Home Search
పార్లమెంట్ - search results
If you're not happy with the results, please do another search
త్వరలో పార్లమెంట్కు కొత్త క్రిమినల్ చట్ట సవరణ బిల్లు
న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో క్రిమినల్ చట్ట సవరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర క్యాబినెట్ సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ సాకు అనుమతి ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు...
డిసెంబర్ 13లోపు పార్లమెంట్పై దాడి
న్యూఢిల్లీ : డిసెంబర్ 13లోపు భారత పార్లమెంట్పై దాడి చేస్తామని బెదిరిస్తూ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్సింగ్ పన్నూ న్ వీడియో విడుదల చేశాడు. తనను ఇటీవల కొందరు చంపాలని ప్రయత్నించారని వారి ప్రయత్నాలు...
డిసెంబర్ 13లోపు పార్లమెంట్పై దాడి చేస్తాం.. పన్నూన్ బెదిరింపు
న్యూఢిల్లీ : డిసెంబర్ 13 లోపు భారత పార్లమెంట్పై దాడి చేస్తామని బెదిరిస్తూ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వీడియో విడుదల చేశాడు. తనను ఇటీవల కొందరు చంపాలని ప్రయత్నించారని వారి...
బ్రిటీష్ పార్లమెంట్లో ప్రతిబింబించిన తెలంగాణ సంస్కృతి, చేనేత వస్త్రాలు
మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చేనేత వస్త్రాలు బ్రిటీష్ పార్లమెంటులో ప్రతిబింబించాయి. ప్రపంచ హెరిటేజ్ వీక్ ఇటీవల బ్రిటీష్ పార్లమెంట్ హౌస్లో జరిగింది. ఈ కార్యక్రమంలో అద్భుతమైన సాంస్కృతిక...
వచ్చే పార్లమెంట్ భేటీలో వర్గీకరణ బిల్లు
హైదరాబాద్ రోడ్ షోలో మహారాష్ట్ర డిప్యూటీ సిఎం ఫడ్నవీస్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధ్ది బిజెపితో సాధ్యమని, ఈ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీని గెలిపించాలని మ హారాష్ట్ర డిప్యూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్...
డిసెంబర్ 4 నుంచి 22 వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 వ తేదీ నుంచి 22 వ తేదీ వరకూ జరుగుతాయి. మొత్తం 19 రోజుల ఈ సెషన్లో 15 సార్లు సభలు సమావేశం...
పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ఎదుట మహువా మొయిత్ర హాజరు
న్యూఢిల్లీ: ప్రశ్నలకు నగదు ఆరోపణలకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ సభ్యురాలు మహువా మొయిత్ర గురువారం పార్లమెంట్కు చెందిన ఎథిక్స్ కమిటీ ఎదుట హాజరయ్యారు. మూడు చేతిసంచులను మోసుకుంటూ మొయిత్ర ఎథిక్స్ కమిటీ...
‘హ్యాక్ అలర్ట్ ’దుమారం… యాప్లకు పార్లమెంట్ కమిటీ సమన్లు..?
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పలువురు విపక్ష నేతల ఐఫోన్లకు మంగళవారం హ్యాక్ అలర్ట్ మెసేజ్లు రావడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ‘ ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులు హ్యాకింగ్కు ప్రయత్నిస్తున్నారు...
అసెంబ్లీకి జితేందర్ రెడ్డి, పార్లమెంట్కు శాంతకుమార్ ?
పాలమూరుపై బిజెపి ప్రధాన ఫోకస్
లైన్ క్లియర్ చేసిన బాజాపా అధిష్టానం
త్వరలో ప్రకట చేయనున్న హైకమాండ్
మహబూబ్నగర్: పాలమూరు అసెంబ్లీపై ప్రధానంగా దృష్టిసారించిన బిజెపి ఎట్టకేలకు ఫైనల్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బిఆర్ఎస్ అభ్యర్ది, మంత్రి...
