Home Search
ప్రతిపక్షాల ధోరణి - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్, బిఆర్ఎస్ పొత్తుపై జానారెడ్డి కీలక వ్యాఖ్యలు..
కాంగ్రెస్, బిఆర్ఎస్ పొత్తుపై జానారెడ్డి కీలక వ్యాఖ్యలు
బిజెపిని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలసి పని చేస్తామన్న జానారెడ్డి
పొత్తులపై ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్య
బిజెపిని వ్యతిరేకించే పార్టీలన్నీ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని...
విపక్షం ‘ఈ’ఢీ
న్యూఢిల్లీ/హైదరాబాద్: అదానీ గ్రూప్పై అవినీతి ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నందున వీటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వెంటనే దర్యాప్తును చేపట్టాలని పలు ప్రతిపక్షాల నేతలు బుధవారం ఓ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశాయి. పలు...
మోడీ పాలనలో ప్రజాస్వామ్యం లేదు..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. మోడీ పాలనతో న్యాయశాస్త్ర నియమాలను తుంగలోకి తొక్కారని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని మండిపడ్డారు. అదానీ అంశంపై...
ఉపరాష్ట్రపతి అపవ్యాఖ్యలు
మంచి గతమున కొంచెమేనోయ్ అని గురజాడ అన్నట్టు మానవ విజ్ఞానం, సత్యశోధన బలం పుంజుకొని నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు మెరుగ్గా వుండడానికి దోహదపడతాయి. కాని అరుదైన సందర్భాల్లో ఇది...
హింసాత్మక హిందూ జాతీయవాదం!
భారత ప్రధాని నరేంద్రమోడీ, ప్రపంచ కుబేరుడు గౌతవ్ు ఆదాని ఇద్దరూ ఒకరి ఎదుగుదలతో మరొకరు లబ్ధి పొందారు. వారిద్దరి అనుబంధం ఇప్పుడు పరిశీలనలో ఉంది. భారత దేశం విదేశీ శక్తుల దాడికి గురవుతోంది....
సుప్రీం దృఢ నిర్ణయం
అదానీ ఉదంతంపై నెలకొల్పదలచిన ప్రత్యేక కమిటీలో నియామకానికి కేంద్రం సీల్డ్ కవర్లో పంపించిన పేర్లను తిరస్కరించడం ద్వారా సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన పాత్రను పోషించింది. స్టాక్ మార్కెట్ మదుపరుల ప్రయోజనాలను కాపాడడం కోసం పూర్తి...
బరాబర్.. మాది ‘కుటుంబ’ పాలనే
తెలంగాణలో కెసిఆర్ది కుటుంబ పాలన అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి కెటిఆర్ ఘాటుగా స్పందించారు. 4కోట్ల మంది రాష్ట్ర ప్రజలు కెసిఆర్ కుటుంబ సభ్యులేనని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు...
ముగిసిన రాహుల్ యాత్ర
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ ఐదు మాసాల క్రితం తమిళనాడులోని కన్యాకుమారిలో తొలి అడుగు వేసి మొదలు పెట్టిన ‘భారత్ జోడో’ (భారత దేశాన్ని సమైక్య పరచడం)...
ఇందిర పాలనతోనే నియంతృత్వం
జనవరి 1966, మార్చి 1977 మధ్య మొదటి పర్యాయం, జనవరి 1980, అక్టోబర్ 1984 మధ్య రెండో పర్యా యం, సుమారు పదహారేళ్ల పాటు, మకుటంలేని మహారాణిలాగా, భారత ప్రధాన మంత్రి పదవిలో...
భారత్ జోడో యాత్ర ఎవరి కోసం!
కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ దేశంలో రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నది. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ యాత్ర చేబడుతున్నారనడంలో ఎవ్వరికీ...
జెండా ఎత్తని జైషా
త్రివర్ణ పతాకాన్ని అవమానించిన హోం మంత్రి అమిత్ షా
కుమారుడు భారత్ క్రికెట్ జట్టు విజయానందంలో జాతీయ
జెండాను చేబూనడానికి నిరాకరణ విరుచుకుపడ్డ ప్రతిపక్షాలు
దుబాయ్: కేంద్ర హోం మంత్రి అమిత్షా పుత్రుడు జైషా...
