Friday, March 29, 2024
Home Search

పాకిస్థాన్ సరిహద్దు - search results

If you're not happy with the results, please do another search
2 Gangsters Killed in Encounter in Amritsar

అమృత్‌సర్ వద్ద ఎన్‌కౌంటర్.. ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌ల హతం

అమృత్‌సర్ వద్ద ఎన్‌కౌంటర్ ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌ల హతం వీరు మూసేవాలా హత్యలో నిందితులు పాక్ సరిహద్దు దగ్గరే కాల్పులు నాలుగు గంటలు భయకంపితమైన భక్నా అమృత్‌సర్/చండీగఢ్: సిన్మా సన్నివేశాల తరహాలో పంజాబ్‌లో బుధవారం మధ్యాహ్నం ఉత్కంఠభరితంగా...
At least 1000 people killed in an earthquake in Afghanistan

అఫ్గాన్‌లో పెను విషాదం

భారీ భూకంపం.. వెయ్యి మందికి పైగా మృతి క్షతగాత్రులు 1500మంది పైమాటే రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదు గంటగంటకు పెరుగుతున్న మృతుల సంఖ్య పాక్‌లోనూ ప్రకంపనలు కాబూల్: అఫ్గానిస్థాన్‌లో బుధవారం సంభవించిన పెను భూకంపంలో 1000...
Nearly 1000 died after strong earthquake in Afghanistan

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం: వెయ్యి దాటిన మృతుల సంఖ్య

కాబూల్: ఆఫ్గానిస్థాన్​లో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవత్ర 6.1గా నమోదు అయిందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. పక్టికా ప్రావిన్స్​లో భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య వెయ్యి...
150 Members dead in Earthquake Hits Afghanistan

ఆఫ్గానిస్థాన్ లో భారీ భూకంపం: 155 మంది మృతి

కాబూల్: ఆఫ్గానిస్థాన్​లో బుధవారం ఉదయం  భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవత్ర 6.1గా నమోదు అయిందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. పక్టికా ప్రావిన్స్​లో భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో 155 మంది ప్రాణాలు...

జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు?

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ఈ సంవత్సరాంతంలో జరగవచ్చునని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మొన్న అక్కడ పర్యటిస్తూ ప్రకటించారు. అసెంబ్లీ నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకటన గత మే 5న వెలువడినప్పుడే యెన్నికల సంకేతాలు...
Inter First year student commits suicide

ఇరాన్‌లో ఒక్క రోజే 12 మందికి ఉరి

ఏడాదిలో 333 మందికి మరణశిక్ష పారిస్ : ఇరాన్‌లో మరణశిక్షలు ఏటేటా పెరుగుతున్నాయి. తాజాగా సోమవారం ఒక్క రోజే 12 మంది ఖైదీలను ఉరి తీసినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2021 లో ఒక్క ఏడాది...
Oppositions in the Rajya Sabha flagged off central govt

ధరల అదుపు నుంచి ఉద్యోగాల కల్పన వరకు అన్నిటా వైఫల్యాలే

ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? రెండు కోట్ల ఉద్యోగాలు పోయేటట్టు చేస్తారా ? గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు చేస్తారా ? ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ మారుస్తారా? కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో భర్తీ...

నిష్పక్షపాత దర్యాప్తు!

పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా వైఫల్య ఘటనపై సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల విచారణ కమిటీని నియమించడం వొక మంచి పరిణామం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా...

భటిండా భద్రత రాహిత్యం!

బుధవారం నాడు పంజాబ్‌లోని భటిండా-ఫిరోజ్ పూర్ రోడ్డు ఫ్లై ఓవర్ మీద 15-20 నిమిషాల పాటు ప్రధాని నరేంద్ర మోడీ వాహన శ్రేణి నిలిచిపోయిన ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. దేశాధినేత అంతసేపు నిస్సహాయ...
Indian Army told Pakistan to take Soldier's body

మీ సైనికుడి మృతదేహాన్ని తీసుకెళ్లండి

పాక్‌కు ఆర్మీ సమాచారం నియంత్రణ రేఖ వద్ద కాల్పుల్లో మృతి చెందిన పాక్ బాట్ జవాను శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్‌లో శనివారం చోటు చేసుకున్న చొరబాటు యత్నం సందర్భంగా మృతి చెందిన మీ దేశ సైనికుడి...

చైనా దూకుడును భారత్ ఆపలేదా!

