Home Search
ప్రత్యేక రాజ్యాంగం - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో కులగణన
సమాజం కొత్త అడుగు వేసినప్పుడెల్లా ఆనందాశ్రువులు రాలుతాయి. సాంఘిక ఎత్తుపల్లాలను సరిచేయడానికి అపూర్వ చర్యకు శ్రీకారం చుట్టినప్పుడు సంతోషం కలుగుతుంది. దేశ రాజకీయాల్లో ఇప్పుడు వీస్తున్న గాలి కులగణన, అంటే వెనుకబడిన తరగతుల...
భారత గణతంత్ర దినోత్సవ విశిష్టతలు
దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ వలసవాద పాలన తరువాత 15 ఆగస్టు 1947న మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటికీ 1935లో బ్రిటిష్ పాలనలో రూపొందిన భారత ప్రభుత్వ చట్టమే అమలులో ఉండేది. కాగా...
బాలికను ఎదగనిద్దాం
మనిషి జీవితంలో బాల్యం ఎంతో మధురమైనది. స్వేచ్ఛగా జీవించి, ఎదిగే హక్కు, బాలుడితో పాటు బాలికకు ఉంది. కానీ, ఇది ఆచరణలో అమలు కావడం లేదు. తల్లి గర్భంలో నలుసుగా పడింది మొదలు...
మణిపూర్ చల్లారదా?
ఎనిమిది మాసాలుగా మణిపూర్ మండుతూనే ఉంది. అత్యంత సమర్ధుడని నిరంతరం చాటింపు వేయించుకొనే ప్రధాని ఏలుబడిలోని దేశంలో ఒక చిన్న సరిహద్దు రాష్ట్రంలో జాతుల మధ్య హింస చల్లారకుండా కొనసాగుతూ ఉండడం కంటే...
జరిమానా కట్టలేని జైలు ఖైదీలు
గత ఏడాది ఏప్రిల్లో కోర్టు తీర్పు ప్రకారం జరిమానా చెల్లించలేని పేదలకు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్ర హోం శాఖ విధివిధానాల రూపకల్పన చేసింది. తమ జైళ్లలో ఇలా మగ్గుతున్నవారి వివరాలు సేకరించాలని...
అయోధ్య రామాలయం: లౌకిక విలువలు
ప్రపంచంలోని అత్యంత లేదా పూర్తి పేదలో సగానికి పైగా (సుమారు 25 కోట్లు) భారత దేశంలోనే నివాసం ఉంటున్నారు. భారత దేశంలో కార్పొరేట్ పన్ను రేట్లు, అత్యధిక అసమానతలను కలిగి ఉన్న...
బిల్కిస్ బాధలకు న్యాయ నాగరత్నం
పెద్ద నోట్ల ప్రవేశం, మధ్య లింగుల పెళ్ళి, కశ్మీర్ 370 అధికరణ రద్దు, అదానీ అవినీతి కేసులో సెబి విచారణ పొడిగింపు, హిండెన్ బర్గ్పై చర్య వంటి తీర్పులతో సుప్రీం కోర్టుకు గ్రహణం...
న్యాయ పునరుద్ధరణ
బిల్కిస్ బానో కేసు యావజ్జీవ ఖైదీలు 11 మందినీ చట్టం కళ్ళుగప్పి అడ్డదారులు తొక్కి బిజెపి పాలకులు విడుదల చేయించిన తీరు ఎంత జుగుప్సాకర మైందో స్పష్టం చేస్తూ జస్టిస్ నాగరత్న ధర్మాసనం...
మహిళా జడ్జికే వేధింపులు!
“బతకాలని లేదు, గత ఏడాదిన్నరగా నన్ను జీవచ్ఛవంగా, నడిచే కళేబరంగా మార్చేశారు. ఆత్మ లేని, ప్రాణం లేని ఈ శరీరాన్ని మోయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నా జీవితం నిష్ప్రయోజనం, గౌరవప్రదంగా...
కశ్మీరులో ఎవరైనా భూమి కొనవచ్చా!
రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా జమ్మూకశ్మీరు రాష్ట్రానికి కల్పించిన ప్రత్యేక హోదా, ఆర్టికల్ 35ఎ రద్దును సుప్రీం కోర్టు సమర్ధించింది. డిసెంబరు పన్నెండవ తేదీన ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యకు...
ఆసిఫాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ పదవికి ఎన్నికలు నిర్వహించాలి
రాష్ట్ర ఎన్నికల సంఘానికి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు
మన తెలంగాణ/ హైదరాబాద్: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవికి తక్షణమే ఎన్నికలు నిర్వహించి ఎస్టీ మహిళను ఎన్నుకునేలా చట్టప్రకారం...
కొత్త ప్రభుత్వానికి కొన్ని సూచనలు
తెలంగాణ ప్రజలు నిరుద్యోగులు, విద్యావంతులు. ప్రభుత్వ ఉద్యోగులు, పేద రైతు కూలీలు, కేసిఆర్ను కాదని, కాంగ్రెస్కు పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల మ్యానిఫెస్టోను వివరంగా పేర్కొని హామీ...
కశ్మీర్ ఎన్నికలకు బిజెపి వ్యూహం!
జమ్ముకశ్మీర్లో ఎన్నికలు వచ్చే ఏడాది, 2024 సెప్టెంబర్ 30 లోగా నిర్వహించాలని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం గత...
కశ్మీర్ ప్రజల్ని నిరాశపర్చిన సుప్రీం
జమ్మూ-కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి హామీ ఇచ్చిన ఆర్టికల్ 370ను రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, కేంద్ర పాలిత ప్రాంతం స్థాయికి కుదించిన మోడీ ప్రభుత్వం చర్యలు సబబేనంటూ సుప్రీం కోర్టు...
370కి స్వస్తి
జమ్మూకశ్మీర్ వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. దానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగం 370 అధికరణను రద్దు చేస్తూ 2019 ఆగస్టులో ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని ఐదుగురు న్యాయమూర్తుల...
ఆర్టికల్ 370 రద్దు సబబే
రాష్ట్రపతి నిర్ణయం రాజ్యాంగబద్ధమే
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలో ని ఆర్టికల్ 370ని రద్దు రాజ్యాంగ సమ్మతమేనని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఒకప్పటి జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని...
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 2014 నుంచి 2023 వర కు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న...
ఆర్టికల్ 370 తీర్పుపై అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి
మన తెలంగాణ / హైదరాబాద్ : జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసి అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీం...
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేత పత్రం
ఖమ్మం : రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 2014 నుంచి 2023 వరకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ఆర్థిక...
రాష్ట్ర హోదా కల్పించి వెంటనే అసెంబ్లీ ఎన్నికలు జరపాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరుకు తక్షణమే రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించాలని, ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు వీలుగా రాష్ట్రంలో వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సోమవారం డిమాండ్ చేసింది. జమ్మూ...