పార్లమెంట్ కాదు.. మోడీ మల్టీప్లెక్స్
జైరాం రమేశ్ తీవ్ర విమర్శ.. బిజెపి కౌంటర్!
న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ మోడీ మల్టీప్లెక్స్ అని కాంగ్రెస్ విమర్శించింది. నూతన భవ నంలో చర్చలు కనుమరుగ య్యాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్...
“కొత్త పార్లమెంట్ మోడీ మల్టీప్లెక్స్” … జైరాం రమేశ్ విమర్శలకు బీజేపీ కౌంటర్
న్యూఢిల్లీ : నూతన పార్లమెంట్ మోడీ మల్టీప్లెక్స్ అని కాంగ్రెస్ విమర్శించింది. నూతన భవనంలో చర్చలు కనుమరుగయ్యాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విటర్ వేదికగా ఆరోపించారు. కొత్త పార్లమెంట్లో నాలుగు...
ఇది మోడీ మల్టీప్లెక్స్: కొత్త పార్లమెంట్ భవనంపై కాంగ్రెస్ ఆరోపణ
న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవనం నిర్మాణ శైలిపై కాంగ్రెస్ పార్టీ శనివారం తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ కొత్త పార్లమెంట్ భవనం ప్రజాస్వామ్యాన్ని, వాదసంవాదాలను చంపివేసిందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్...
పార్లమెంట్లో బిసి బిల్లు తక్షణమే పెట్టాలి
కేంద్రం ఓబిసిలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
త్వరలో ఓబిసి కులగణన నిర్వహించాలి: రాజ్య సభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
మన తెలంగాణ/ హైదరాబాద్: అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అగ్రకులాలకు ఒకే రోజులో బిల్లు పెట్టి...
ఇక భారత్ ప్రయాణం కొత్త పార్లమెంట్లో…
న్యూఢిల్లీ: పార్లమెంట్ కొత్త భవనంలో భారత్ ప్రయాణం ప్రారంభమైంది. మంగళవారం పార్లమెంట్ పాత భవనం లోని సెంట్రల్ హాల్లో జరిగిన ఉద్విగ్న ప్రసంగం తర్వాత ఉభయసభ సభ్యులు కొత్త పార్లమెంట్కు పాదయాత్రగా వెళ్లారు....
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెడతారు: కవిత
హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెడతారన్న దానిపై ఇంతవరుకూ క్లారిటీ లేదని ఎంఎల్సి కవిత తెలిపారు. కేబినెట్లో మహిళా బిల్లును ఆమోదించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్...
ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..
హైదరాబాద్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి.నేటి సమావేశాలు పార్లమెంట్ పాత భవనంలో జరుగుతుండగా.. మంగళవారం నుంచి కొత్త భవనంలో మారనున్నాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా పిఎం...
18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..
న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశం సోమవారం ( 18వ తేదీ) నుంచి ఆరంభమవుతుంది. ఐదురోజుల పాటు జరుగుతుంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాలు, పార్లమెంట్ ఘన చరిత్ర విశ్లేషణకు, కొన్ని బిల్లుల ఆమోదానికి ఈ...
కొత్త పార్లమెంట్పై జాతీయ జెండా
న్యూఢిల్లీ : నూతన పార్లమెంట్ భవనంపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆదివారం జాతీయ జెండాను ఎగురవేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తోడుగా రాగా ఉప రాష్ట్రపతి కొలువుతీరిన కొత్త పార్లమెంట్...
ప్రత్యేక పార్లమెంట్కు నేడు అఖిల పక్ష భేటీ
న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ఆరంభం అవుతున్న దశలో ఆదివారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం జరుగనుంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి...
పార్లమెంట్ సమావేశాల పూర్తి ఎజెండా ప్రకటించలేదు : డెరిక్ ఓబ్రెయిన్
న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఖరారు కాని ఎజెండా సోమవారం ప్రకటించిన తరువాత తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ ఇంతవరకు పూర్తి ఎజెండాను ప్రభుత్వం ప్రకటించలేదని ధ్వజమెత్తారు. కుయుక్తులు పన్ని...