Home Search
పెండింగ్ కేసులు - search results
If you're not happy with the results, please do another search
2,00,000 సర్కారీ కొలువులు
ఏడాదిలోగా భర్తీ.. వెంటనే 15వేల పోలీస్ పోస్టుల్లో నియామకాలు
నిరుద్యోగుల కళ్లల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం
కోర్టు అడ్డంకులను తొలగించి స్టాఫ్ నర్స్ టిఎస్పిఎస్సిని ప్రక్షాళన
చేశాం.. త్వరలో నియామక ప్రక్రియ ప్రారంభం...
పోక్సో చట్టం సాధించిందేమిటి?
మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు కఠినమైన శిక్షల విస్తృత చట్టం కావాలని 2012 లో పోక్సో రూపకల్పన జరిగింది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అనేది పోక్సో...
వాహనదారులకు గుడ్న్యూస్..
హైదరాబాద్ : పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు కట్టే వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. 2023 డిసెంబర్ 26వ తేదీ నుండి ఈ ఏడాది జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ చలాన్ల...
కాంచీపురంలో ఎన్కౌంటర్.. ఇద్దరు రౌడీషీటర్ల హతం
చెన్నై : చెన్నై లోని కాంచీపురంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు రౌడీలను కాంచీపురం పోలీస్లు కాల్చి చంపారు. కాంచీపురం రైల్వే బ్రిడ్జి సమీపంలో పోలీస్లను హత్య చేయడానికి వారు...
జడ్జీల నియామకంలో జాప్యమేల?
దేశంలో జడ్జీల కొరత తీవ్రంగా వుంది. కేసుల పరిష్కారానికి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నాయి. ఇటీవల పార్లమెంటులో కూడా జడ్జీల కొరత గురించి చర్చ జరిగింది. దేశంలోని కోర్టుల్లో సుమారు ఐదు కోట్ల కంటే...
తేల్చుడు కాదు.. నాన్చుడే!
మన తెలంగాణ/హైదరాబాద్: ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’ అనే సామెతను కేంద్ర ప్రభుత్వం బాగా వంటపట్టించుకొన్నట్లుగా ఉందని, అందుకే తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న స మస్యలను పరిష్కరించకుండా వాయిదాలు వే...
ట్రాఫిక్ చలాన్లపై తగ్గింపు.. ఏ వాహనానికి ఎంత డిస్కౌంట్ అంటే..!
తెలంగాణలో డిసెంబర్ 26 నుండి జనవరి 10, 2024 వరకు పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై ట్రాఫిక్ పోలీసులు డిస్కాంట్ ప్రకటించారు. తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు తమ వాహనాలపై పెండింగ్లో ఉన్న చలాన్లను...
కొత్త ప్రభుత్వానికి కొన్ని సూచనలు
తెలంగాణ ప్రజలు నిరుద్యోగులు, విద్యావంతులు. ప్రభుత్వ ఉద్యోగులు, పేద రైతు కూలీలు, కేసిఆర్ను కాదని, కాంగ్రెస్కు పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల మ్యానిఫెస్టోను వివరంగా పేర్కొని హామీ...
జగన్ అక్రమాస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టులో విచారణ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్తులపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుపై మాజీ ఎంపి హరిరామజోగయ్య ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు....
పేద, బలహీనులకు ఉచిత న్యాయం
లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్- 1987 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39ఎ సమాజంలోని పేద, బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తూ అందరికీ న్యాయం చేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 22(1)లూ...
పెరిగిన విపక్ష అభ్యర్థుల నేరచరిత్ర
(ఎల్. వెంకటేశం/మనతెలంగాణ)
తెలంగాణలో ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల నామినేషన్లలో 119 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు తమపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలు వెల్లడించారు. ఇందులో బిఆర్ఎస్ అభ్యర్థుల కంటే బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థుల నేరచరిత్ర...
సత్వర న్యాయం సాధ్యమేనా?
ఎంపిలు, ఎంఎల్ఎలపై గల క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టులకు సుప్రీం కోర్టు గురువారం నాడు ఇచ్చిన ఆదేశాలు సమగ్రంగా అమలుకు నోచుకోవాలని కోరుకోని వారు వుండరు. నేర...
ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులపై ప్రత్యేక బెంచ్లు
న్యూఢిల్లీ : ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణ వేగవంతం చేయాల్సి ఉంది. ఇందుకు ప్రత్యేక ధర్మాసనాలను ఏర్నాటు చేయాల్సి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ దిశలో రాష్ట్రాల హైకోర్టులు...
గవర్నర్లు ప్రజా ప్రతినిధులు కారు: సుప్రీంకోర్టు
చీటికీ మాటికీ రాష్ట్ర ప్రభుత్వాలతో విభేదిస్తున్న గవర్నర్లకు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. తాము ఎన్నికైన ప్రజాప్రతినిధులం కామనే విషయాన్ని గవర్నర్లు మరచిపోకూడదని హెచ్చరించింది. రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు పెండింగ్ లో...
కేసుల బ్యాక్లాగ్ పరిష్కారానికి తక్షణ చర్యలు అత్యవసరం
న్యూఢిల్లీ: అన్ని స్థాయిలలో పెద్ద ఎత్తున పేరుకు పోయినపెండింగ్ కేసుల పరిష్కారానికే కాకుండా సత్వర న్యాయాన్ని కోరుకునే కక్షిదారుల ఆకాంక్షలను నెరవేర్చడానికి, కోర్టుల్లో ప్రొసీడింగ్స్ను ఆలస్యం చేసేందుకు అనుసరించే విధానాలకు అడ్డుకట్ట వేయడానికి...
కాంగ్రెస్ గెలిస్తే బిఆర్ఎస్లో చేరడం ఖాయం: రఘునందన్రావు
మెదక్: రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే మళ్లీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. గత రెండు దఫాలుగా...
కాంగ్రెస్ గెలిస్తే కర్నాటక గతే!
మన తెలంగాణ/ మహబూబ్నగర్ బ్యూరో: పొరపాటున ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే కర్నాటక గతే పడుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్నారు. రైతుబంధు కు రాంరాం, దళిత బంధుకు జైభీమ్ చెబుతుందని.. 24 గంటల...
పండిట్, పి.ఇ.టి.లకు పదోన్నతులు కల్పించాలి
విద్యాశాఖ మంత్రి సబితకు పిఆర్టియుటిఎస్ విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్లోనే పండిట్, పి.ఇ.టి.లకు కూడా పదోన్నతులు కల్పించాలని పిఆర్టియుటిఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం విద్యాశాఖ...
అటకెక్కిన విభజన సమస్యలు
తెలుగు రాష్ట్రాల సమస్యలకు 9ఏళ్లు
తెలంగాణ సమస్యలపై అంతులేని నిర్లక్ష్యం
కాలయాపనతో తెలంగాణకు భారీనష్టం
విభజన వివాదాలపై చిత్తశుద్ధిలేని కేంద్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన సమస్యలను పరిష్కరించకుండా కేం ద్రంలో...
రైతులు భూమి క్రయవిక్రయాల్లో జాగ్రత్తలు పాటించాలి
రైతు చట్టాలపై అవగాహన సదస్సు
సీనియర్ సివిల్ జడ్జి సబిత
బిజినేపల్లి రూరల్: రైతులు భూముల క్రయ, విక్రయాలు, విత్తనాల కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా...