Home Search
పర్యావరణ హితం - search results
If you're not happy with the results, please do another search
హరితహాసం ‘సంతోష’ సంకేతం
హరితం... సమాజ హితం.. పుడమికి ఆకుపచ్చదనం. మొక్కలు మానవాళికి చేసే మేలు గురించి ఈ రోజు కొత్తగా ఎవరూ చెప్పనవసరంలేదు. కానీ మానవాళి మనుగడకే ముప్పు కలిగించేంత తీవ్రంగా చెట్ల నరికివేత యధేచ్ఛగా...
రేపటి నుంచే ‘పచ్చని’ పర్వం
30 కోట్ల మొక్కలు నాటే లక్షంతో హరితహారం
గ్రామాలు, పట్టణాల్లో ప్రణాళికలు సిద్ధం
హెచ్ఎండిఎ పరిధిలో 5కోట్లు, జిహెచ్ఎంసిలో
2 కోట్ల మొక్కలు నాటడమే లక్షం
నర్సాపూర్లో ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు, పరిశీలించిన మంత్రి హరీష్...
సంక్షోభంలోనూ స్వావలంబన సాధిద్దాం
కోవిడ్-19 మనకు కొత్త పాఠాలు నేర్పింది
సాహసోపేతమైన నిర్ణయాలకు, పెట్టుబడులకు ఇదే సరైన సమయం
దిగుమతుల నుంచి ఎగుమతుల దిశగా ఎదుగుదాం
ఐసిసి ప్లీనరీ సమావేశంలో ప్రధాని మోడీ పిలుపు
కోల్కతా: కోవిడ్19 సంక్షోభాన్ని ఆత్మనిర్భర్...
యాత్రికుల మేడగా జాతర
మేడారం జాతరలో భక్తులకు సకల సౌకర్యాలు కల్గించాలి
అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలి : మంత్రులు
ములుగు జిల్లా : రానున్న మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి అసౌక ర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు...
పిసిబిని అభినందించిన మంత్రి కొండా సురేఖ
మేడారం జాతరలో కాలుష్య నివారణకు పిసిబి చర్యలు
అభినందించిన మంత్రి కొండా సురేఖ
మన తెలంగాణ / హైదరాబాద్ : మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ...
తెలంగాణ అభివృద్ధికి అండగా ఉంటాం: ఎడిబి డైరెక్టర్ జనరల్ పాండియన్
హైదరాబాద్ నగరంలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు డైరెక్టర్ జనరల్ డా డిజె పాండియన్ గురువారం డా బిఆర్ అంబెడ్కర్ సచివాలయంలో సీఎం...
భూకాలుష్యాన్ని అరికట్టాలి
ప్రకృతి ప్రసాదితమైన భూమిని మానవుడు తన స్వార్థప్రయోజనాల కోసం అనేక రకాలుగా నష్టపరుస్తున్నాడు. మానవ జాతి మనుగడకు ఆధారమైన భూమిని శాస్త్రసాంకేతిక రంగాల్లో సంభవించిన పలుమార్పులను ప్రణాళికా రహితంగా అభివృద్ధి పేరుతో విధ్వంసం...
ఆహార భద్రతకు నీటి సంరక్షణ ముఖ్యం
భారత్కు సుస్థిర ఆహార భద్రత సమకూరాలంటే వివిధ స్థాయిలలో నీటిని పొదుపుగా వాడుకోవడం గాక పల్లెస్థ్ధాయి నుండి నీటిసంరక్షణను పెద్ద ఎత్తున చేపట్టడం ఎంతో ముఖ్యం. లభ్యమయ్యే నీటిలో 2030 నాటికి 87%...
వ్యర్థాలపై చైనా యుద్ధం
జీవాధారాలైన భూజలవాయువులు కలుషితమయ్యాయి. ప్రపంచమే పెద్ద చెత్త బుట్టయింది. సమాజం వ్యర్థాల ఊబిలో కూరుకు పోయింది. వ్యర్థాల నిర్వహణ పెద్ద సమస్య. సమ్మిళిత ప్రగతిలో చైనా ప్రపంచంలో ముందుంది. వ్యర్థాల ఉత్పత్తిలోనూ మొదటే....
