి లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. ఎలాంటి పని దొరకదు. కేవలం ఇతరులపై ఆధారపడి బతకమంటారు. 60- 65...
జర్నలిస్టులకు రక్షణ కరువు
ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాచారాన్ని చేరవేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర వహిస్తుంటారు. నిర్భయంగా, నిష్పక్షపాతంగా వారు ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియ చెప్పనిదే నిరంకుశ రాజ్యంగా మారే ప్రమాదం ఉంది. అయితే అనేక వత్తిడుల...
ఉపా వేటలో ‘ప్రజాస్వామ్యం’
ఉపా, ఎన్ఐఎ దాడులతో ‘ప్రజాస్వామ్యం’ వేటాడబడుతున్నది. ప్రాథమిక హక్కుల అణచివేతే ఉపా చట్టం అనేది జగమెరిగిన సత్యం. దానికి తోడు తెలుగు రాష్ట్రాల్లో గ్రేహౌండ్స్ లాగా చట్టవిరుద్ధమైన సంస్థగా ఉపా కేసుల దాడులకు...
మతం ఊతకర్రతో ‘దేశభక్తి’
12 మే 1940లో పశ్చిమ బెంగాల్, ఝర్ గ్రాంలో జరిగిన బహిరంగ సభలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఈ దేశ ప్రజలను ఉద్దేశించి చెప్పిన మాటల్ని మనం ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తు చేసుకోవాల్సి...
నిఖిలేశ్వర్ సాహిత్య సంగమంలో దిగంబరులు
ప్రముఖ విప్లవ కవి శ్రీ నిఖిలేశ్వర్ రెండు రచనలు నిఖిల లోకం (ఆత్మకథ), సాహితీ సంగమం అనే పుస్తకాల ఆవిష్కరణ 13-/08-/2023 న హైదరాబాదులో జరిగింది. 11 ఆగస్టున 85 సంవత్సరాలు పూర్తి...
‘దేశీయ’ శిక్షాస్మృతులు!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం నాడు లోక్సభలో ప్రవేశపెట్టిన మూడు కీలక బిల్లులు భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావం చూపగల చట్టాలకు దారి తీసే అవకాశమున్నది. దేశంలో జరిగే నేరాలకు...
భయం వద్దు – మహిళల రక్షణ, భధ్రతలో మీకు మేమున్నాం
విద్యార్థినులకు గజ్వేల్ ఎసిపి రమేష్ భరోసా
గజ్వేల్: సిద్దిపేట కమీషనరే ట్ పరిధిలోని గజ్వేల్ పోలీసులు మీ భద్రతకున్నారు. నిర్భయంగా మీ వృత్తి ఉద్యోగాలు చేసుకోవాలని గజ్వేల్ ఎసిపి యం. రమేష్, సిఐ...