అంతకు ముందు రెండు పర్యాయాలు అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలో చైనా గ్రామాలు నిర్మిస్తున్నట్లు అంతర్జాతీయ నిఘా సంస్థలు ఉపగ్రహ చిత్రాలను విడుదల చేశాయి. వాటి పట్ల భారత ప్రభుత్వ స్పందన చాలా నిరాశ...
Taliban released 100 Pakistani terrorists

100మంది పాక్ ఉగ్రవాదులు విడుదల

జైళ్ల నుంచి ముష్కర మూకలకు స్వేచ్ఛ కల్పించిన తాలిబన్లు కాబూల్ : అంతా భయపడ్డటే జరుగుతోంది. అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల అరాచకం మొదలైంది. తాలిబన్లు క్రమంగా తమ నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. పలుచోట్ల హింసకు తెగబడడమే...
Modi chairs high-level meet with Rajnath Singh, Ajit Doval

డ్రోన్ దాడులతో కేంద్రం అప్రమత్తం

సైన్యానికి ఆధునిక సాంకేతికతను శీఘ్రగతిన అందించడంపై సమాలోచనలు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే వ్యూహం ప్రధాని అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం పాల్గొన్న రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, అజిత్‌దోవల్ న్యూఢిల్లీ: జమ్మూలోని వైమానిక స్థావరంలో డ్రోన్ల దాడితో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం...
Cotton soon to be imported from India to Pakistan

భారత్ నుంచి పాక్‌కు త్వరలో పత్తి దిగుమతి

  కాల్పుల విరమణ ఒప్పందంతో సత్ఫలితాలు : మీడియా నివేదిక వెల్లడి ఇస్లామాబాద్ : భారత్‌పాకిస్థాన్ సరిహద్దుల నియంత్రణ రేఖ వెంబడి కొత్తగా కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ద్వైపాక్షిక సంబంధాలు క్రమేణా పురోగతి చెందుతాయని,...

భారత్‌కు పాక్ మిలిటరీ నుంచి సవాళ్లు : సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్

పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, మిలిటరీ విషయంలో సత్తా కోల్పోకుండా కాపాడుకుంటోందని, తద్వారా పాక్ దళాలు తమకు సవాళ్లుగా ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ అనిల్...

సైన్యం పెత్తనానికి చుక్కెదురు?

బ్రిటిష్ పాలకులు కుతంత్రంగా జరిపిన దేశ విభజన అనంతరం భారత దేశంతో పోల్చుకుంటే పాకిస్తాన్ పుష్కలమైన ఆర్థిక వనరులతో సంపన్న దేశంగా ఉండెడిది. అయితే, పలు కారణాల చేత సుపరిపాలన లోపించడంతో, పాలనా...
Pakistan more towers in PoK

పిఒకెలో మరిన్ని పాక్ టవర్స్

ఉగ్ర చొరబాట్లకు బాజాప్త చేయూత జమ్మూ : ఆక్రమిత కశ్మీర్(పిఒకె) లో పాకిస్థాన్ తన టెలికం టవర్స్ సంఖ్యను పెంచింది. ఎల్‌ఒసి వెంబడి పాకిస్థాన్ చేపట్టిన ఈ చర్య కేవలం ఉగ్రవాదులకు ఊతం ఇచ్చేందుకు,...

ఇరాన్ క్షిపణి దాడిపై ముందుగానే పాక్‌కు తెలియజేశాం

న్యూఢిల్లీ : జనవరి 16 న ఇరాన్ క్షిపణి దాడి గురించి పాకిస్థాన్ మిలిటరీకి ముందుగానే తెలియజేసినట్టు ఇరాన్ స్థానిక మీడియా వెల్లడించింది. అయితే అది బయటకు వెల్లడించడం గురించి పాకిస్థాన్‌కు ఎక్కడా...

పాక్ భూభాగంలో ఇరాన్ దాడులు

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని కల్లోలిత బలూచిస్థాన్ ప్రాంతంపై ఇరాన్ అనూహ్యరీతిలో , అసాధారణ స్థాయిలో వైమానిక దాడులకు దిగింది. క్షిపణి, డ్రోన్లతో విరుచుకుపడింది. బుధవారం తెల్లవారుజామున అక్కడి ఉగ్రవాద స్థావరాలపై ఇరాన్‌జరిపిన దాడులలో...

టిటిపి మిలిటెంట్ల బాంబు దాడికి ఆరుగురు పోలీస్‌లు బలి

పెషావర్ : పాకిస్థాన్ కల్లోలిత ఖైబర్ ఫంక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో సోమవారం తెహ్రీక్‌ఇతాలిబన్ పాకిస్థాన్ ( టిటిపి)మిలిటెంట్ల బాంబు దాడికి ఆరుగురు పోలీస్‌లు ప్రాణాలు కోల్పోయారు. 22 మంది గాయపడ్డారు. అఫ్గానిస్థాన్ సరిహద్దులోని బజౌర్...

Latest News