Home Search
ప్రజాస్వామ్యానికి - search results
If you're not happy with the results, please do another search
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఎక్కడ?
భారత దేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఆగస్టు 15,...
ఎంఎల్ఎ పాడి కౌశిక్రెడ్డి ప్రచారంపై గవర్నర్ ఆగ్రహం
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కౌశిక్రెడ్డి ప్రచారంలో ఓట్లు అడిగిన విధానంపై స్పందించారు. గురువారం జాతీయ...
స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి ఎక్కడ?
ఒకనాడు బాబ్రీమసీదు ఉన్నచోటనే నేడు రామాలయాన్ని ప్రారంభిస్తున్న సందర్భం ఇది. భారత దేశం అధిక సంఖ్యాకుల విశ్వాసాలవైపు చాలా వేగంగా ప్రయాణిస్తోంది. ఈ సందర్భంగా స్వాతంత్య్ర పోరాటం నుంచి మనం ప్రయాణించి వచ్చిన...
మోడీకి గెలుపు శాశ్వతం కాదు
నరేంద్ర మోడీ 2014లో ప్రధాని అయినప్పటి నుంచి, ప్రధానంగా 2019లో రెండోసారి గెలిచినప్పటి నుంచి, భారత ప్రజాస్వామ్య వ్యవస్థపైన ఒత్తిడి ఎక్కువైంది. మోడీ ప్రభుత్వం ఎన్నికల పర్యవేక్షణ వ్యవస్థను బలహీనపరిచింది. తనకు అనుకూలంగా...
దారి తప్పుతున్న ప్రజాస్వామ్యం!
ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గత 75 ఏళ్లుగా వికసిస్తూ వస్తున్నది. శాంతియుతంగా అధికార మార్పిడి జరగడం, కీలకమైన జాతీయ అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి స్వరంతో స్పందిస్తూ...
ఊపిరాడని ప్రజాస్వామ్యం!
అభ్యుదయకరమైన భారతీయ వార్తా వెబ్సైట్ ‘న్యూస్క్లిక్’ పై దాడి చేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో 141 మంది ఎంపిలను సస్పెండ్ చేశారు. ఈ రెండు సంఘటనలు భారత ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడిగా భావించాల్సి...
మసకబారుతున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం
మన నూతన పార్లమెంటుకు ఐదు అంచెల పటిష్టమైన భద్రత వలయానికి బీటలు పడ్డాయి. ఆ రక్షణ వలయాలను ఛేదించుకొని ఇద్దరు గుర్తు తెలియని దుండగులు పార్లమెంటులోనూ, మరో ఇద్దరు పార్లమెంటు వెలుపల ప్రవేశించడం...
కేరళ గవర్నర్ సంఘీయ పోకడలు
దేశంలో ఆర్ఎస్ఎస్ అజెండాను పక్కాగా అమలు చేసే ప్రయత్నం బిజెపి చేస్తున్నది. ప్రధానంగా బిజెపి పాలిస్తున్న రాష్ట్రాలలో ఇప్పటికే విద్యా రంగాన్ని పాఠ్యాంశాలను పూర్తిగా కాషాయమయంగా మార్చారు. రాష్ట్రాలలోనే కాదు దేశంలోను సిబిఎస్ఇ...
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నుం చి 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన ఎంపీలు శుక్రవారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన...
60 శాతం భారతీయుల గొంతు నొక్కిన కేంద్రం
పార్లమెంట్ నుంచి బిజెపి ఎంపీలు పరుగులు తీశారు
ఇండియా కూటమి నిరసనలో రాహుల్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నుంచి 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమికి...
ఇది ప్రజా ప్రభుత్వం
*ఆరు గ్యారెంటీలపై వంద రోజుల్లో కార్యాచరణ
*ప్రజా పాలనలో దేశానికే ఆదర్శం కాబోతున్నాం
*అమరుల ఆశయాలు, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషిచేస్తాం
*తొలి అడుగులోనే సంక్షేమానికి మా ప్రభుత్వం నాంది పలికింది
*మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి...
నిరంకుశ సవరణ!
ప్రధాని మోడీ ప్రభుత్వం పార్లమెంటును ఎందుకు ఉపయోగించుకొంటున్నదో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) ఎన్నికల కమిషనర్ల (ఇసిలు) (నియామకం, సర్వీసు నిబంధనలు) చట్టం సవరణ బిల్లును ఆమోదింప చేసుకొన్న తీరును గమనిస్తే అర్థమవుతుంది....
రాజ్యసభలో ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లు ఆమోదం
ఇక జీ హుజూర్ కమిషనర్ల నియామకం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సిఇసి), ఎన్నికల కమిషనర్ల(ఇసి) నిమాయకం, సర్వీసు నిబంధనలను క్రమబద్ధం చేయడానికి ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును మంగళవారం రాజ్యసభ ఆమోదించింది....
అమానుష వీటో!
ప్రజాస్వామ్యానికి ప్రాణదాతనని చెప్పుకొనే అమెరికాలో మానవీయత, శాంతి కాముకతలు నేతిబీరలో నెయ్యివంటివేనని మరోసారి రుజువైంది. తన రాజకీయ స్వప్రయోజనాల ముందు మిగతావేవీ దానికి పట్టవని కూడా ఇంకోసారి స్పష్టపడింది. పసిపిల్లల ప్రాణార్తనాదాలు, ముష్కర...
మహువాపై వేటు!
ఒకేలా కనిపించే అన్ని సందర్భాలు ఒకటి కానక్కరలేదు. గతంలో స్టింగ్ ఆపరేషన్కి దొరికిపోయిన ‘పైసాకు పార్లమెంటులో ప్రశ్నల’ వ్యవహారం, ఇప్పటి మహువా మొయిత్రా ఉదంతం ఒకేలా కనిపిస్తున్నప్పటికీ తేడా చాలా ఉంది. 2018...
మహువాపై వేటు
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రాపై వేటు పడింది. పార్లమెంటులో ప్రశ్న లు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారని ఆమెపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. బిజెపి ఎంపి నిషికాంత్ దూబేఇచ్చిన ఫిర్యాదు...
ఈ యుద్ధంలో మొయిత్రా విజయం సాధిస్తారు: మమత
తమ పార్టీ ఎంపి మహువా మొయిత్రాను లోక్సభనుంచి బహిష్కరించడాన్ని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు.ఈ చర్యను దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు జరిగిన ద్రోహంగా అభివర్ణించారు.‘ ఈ ఘటన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి...
‘ఇండియా’ కూటమికి దెబ్బ
తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్లలో వీగిపోడం జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయాల విజయావకాశాలను దెబ్బ తీసేదిగా వుంది. రాజస్థాన్, చత్తీస్గఢ్లలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు వల్ల ఆ పార్టీ...
మెజారిటీతో అధికారాన్ని చేపడుతాం:రేవంత్రెడ్డి
కామారెడ్డి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రానున్నదని తెలంగాణలో తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేస్తుందని టిపిసిసి ఛీప్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతచారి...
భారత్ హత్య చేయాలనుకుంటోంది… రక్షించే బాధ్యత అమెరికాదే
ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్
న్యూఢిల్లీ : ఖలిస్థాన్కు మద్దతుగా ప్రపంచ దేశాల్లో రెఫరెండం నిర్వహిస్తున్నందుకు తనను భారత ప్రభుత్వం హత్య చేయాలనుకుంటోందని, ఈ పరిస్థితుల్లో తనను రక్షించవలసిన బాధ్యత అమెరికా ప్రభుత్వానిదేనని...