Friday, March 29, 2024
Home Search

పోస్టుమార్టం - search results

If you're not happy with the results, please do another search

ఓఆర్‌ఆర్‌పై మెడికో ఆత్మహత్య

హైదరాబాద్: మెడిసిన్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా, సుల్తాన్‌పూర్ ఓఆర్‌ఆర్ రింగ్ రోడ్డుపై సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...బిహెచ్‌ఈఎల్, హెచ్‌ఐజికి చెందిన రచనారెడ్డి ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో...

పెళ్ళి కార్డులు పంచేందుకు వెళ్ళి..పెళ్ళి కొడుకు మృతి

మోత్కూరు: మరో వారం రోజుల్లో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నానని కలలు గంటున్న ఆ యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. పెళ్ళి నిశ్చయమై పెళ్ళి కార్డులు పంచి వస్తుండగా పెళ్ళి పెళ్లొకొడుకు...
Road accident in Madanapalle

నెల్లూరులో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు లారీలు, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి....

కిరోసిన్ పోసుకుని మహిళ ఆత్మహత్య

హైదరాబాద్: ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...యూసుఫ్‌గూడ, వెంకటగిరి లో ఉంటున్న యాదమ్మ(53) జిహెచ్‌ఎంసిలో...

రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య

సిటీ బ్యూరో ః రియల్ ఎస్టేట్ వ్యాపారిని కత్తులో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఫరిధిలోని యూసుఫ్‌గూడలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....నాగర్‌కర్నూలు జిల్లా,...

అన్నను హత్య చేసిన తమ్ముడు

సిటిబ్యూరోః సొంత అన్నను కత్తితో గొంతుకోసి హత్య చేసిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ పి.మధు కథనం ప్రకారం.... శాస్త్రిపురం ప్రాంతానికి చెందిన రహీం అలియాస్...
Kamareddy Ankush Khan pond

అంకుష్ ఖాన్ చెరువులో పడి ఇద్దరు యువకుల మృతి…

బీర్కూర్: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులో ఉన్న అంకుష్ ఖాన్ చెరువులో కాలకృత్యాలకు వెళ్లిన ఇద్దరు యువకులు చెరువులో పడి మృతి చెందారు. అభిషేక్...

వనస్థలిపురంలో రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి

హైదరాబాద్: టిప్పర్ లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వేగంగా దూసుకు వచ్చి బైక్‌ను ఢీకొట్టడంతో దానిపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే...

బుద్ధనగర్‌లో గృహిణి ఆత్మహత్య

హైదరాబాద్: అనుమానస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందిన సంఘటన ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...బుద్ధనగర్‌కు చెందిన జోత్యి(30), కృష్ణ భార్యభర్తలు. ఇద్దరి మధ్య కొంత...

నిమ్స్ బిల్డింగ్‌పై నుంచి దూకి రోగి ఆత్మహత్య

హైదరాబాద్:  బిల్డింగ్‌పై నుంచి దూకి ఓ రోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....ఖమ్మం జిల్లా వై లకా్ష్మపురానికి చెందిన అచ్చయ్య గత...

ప్రియుడు మోసం చేయడంతో యువతి ఆత్మహత్య

హైదరాబాద్: ప్రేమికుడు మోసం చేయడంతో భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఫరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...అత్తాపూర్‌కు చెందిన అతిథి భరద్వాజ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా...

మైలార్‌దేవ్‌పల్లిలో జంట హత్యలు

సిటిబ్యూరో:  కుటుంబ తగాదాల నేపథ్యంలో తండ్రి, మామను ఓ యువకుడు హత్య చేసిన సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...పిఎస్...

రోడ్డు ప్రమాదంలో రౌడీషీటర్ మృతి

సిటిబ్యూరోః చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ రౌడీషీటర్ మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం..... కాచిగూడకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ సింగ్ సుల్తాన్ బజార్,...
Adilabad couple commits suicide

గతేడాది ప్రేమ వివాహం.. ఆత్మహత్య చేసుకున్న దంపతులు

ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నూర్ మండలం కొలార్హిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందుతాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న దంపతులను పల్లివి(22), విజయ్(24)గా గుర్తించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పల్లివి...
Accused arrested in hit and run case

హిట్ అండ్ రన్ కేసులో నిందితుల అరెస్ట్

ఐదుగురిని అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు వివరాలు వెల్లడించిన ఎసిపి మనతెలంగాణ, సిటిబ్యూరోః  జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎసిపి జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్ గురువారం...
two died after eating pani puri in andhra pradesh

ఇద్దరి పిల్లల ప్రాణం తీసిన పానీ పూరి

పానీపూరి తినడం అంటే అందరికీ ఇష్టమే కానీ.. అదే పానీపూరి తినడం వల్ల ప్రాణాలు పోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. పానీపూరి తిన్న ఇద్దరు సోదరులు మృతిచెందారు. మృతులను...
Road accident in Vanasthalipuram: Two killed

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ మృతి

మనతెలంగాణ, సిటిబ్యూరోః రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతిచెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఎపిలోని గుంటూరు జిల్లాకు చెందిన రామినేని మహేష్...
Accident at Ramoji Film City

రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రమాదం

ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం లైమ్‌లైట్ గార్డెన్ వద్ద విస్టెక్స్ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ క్రేన్ వైర్ తెగి పడి సిఇఒ మృతి, చైర్మన్ పరిస్థితి విషమం ఫిల్మ్‌సిటీ మేనేజ్‌మెంట్‌పై ఫిర్యాదు కేసు...
Water tanker hits scooty at erragadda hyderabad

వాటర్ ట్యాంకర్ ఢీకొని యువతి మృతి

ఎర్రగడ్డ ఫ్లైఓవర్‌పై సంఘటన మనతెలంగాణ, సిటిబ్యూరోః వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఓ యువతి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన ఎర్రగడ్డ ఫ్లైఓవర్‌పై గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఎపిలోని కర్నూలు జిల్లా శ్రీశైలానికి చెందిన...
Man murdered in Narsinghi

మంచిరేవులలో దారుణం

మన తెలంగాణ /సిటీ బ్యూరో: నార్సింగీలోని మంచిరేవులలో దారుణం చోటు చేసుకుంది. ఒకే చోట పని చేస్తున్న తాపీ మేస్త్రీ, వాచ్‌మెన్‌ల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి హత్యకు గురైయ్యారు. సమాచారం...

Latest News