Home Search
ప్రపంచ ఆరోగ్య సంస్థ - search results
If you're not happy with the results, please do another search
కరోనా సంక్షోభంలో ప్రపంచం.. వూహాన్లో జలకాలాటలు..
అప్పుడు కరోనా పుట్టిల్లు వూహాన్
ఇప్పుడు వూ...హా కేరింతల జనజాతర
మాస్క్లు తీసి మూలకు పెట్టారు
భౌతిక దూరం గట్టుకు నెట్టారు
బీజింగ్: వూహాన్.. చైనాలోని ఈ నగరం కరోనా వైరస్కు పుట్టినిల్లు అయింది. తరువాతి క్రమంలో ఇక్కడి...
ప్రపంచంలో @20 మిలియన్ల కరోనా నిర్ధారణ కేసులు..
ప్రపంచంలో 20 మిలియన్లకు చేరుకున్న కరోనా నిర్ధారణ కేసులు
ఆరు వారాల్లోనే అమాంతంగా రెట్టింపు సంఖ్య
ఇందులో సగం అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాలవే: జాన్స్హోప్కిన్స్ యూనివర్శిటీ సమీక్ష
మిటో(జపాన్): ప్రపంచం మొత్తం...
లాక్డౌన్ సడలింపులకే పలు ప్రపంచ దేశాల మొగ్గు
కేసులు పెరుగుతున్నా అమెరికా, ఇయు దేశాల్లోనూ..
ఆర్థిక వ్యవస్థలపై దృష్టి సారిస్తున్న ప్రభుత్వాలు
న్యూఢిల్లీ : అమెరికాతోపాటు పలు యూరోపియన్ దేశాల్లో కేసులు ఎక్కువగా లేదా స్థిరంగా ఉన్నా లాక్డౌన్ సడలింపులకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే...
ఆరోగ్య భారతానికి క్షీర విప్లవం!
ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్) ప్రపంచ వ్యాప్తంగా 1 జూన్ రోజున ప్రపంచ క్షీర దినాన్ని ఘనంగా 2001 నుండి ప్రతి ఏటా నిర్వహిస్తున్నది. మానవాళికి...
ప్రపంచంలో ఆరు మిలియన్ నర్సుల కొరత
జెనీవా : ప్రపంచ మంతా కరోనా కల్లోలంతో తల్లడిల్లుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యచికిత్సకు సహకరించేందుకు దాదాపు ఆరు మిలియన్ నర్సుల అవసరం ఉందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితి ఆరోగ్యసంస్థ తోపాటు...
భారత్ ప్రపంచానికే మార్గం చూపింది
జెనీవా: పోలియో, మశూచి లాంటి అతిపెద్ద మహమ్మారులను జయించిన భారత్.. ప్రపంచానికే మార్గం చూపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు హెచ్ఓ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జె ర్యాన్ గుర్తు చేశారు....
ఎఐతో నవప్రపంచం
2030 నాటికి ప్రపంచ జిడిపిలో 40 శాతం వృద్ధి : దావోస్ వేదిక నుంచి కెటిఆర్
అందుకే 2020ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా తెలంగాణ ప్రకటించింది
హైదరాబాద్ : ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను మార్చే సత్తా...
ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఆధ్యాత్మికత అవసరం
హైదరాబాద్ : వైకుంఠ ఏకాదశి రోజున రాధాకృష్ణ శోభాయాత్ర జరగడం హర్షనీయమని ఆర్థికమంత్రి హరీష్రావు పేర్కొన్నారు. హైదర్ నగర్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో రాధాకృష్ణ శోభాయాత్రను మంత్రి హరీష్రావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా...
నెస్లే సెరిలాక్ మోతాదుకు మించి చక్కెర
శిశువులకు హానికరం అంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు
న్యూఢిల్లీ : నెస్లేకు చెందిన శిశువుల ఆహారం ప్రమాదకరం అంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. ప్రజాధరణ పొందిన ‘బోర్న్వీటా’ హెల్త్ డ్రింక్ కాదంటూ కేంద్ర...
అవగాహనే ఆటిజానికి అసలు చికిత్స
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్ఒ) నివేదిక ప్రకారం, ఆటిజంతో బాధపడుతున్న కొందరు వ్యక్తులు సమాజంలో సాధారణంగా పని చేయవచ్చు. మరికొందరు తీవ్రమైన ఇబ్బందులను కలిగి ఉంటారు, అలాంటి వారికి ఎల్లప్పుడూ సహాయం అవసరం....
