Home Search
పెన్షన్ల - search results
If you're not happy with the results, please do another search
ప్రధాని మోడీ అప్రకటిత ఎమెర్జెన్సీ!
ఆజాది కా అమృతోత్సవ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న భారత దేశం భావ ప్రకటనా స్వేచ్ఛకు పూర్తి స్థాయిలో భంగం కలుగుతున్నది. మోడీ ప్రధాని పదవిని చేపట్టిన ఈ ఎనిమిదేండ్లలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడింది....
పిహెచ్సి వరండాలోనే మహిళ ప్రసవం.. శిశువు మృతి
మహారాష్ట్రలో వైద్య సిబ్బంది బర్తరఫ్
యావత్మాల్: మహారాష్ట్ర యావత్మాల్ జిల్లాలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుశిక్షితులైన వైద్య సిబ్బంది లేని కారణంగా ఒక మహిళ వరంగాలోనే ప్రసవించిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు...
ఐదుగురు జిఎస్టి అధికారులపై కేసు నమోదు..
జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలు
ఐదుగురు జిఎస్టి అధికారులపై కేసు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్: జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసులు ఐదుగురు జిఎస్టి అధికారులపై కేసు నమోదు చేశారు. సెర్చ్ ఆపరేషన్ పేరుతో...
అగ్నిపథ్పై మోడీ వెనుకడుగు తప్పదు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: రైతుల నిరసనలకు లొంగి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు గానే యువజనుల డిమాండుకు తలొగ్గి ప్రధాని నరేంద్ర మోడీ అగ్నిపథ్ సైనిక నియామక పథకాన్ని ఉపసంహరించుకోక తప్పదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ...
ఎపి సీనియర్ ఐపిఎస్ ఎబి వెంకటేశ్వరావుకు పోస్టింగ్..
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావుకు సుదీర్ఘ విరామం తర్వాత ఎపి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. రాష్ట్ర ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా ఆయనను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..
న్యూఢిల్లీ: ఉగాది పండుగ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ శుభవార్త వెలువడింది. వీరి కరవు భత్యం (డిఎ)ను 3 శాతం మేర పెంచుతున్నట్లు కేంద్రం బుధవారం ప్రకటించింది. బుధవారం నాటి కేంద్ర...
మూడు వ్యవసాయ చట్టాల రద్దు తగదు
కమిటీ నివేదిక బహిర్గతం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో పార్లమెంట్లో రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ వీటి రద్దుపై అభ్యంతరం తెలిపింది. ఈ...
70వేల ‘డబుల్’ ఇళ్లు
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పంపిణీ
వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు
ప్రతి సంక్షేమపథకం పేదల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలన్నదే ప్రభుత్వ లక్షం
ప్రభుత్వ కొలువులు కావాలనేకునేవారు, సిఎం కెసిఆర్ మాటను నమ్మేవారు దరఖాస్తు...
బ్యాంక్లో దళారుల దందా
మాయమైన పింఛన్ డబ్బులు
చనిపోయిన వ్యక్తులు ఖాతాలో డబ్బులు మాయం
చనిపోయిన వాళ్ళ పింఛన్లు గోల్మాల్
పింఛన్ల మాయంలో ఎవరి ప్రమేయం ఎంత..?
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
మన తెలంగాణ/కల్లూరు : మనుషులు ఉండగానే పైసలు ఇవ్వని బ్యాంకులో...
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని మోసం..
మనతెలంగాణ/హైదరాబాద్: పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిన ముగ్గురు నిందితులను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నకిలీ...
బాలుడిపై లైంగిక దాడి కేసులో న్యాయమూర్తి అరెస్టు
జైపూర్: ఒక 14 ఏళ్ల మైనర్ బాలుడిపై లైంగిక దాడి జరిపిన కేసులో గతంలో సస్పెన్షన్కు గురైన న్యాయమూర్తిని రాజస్థాన్లోని భరత్పూర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సస్పెన్షన్లో ఉన్న న్యాయమూర్తిని బుధవారం...
పోస్టల్ సేవలు అభినందనీయం: సిఎస్
మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రామీణ,గిరిజన ప్రాంతాల ప్రజలకు అత్యుత్తమ సేవలు చేరువయ్యేందుకు పోస్టల్ శాఖ చేస్తున్న కృషి అభినందనీయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో 2021...
ఎంఎల్ఎ పదవికి ఈటల రాజీనామా
మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాకు గంటల వ్యవధిలో స్పీకర్ ఆమోదం తెలిపారు. శనివారం ఉదయం ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేస్తూ అసెంబ్లీ కార్యదర్శికి లేఖను ఈటల అందజేశారు. ఇప్పటికే...
సుశీల్ ఉద్యోగం ఊడింది..
న్యూఢిల్లీ: హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్కు భారత రైల్వే షాక్ ఇచ్చింది. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో అరెస్ట్ అయిన సుశీల్ కుమార్...
‘మహా’ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు నీచరాజకీయాలు
శివసేన ఎంపి సంజయ్ రౌత్ ఆరోపణ
ముంబయి: మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి(ఎంవిఎ) ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని శివసేన ఎంపి సంజయ్ రౌత్ గురువారం ఆరోపించారు. అటువంటి కుటిల యత్నాలు ఫలించబోవని...
కెసిఆర్ పాలనతో పోటీపడే నాయకుడేడి
నల్లగొండ: దేశం మొత్తంలో అణువనువు వెతికినా సిఎం కెసిఆర్ పాలనతో పోటీపడే దమ్మున్న, విజన్ ఉన్న నాయకుడు లేనేలేడని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్రెడ్డి పునరుద్ఘాటించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా పాలనాపరంగా...
డుమ్మా కొట్టిన ఓటు
చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువగా జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్
మురికివాడలు, బస్తీల్లోనే అధికంగా ఓటింగ్
ఓపికగా వచ్చి ఓటేసిన వృద్ధులు, వికలాంగులు
పెన్షన్లు సక్రమంగా అందుతున్న ప్రాంతాల్లో భారీగా పోలింగ్, విద్యావంతుల ఓటింగ్...
సంక్షోభంలోనూ సంక్షేమాన్ని వదల్లేదు
ఐదు నెలల్లో పేదల కోసం రూ. 34,762 కోట్లు ఖర్చు
సగటున నెలకు రూ.7వేల కోట్లు వినియోగం
ఆసరా, రైతుబంధు, కల్యాణలక్ష్మి సహా వివిధ పథకాల నిధులకు ఢోకా లేకుండా చూసిన రాష్ట్ర ప్రభుత్వం
ఆగస్టు వరకు...
విడతల వారీగా వేతన బకాయిలు
ఉద్యోగులకు నాలుగు దఫాల్లో..
పెన్షనర్లకు రెండు దఫాలుగా చెల్లింపు
డిసెంబర్లో బకాయిల చెల్లింపులు పూర్తి
ఉత్తర్వులు జారీ చేసిన
రాష్ట్ర ప్రభుత్వం, సిఎంకు
ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా కారణంగా కోత విధించిన వేతనాల బకాయిల...
ఉద్యోగులకు తీపి కబురు
28లోగా బకాయి జీతాలు, పెన్షన్లపై నిర్ణయం హైకోర్టుకు
తెలియజేసిన అడ్వకేట్ జనరల్ విచారణ అక్టోబర్ 1కి వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా ఆదాయం గణనీయంగా తగ్గిపోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల...