Home Search
పశ్చిమబెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
మహిళల్లో ఎనీమియా తీవ్రత..
దేశంలో రక్తహీనత (ఎనీమియా) బాధితుల్లో 50 శాతం ఐరన్ ధాతువు లోపం వల్లనే అని కొన్ని అధ్యయనాల వల్ల బయటపడింది. దేశంలో ఏడాది వయను నుంచి 19 ఏళ్ల వయసు పిల్లలను అధ్యయనం...
కోర్టును ఆశ్రయించిన అమర్త్య సేన్!
కోల్కతా: నోబెల్ ప్రైజ్ గ్రహీత అయిన ఆర్థికశాస్త్రవేత్త అమర్త్య సేన్ పశ్చిమబెంగాల్లోని భీర్భూమ్ జిల్లాలోని జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఆయనకు, విశ్వభారతి యూనివర్శిటీ అధికారులకు మధ్య 13 డెసిమల్స్ భూమి వివాదం ఉంది....
చైనా నిఘా బెలూన్ వివరాలు భారత్కు!
వాషింగ్టన్: ఈ మధ్య కాలంలో అమెరికాలో చైనా బెలూన్ను కూల్చేశారు. దానికి సంబంధించిన వివరాలను అమెరికా కొన్ని మిత్రదేశాలతో పంచుకుంది. సోమవారం ‘ఎక్స్కోప్ ఇండియా23’ పేరిట భారత వాయుసేన విన్యాసాలు ప్రారంభించింది. ఇందులో...
ఈసి నిర్ణయాన్ని సవాలుచేసేందుకు సిద్ధమవుతున్న టిఎంసి
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్కు జాతీయ పార్టీ హోదా పోయాక, ఆ పార్టీ ఎన్నికల సంఘం(ఈసి) నిర్ణయాన్ని సవాలు చేసేందుకు ఐచ్ఛికాలను(ఆప్షన్స్) వెతుకుతోందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల సంఘం సోమవారం తృణమూల్...
విధులు నిర్వహిస్తూ సిఆర్పిఎఫ్ జవాన్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య
రాయ్పూర్: సిఆర్పిఎఫ్ జవాన్ విధులు నిర్వహిస్తూ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బర్గడ్ జిల్లా జగదల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పశ్చిమబెంగాల్కు...
కేంద్రం నియంతృత్వంపై రెండ్రోజుల నిరసన: మమత
కోల్కతా: కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని ఎండగట్టేందుకు తాను రెండ్రోజుల పాటు నిరసన చేపట్టనున్నట్టు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. పశ్చిమబెంగాల్ పట్ల కేంద్ర వివక్షాపూరిత వైఖరిని ప్రదర్శిస్తోందని ఆమె ఆరోపించారు....
స్వప్రయోజనాల కోసం రాహుల్ని హీరో చేస్తోన్న బీజేపీ : మమతాబెనర్జీ
బహరంపూర్ (పశ్చిమబెంగాల్ ) :పార్లమెంట్లో ప్రజాసమస్యలు చర్చకు రానీయకుండా స్వప్రయోజనాల కోసం బీజేపీ పార్లమెంట్ను ప్రతిష్ఠంభింప చేస్తోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈమేరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని...
బెంగాల్లో కేంద్ర మంత్రి నిశిత్ కారుపై దాడి
కోల్కతా : పశ్చిమబెంగాల్లో పర్యటనకు వెళ్లిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్కు శనివారం చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్రంలోని కూచ్బెహార్లో ఆయన కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. మంత్రి...
పని చేస్తున్న సంస్థకే కన్నం వేసిన ఉద్యోగులు
సిటిబ్యూరోః పని చేసిన సంస్థకే కన్నం వేసిన నలుగురు అంతరాష్ట్ర నిందితులను అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.05 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, డైమండ్స్ స్వాధీనం చేసుకున్నారు....
వరి రైతుల కోసం ‘మెంటార్’ ను విడుదల చేసిన క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్
హైదరాబాద్: సుప్రసిద్ధ ఆగ్రోకెమికల్ కంపెనీ క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ నేడు నూతన ఫంగిసైడ్ ‘మెంటార్’ను వరి రైతుల కోసం విడుదల చేసింది. వరిలో కనిపించే తెగుళ్లు (ఆకు మడత) వంటి వాటిని నియంత్రించడంతో...
ఏలూరులో నూతన బ్లూ స్క్వేర్ ఔట్లెట్ ప్రారంభించిన యమహా
ఇండియా యమహా మోటర్ (ఐవైఎం) ప్రైవేట్ లిమిటెడ్ నేడు తాము నూతన బ్లూ స్క్వేర్ ఔట్లెట్ను ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ బ్లూ స్క్వేర్ షోరూమ్ను లక్ష్మీ మోటర్స్ పేరుతో (2000...
అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు
మన తెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర సారథ్యంలో పోలీసులు అత్యంత చాకచక్యంగా ఈ ముఠాను అదుపులోకి తీసుకుని ముఠాకు...
తండ్రిని చంపి ముక్కలుగా నరికిన కొడుకు
బరౌపూర్ (పశ్చిమబెంగాల్ ): శ్రద్ధా శరీరాన్ని ఎలా ముక్కలుముక్కలు చేసి అనేక ప్రాంతాల్లో విసిరిపారేశారో అలాంటి సంఘటనే పశ్చిమబెంగాల్లో జరిగింది. మాజీ నేవీ ఉద్యోగి అయిన తండ్రిని కొడుకు చంపి శరీరాన్ని ముక్కలుముక్కలుగా...
రేషన్ కార్డులో దత్తా కాస్తా కుత్తా అయితే…
కోల్కతా: పశ్చిమబెంగాల్లోని బంకురా జిల్లా ఓ గ్రామంలో ఏర్పాటు చేసిన గడప గడపకూ ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఓ వింత ఘటన చోటుచేసుకున్నది. రేషన్ కార్డులో తన ఇంటిపేరు దత్తాకు బదులుగా కుత్తా...
నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభం
మరో రెండు రోజులు వర్షాలే
వచ్చే వారం సూపర్సైక్లోన్ ముప్పు
సిత్రాంగ్గా నామకరణం
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభం కావటంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రుతుపవనాలు...
కేంద్ర ప్రభుత్వ అధికారులపై విచారణ చేపడతాం: మమతాబెనర్జీ హెచ్చరిక
కోల్కతా : పశ్చిమబెంగాల్లో సీబీఐ, ఈడీ దాడుల కేసులు పెరుగుతుండటం పట్ల ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి తీవ్రంగా ధ్వజమెత్తారు. బెంగాల్లో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై విచారణ చేపడతామని ఆమె హెచ్చరించారు. టీఎంసీ...
భారత్ ఖాతాలో మూడో స్వర్ణం
అజేయుడు అచింత
వెయిట్ లిఫ్టింగ్లో గోల్డ్మెడల్ సాధించిన షెపులి
భారత్ ఖాతాలో మూడో స్వర్ణం
బర్మింగ్హామ్: కామన్వెల్త్ గేమ్స్2022లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో భారత వెయిట్ లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఈ పోటీల్లో భారత్ ఇప్పటివరకు...
దేశంలో 1.11 లక్షలకు చేరిన యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ : దేశంలో ఆదివారం నాటికి కొత్తగా 16,103 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,35,02,429 కి చేరింది. వీటిలో క్రియాశీలక కేసుల సంఖ్య 1,11,711 గా...
రాంచీలో ఒకరు మృతి
పవక్త(స)పై వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు
ఇటీవల కొందరు ప్రవక్త(స)కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూపీకి చెందిన ప్రయాగ్రాజ్, పశ్చిమబెంగాల్కు చెందిన హౌరా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, బీహార్, మహారాష్ట్రలోని కొన్ని...
కాంగ్రెస్ తో కలిసి ఎందుకు పనిచేయబోనంటే… : ప్రశాంత్ కిశోర్
న్యూఢిల్లీ: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ- కాంగ్రెస్ (Congress)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వల్ల తన ట్రాక్ రికార్డు పాడయిందని, ఆ పార్టీతో పనిచేసేది...