పల్లెల్లో వైద్యం పడకేస్తోంది!
ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నామంటూ పాలకులు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నా ఆచరణలో మాత్రం పల్లెలకు వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయన్నది నిర్వివాదాంశం. గ్రామీణులకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంలో ఏ ప్రభుత్వానిదైనా...
గాజాలో నరమేధాన్ని నిలువరించాలి
గత ఐదు నెలలుగా ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజానీకంపై నరమేధాన్ని నిరాటకంగా కొనసాగిస్తూనే ఉంది. గాజాలో భీకర పోరు సాగిస్తూ భారీగా పౌర మరణాలకు ఇజ్రాయెల్ కారణమవుతూనే ఉంది. యుద్ధ నేరాలకు పాల్పడుతోంది. యావత్...
ఊబకాయ భారతం
నిన్నమొన్నటిదాకా పోషకాహార లోపం సమస్యపై పోరాటం చేసిన భారత్ ఇప్పుడు మరో కొత్త భూతంతో పోరాటం చేయక తప్పదనిపిస్తోంది. అంతర్జాతీయ సైన్స్ మ్యాగజైన్ ‘లాన్సెట్ జర్నల్’ తాజా కథనం ప్రకారం 2022 నాటికి...
ఊబకాయ భారతం
నిన్న మొన్నటిదాకా పోషకాహార లోపం సమస్యపై పోరాటం చేసిన భారత్ ఇప్పుడు మరో కొత్త భూతంతో పోరాటం చేయక తప్పదనిపిస్తోంది. అంతర్జాతీయ సైన్స్ మ్యాగజైన్ ‘లాన్సెట్ జర్నల్’ తాజా కథనం ప్రకారం 2022...
హైదరాబాద్ లో కాలుష్యం ఎక్కువ.. సర్వేలో తేలిన నిజం!
హైదరాబాద్ మహా నగరం కాలుష్య కాసారంగా మారుతోందా? గ్రీన్ పీస్ ఇండియా తాజా అధ్యయనంలో అదే తేలింది. హైదరాబాద్... దక్షిణ భారతదేశంలో అత్యంత కాలుష్య మెట్రో నగరమని అధ్యయనం స్పష్టం చేసింది. దక్షిణ...
దారి తప్పిన టీకా!
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2020 నాటికి ప్రతి పదింట ఏడు మరణాలు వ్యాధుల మూలంగానే సంభవిస్తాయంటూ ప్రముఖ అధ్యయన సంస్థ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ 1996లోనే వెలువరించిన నివేదిక అక్షర సత్యమని...
‘ప్రమాద’ భారతం!
భారత దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా గల వాహనాల్లో ఒక్క శాతం మాత్రమే ఉన్న మన దేశంలో ఏటా ప్రమాదాలలో కన్నుమూస్తున్న వారి సంఖ్య మాత్రం లక్షల్లో...
మన పివి భారత ‘రత్నం’
న్యూఢిల్లీ:కేంద్రప్రభుత్వం మరోసారి ‘భారత రత్న’పురస్కారాలను ప్రకటించింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్ స్వామినాథన్లను అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించింది. ప్రధాని నరేంద్ర మోడీ...
నా తండ్రి సేవలకు తగిన గుర్తింపు లభించింది: సౌమ్యా స్వామినాథన్
కన్నూర్( కేరళ) భారత్లో హరిత విప్లవానికి ఆద్యుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త అయిన డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న పురస్కారాన్ని ప్రకటించడం పట్ల ఆయన కుమార్తె డాక్టర్ సౌమ్యా...
కలవర పెడుతున్న క్యాన్సర్
2022లో దేశంలో 22లక్షలకు పైగా కొత్త కేసులు
9.1 లక్షల మంది కన్నుమూత
ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లకు పైగా కేసులు,97 లక్షల మరణాలు
డబ్ల్యుహెచ్ఓ వెల్లడి
న్యూఢిల్లీ: భారత్లో క్యాన్సర్ కేసులు కలవరపెడుతున్నాయి. 2022లో దేశవ్యాప్తంగా 22 లక్షలకు...