Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్కు ‘పరివార్వాద్’ ముఖ్యం: ప్రధాని మోడీ
కాంగ్రెస్కు ‘పరివార్వాద్’ ముఖ్యం
అవినీతి, బుజ్జగింపులకు మించి వారికి మరే ఆలోచనా రాదు
వారి అజెండాలో దేశాభివృద్ధికి ఎన్నడూ చోటు లేదు
దేశ భవిత నిర్మాణంపై కాకుండా ప్రభుత్వం స్థాపనపైనే వారి దృష్టి
‘వికసిత్ భారత్ వికసిత్ ఛత్తీస్గఢ్’...
మార్చి మొదటి వారంలో ప్రధాని మోడీ బెంగాల్ పర్యటన
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ తన అధికార కార్యక్రమాల్లో భాగంగా మార్చి 1, 2 తేదీల్లో పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఆయన మార్చి 6న ఉత్తర 24 పరగణాల జిల్లాలో మహిళల...
మార్చి 6న బెంగాల్లో ప్రధాని మోడీ పర్యటన
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్కు చెందిన ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారాసత్లో మార్చి 6న ఒక మహిళల ర్యాలీనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించే అవకాశం ఉంది. అదే రోజున సందేశ్ఖలీకి చెందిన...
గ్లోబల్ రేటింగ్స్లో ప్రధాని మోడీ నంబర్ 1
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి మరో అత్యున్నత గౌరవం దక్కింది. అత్యధిక జనాదరణ కలిగిన ప్రపంచ నాయకుడిగా నరేంద్ర మోడీ ఆవిర్భవించారు. అమెరికాకు చెందిన గ్లోబల్ డెసిషన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మార్నింగ్ కన్సల్ట్...
మేడారం జాతరపై ప్రధాని మోడీ ట్వీట్
మేడారం జాతరపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన, మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర...
రైతు నేస్తం ఛత్రపతి శివాజీ … రైతు శత్రువు ప్రధాని మోడీ
శివాజీ స్ఫూర్తితో రైతు వ్యతిరేక మోడీపై తిరుగుబాటు చేద్దాం: సిపిఐ నారాయణ పిలుపు
మన తెలంగాణ/హైదరాబాద్ : రైతు నేస్తంగా ఉంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలన కొనసాగించారని, నేడు ప్రధాని మోడీ రైతు...
వరుసగా మూడవ సారి ప్రధాని మోడీయే
న్యూఢిల్లీ : రానున్న లోక్సభ ఎన్నికలను మహాభారత్ యుద్ధంతో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం పోల్చారు. దేశాభివృద్ధి కోసం పాటుపడుతున్న బిజెపి నేతృత్వంలోని శిబిరానికి ప్రధాని నరేంద్ర మోడీ...
యుఎఇ అధ్యక్షుడితో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు
దైపాక్షిక పెట్టుబడితోసహా 8 ఒప్పందాలపై సంతకాలు
న్యూఢిల్లీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు....
కర్పూరీ ఠాకూర్ కుటుంబంతో ప్రధాని మోడీ భేటీ
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ఎంపికైన బీహార్ దివంగత మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం కలుసుకున్నారు. కర్పూరీ ఠాకూర్ కుమారుడు, జెడియు...
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 370కు మించి స్థానాలు : ప్రధాని మోడీ
ఝబువా (ఎంపి):రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370 కు మించి స్థానాలను గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్ లోని విపక్ష నేతలు కూడా అధికార పార్టీకి...
13,14 తేదీల్లో ప్రధాని మోడీ దుబాయ్ పర్యటన
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 13,14 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో...
ఈ నెల13, 14 తేదీల్లో ప్రధాని మోడీ దుబాయ్ పర్యటన
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 13,14 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ)లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధాని మోడీ...
బిజెపి పాలనలో దేశం అద్భుత ప్రగతి సాధించింది: ప్రధాని మోడీ
ఢిల్లీ: గత 10 పదేళ్ల బిజెపి పాలనలో దేశం అద్భుత ప్రగతి సాధించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మా ప్రభుత్వంలో అనేక మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చామని.. దాదాపు 20 కోట్ల...
పివికి భారత రత్న ప్రకటనపై ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపిన కెసిఆర్
మాజీ మంత్రులు కెటిఆర్, హరీశ్ రావు, వేముల ప్రశాంత్రెడ్డి కూడా...
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల బిఆర్ఎస్ అధినేత కెసిఆర్,ఎక్స్ వేదికగా( ట్విట్టర్) ప్రధాని...
బిఆర్ఎస్ కార్యకర్తలు ప్రధాని మోడీకి మద్దతు పలకాలి
ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీ కార్యాలయాలు మూసివేస్తుంది
భవిష్యత్తులో తెలంగాణలో అదే పరిస్ధితి తప్పదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బిఆర్ఎస్ కార్యకర్తలు, దేశ ప్రయోజనాల దృష్ట్యా మోడీ నాయకత్వాన్ని బలపరచాలని...
మన్మోహన్ చక్రాల కుర్చీలోనూ పని చేశారు:ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: రాజ్యసభలో త్వరలో 56 మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు.ఈ నేపథ్యంలో గురువారం సభలో వారికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ మాజీ ప్రధాని, కాంగ్రెస్...
ప్రధాని మోడీతో నితీశ్ భేటీ
ఎన్డిఎలో చేరిన తర్వాత తొలి సమావేశం
న్యూఢిల్లీ: ఎన్డిఎ కూటమిలో చేరి, బిజెపితో కలసి బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారి బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధ్యక్షుడు నితీశ్ కుమార్ బుధవారం నాడిక్క...
ఆర్థికంగా భారత్ మరింత బలోపేతం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ప్రగతిదాయక భారత్ పునాదిని బలోపేతం చేసేందుకు భరోసాను ఇవ్వడంతోపాటు కొనసాగింపుపై విశ్వాసాన్ని కలగచేసే విధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ...
నేడు సుప్రీం కోర్టు వజ్రోత్సవం.. ప్రధాని మోడీ ఆవిష్కరణ
న్యూఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు వజ్రోత్సవాన్ని ఆదివారం (జనవరి 28 ) ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. సుప్రీం కోర్టు 75 వ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్న ఈ వజ్రోత్సవంలో...
అమర వీరులకు ప్రధాని మోడీ నివాళి
న్యూఢిల్లీ : 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ అమర వీరుల స్తూపం వద్ద సమర యోధులకు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం పుష్పాంజలి ఘటించారు. స్తూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచడం ద్వారా...