భారత్ ఫైల్స్ బయటపెట్టిన కెసిఆర్
దిగజారుడు భాషతో, అర్థంలేని నిందలతో కెసిఆర్ ఎజెండాను నిలువరించగలమని రాష్ట్రంలోని విపక్ష పార్టీల నేతలు భావిస్తే వారి గోతి వారు తొవ్వుకున్నట్లే అవుతుంది. విషయ పరిజ్ఞానం లేకుండా చేసే సత్యదూరమైన ప్రసంగాలు అభాసు...
జనం కోసం కలిసి ఉద్యమిద్దాం
పార్టీలకు లంక అధ్యక్షులు రాజపక్సా పిలుపు
కొలంబో : దేశంలో దారుణ ఆర్థిక పరిస్థితి ఏర్పడిన తరుణంలో రాజకీయ పార్టీలు సంకుచిత ధోరణిని వీడాలని చిక్కులు చుట్టుముట్టిన శ్రీలంక అధ్యక్షులు గొటాబాయ రాజపక్సా...
కేంద్రం సెస్సుల బండారం
ప్రధాని నరేంద్ర మోడీ తన సహజ ధోరణిలో బొత్తిగా సందర్భోచితం కాని రీతిలో పెట్రోల్, డీజెల్ ధరల ప్రస్తావన తెచ్చి బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఇరకాటంలోపెట్టే ప్రయత్నం చేశారు. ఈ ఇంధనాలపై ఎక్సైజ్...
ప్రైవేటీకరణ తాత్విక మూలాలు
పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు రెండింటిలో ప్రజాధనమే. పబ్లిక్లో ప్రభుత్వ యాజమాన్యం, ప్రైవేట్లలో కార్పొరేట్ల యాజమాన్యం ఉంటాయి. సంపద, యాజమాన్యం, వాణిజ్యాలను ప్రభుత్వం నుండి ప్రైవేటు సంస్థలకు బదిలీ చేయడం, ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేటు...
రాజ్యసభ రగడ
గత వర్షాకాల సమావేశాల్లో నియమ విరుద్ధంగా అతిగా ప్రవర్తించారన్న కారణంపై రాజ్యసభలోని 12 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేస్తూ ప్రస్తుత శీతాకాల సమావేశాల మొదటి రోజున తీసుకున్న నిర్ణయం సభా కార్యక్రమాలను...
ప్రధాని మోడీ విధాన తడబాటు
పార్టీ వ్యవహారాల్లో మినహా అధికార రాజకీయాల్లో ఏ మాత్రం అనుభవం లేకుండా నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి పుష్కర కాలం పాటు తిరుగులేని ఆధిపత్యం వహించిన తర్వాత, నేరుగా ప్రధాన మంత్రిగా ఏడేళ్లకు...
కాంగ్రెస్ పై మమత శివతాండవం
గత మేలో వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ స్థానంలో...
విమర్శలకు బదులు ఆరోపణలే
ప్రతిపక్షాలది రాజకీయ దగుల్బాజీతనం : నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : దేశంలోని ప్రతిపక్షం మేధోపరమైన డోలాయమాన స్థితి, నిజాలు చెప్పలేని దుస్థితిలో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాలపై...
పార్ల’మంట’
వ్యవసాయ చట్టాలు, చమురు ధరలు తదితర సమస్యలపై ఉభయసభల్లో వెల్లోకి దూసుకెళ్లిన విపక్షాలు
ముందుగా కొత్త మంత్రులను సభలకు పరిచయం చేయనివ్వాలని విజ్ఞప్తి చేసిన ప్రధాని
ప్రతిపక్షాల వైఖరిపై మండిపాటు, సభాసంప్రదాయాన్ని కాలరాస్తున్నారని కొత్త మంత్రుల్లో...