దేశ వ్యాప్తంగా వృద్దుల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా వృద్దుల సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా మొత్తంగా 10 వృద్ద శరణాలయాలను దత్తతకు తీసుకుని 1000 మంది వృద్దుల...
ఆషామాషీ వద్దు
దుబాయ్: ప్రపంచస్థాయిలో వాతావరణ పరిరక్షణకు అన్ని దేశాలు కలిసికట్టుగా వ్యవహరించాలి. గణనీయ రీతిలో కర్బన ఉద్గారాల కట్టడికి చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. దుబాయ్ వేదికగా...
కార్బన్ కట్టడికి గ్లోబల్ స్పందన అత్యవసరం
దుబాయ్ : ప్రపంచస్థాయిలో వాతావరణ పరిరక్షణకు అన్ని దేశాలు కలిసికట్టుగా వ్యవహరించాలి. గణనీయ రీతిలో కార్బన్ ఉద్గారాల కట్టడికి చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. దుబాయ్...
జి20 నిష్క్రియాత్మకం
వాతావరణం రుణ సంక్షోభాలపై జి20 నిష్క్రియాత్మకం
అత్యంత ఘనమైన పలు బహుళ దేశాలతో కూడిన అంతర్జాతీయ వేదికలు, ఆర్థిక సంస్థలు అమెరికా, దాని మిత్ర దేశాల రాజకీయ వ్యూహాలతో భాగంగా ఏర్పడినవే గాని అర్థవంతమైన...
రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్..
భువనేశ్వర్: ప్రముఖ వాహన తయారీసంస్థ అయిన టాటా మోటార్స్, ఒడిశాలోని భువనేశ్వర్లో తన రెండవ రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (RVSF)ని ప్రారంభించడంతో సుస్థిరమైన మొబిలిటీ పట్ల తన నిబద్ధతను కొనసాగిస్తోంది. ‘Re.Wi.Re...
మానవ మనుగడకు చెట్లు జీవనాడి
కెటిఆర్ జన్మదినం సందర్భంగా ఢిల్లీలో మొక్కలు నాటిన తెలంగాణ ఎంపీలు
హైదరాబాద్ : మానవ మనుగడకు చెట్లు జీవనాడుల అని బిఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత కె. కేశవరావు అన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,...
ఎస్సిఒ భేటీ
భారత అధ్యక్షతన జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సిఒ) శిఖరాగ్ర సభ విడుదల చేసిన న్యూఢిల్లీ డిక్లరేషన్ వాతావరణ, పర్యావరణ పరిరక్షణ రంగంలో సహకారానికి సభ్య దేశాలు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. వాతావరణంపై...
హరితహారం అపహాస్యం
నాగర్కర్నూల్ : రోజురోజుకు పెరుగుతున్న పర్యావరణ మార్పులతో మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. అంతరించిపోతున్న అడవులను రక్షించుకోవాలని గ్రామాలు, పట్టణాలలో పచ్చదనం పరమళ్లించాలనే లక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమానికి కెసిఆర్ ప్రభుత్వం...
అబద్ధపు మాటలు చెప్పే భట్టిని జిల్లా ప్రజలు నమ్మరు..
నల్గొండ : కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాజెక్టుల ఆలస్యానికి బిఆర్ఎస్ ప్రభుత్వం, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి తో పాటు నేను కారణమంటూ రాజకీయ...
తెలంగాణలో విస్తరిస్తున్న జీవవైవిధ్యం
భూమిపై జీవాల మధ్య భేదాన్నే జీవవైవిధ్యం అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామం. జీవవైవిధ్యం అనేది ఒక ప్రాంతంలో...
ప్రపంచం ముంగిట్లో ప్లాస్టిక్ ముప్పు
భూమిపై జ్ఞానవిప్లవం, వ్యవసాయ విప్లవాలతో ఎదిగిన మానవుడు కాలగమనంలో సుమారు 12,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ‘నియోలిథిక్ రెవల్యూషన్’ కారణంగా భూమి పై వ్యవసాయం, పంటలు పండించడానికి నేలను, జంతువులను, ఆహారంతో పాటు...