Home Search
ప్రభుత్వ ఉత్తర్వులు - search results
If you're not happy with the results, please do another search
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సిఎం కెసిఆర్ దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేసి ఆలయాలకు నిధులు కేటాయించి పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలను, పర్యాటక ప్రదేశాలు...
మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట
గద్వాల : మహిళల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని , ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కార్యక్రమాలు చేపట్టారని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. బుధవారం కేఎస్...
బిహార్ ప్రభుత్వ కులాల సర్వే పాట్నా హైకోర్టు నిలిపివేత
న్యూఢిల్లీ : బీహార్ ప్రభుత్వం చేపట్టిన కులాల సర్వే నిలిపివేస్తూ పాట్నా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ కేసుపై తదుపరి విచారణ జులై 14న చేపడతామని...
ప్రభుత్వ పాఠశాలల్లో వాచ్మెన్ల నియామకాలు
హైదరాబాద్ ః రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లలో విద్యార్థులకు తగిన వసతులు కల్పించాలనే లక్ష్యంతో గతేడాది నుంచి మన బస్తీ, మన ఊరు కార్యక్రమం ద్వారా బడులకు కొత్త రూపం తీసుకొస్తుంది. ఇప్పటికే కొన్ని...
ద్వేష భాష బాధ్యత ప్రభుత్వాలదే
భారతీయ సమాజానికి అతి పెద్ద బెడదగా, దుర్భర సామాజిక భారంగా తయారైన విద్వేష ప్రసంగాల విషయంలో సుప్రీంకోర్టు శుక్రవారం నాడు ఇచ్చిన సమగ్ర ఉత్తర్వులు దేశాన్ని కుట్రపూరిత మతోన్మాద శక్తుల నుంచి ఎంత...
దహి కాదు.. పెరుగు అనే రాసుకోండి: ఎఫ్ఎస్ఎస్ఎఐ ఉత్తర్వులు వాపసు
న్యూస్డెస్క్: పెరుగు ప్యాకెట్లపైన హిందీ పదం దహి అని రాయాలంటూ ఇదివరకు జారీచేసిన ఉత్తర్వులను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఎఐ) గురువారం ఉపసంహరించుకుంది. కర్డ్ అన్న పదాన్ని తొలగించి...
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (కరువు భత్యం డిఎ)ను ప్రకటించింది. ఒక డిఎ (2.73 శాతం) మంజూరు చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు...
మక్తల్కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు..
మక్తల్ : నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలో నూతనంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జి.ఓ నెం.47ను విడుదల చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరం(2022----- 23)లోనే...
ఆ కాలనీలలో ప్రభుత్వ స్థలాల క్రమబద్దీకరణ..
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేద, అల్పాదాయ వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని...
వనపర్తిలో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: జిల్లా కేంద్రానికి హరిత శోభ రానుందని, వనపర్తిలో టూరిజం అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. ఈ...
ఎపి ప్రభుత్వ సలహాదారుగా నటుడు అలీ నియామకం
మన తెలంగాణ, హైదరాబాద్: ప్రముఖ హాస్య నటుడు, వైఎస్సార్ సీపీ నేత అలీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను నియమిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు...
పిఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వ నిషేధం..
న్యూఢిల్లీ: పిఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వ నిషేధం విధించింది. క్రిమినల్, టెర్రర్ చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నందున యుఎపిఎ కింద విచారణ అనంతరం ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అనుబంధ సంస్థలైన...
‘ట్యాంపరింగ్’పై ప్రభుత్వం సీరియస్
సమగ్ర విచారణకు ఆదేశం వివరాలను అందించాలని
కలెక్టర్లకు సిఎస్ ఉత్తర్వులు త్వరలోనే సమస్యకు పరిష్కారం
చూపుతాం : సిసిఎల్ఎ అధికారుల వివరణ సంచలనం
సృష్టించిన మన తెలంగాణ కథనం
మనతెలంగాణ/హైదరాబాద్ : ధరణి...
కాల్పుల్లో మరణించిన రాకేష్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం..
హైదరాబాద్: ఈనెల తేదీన 17వ సికిందరాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన కాల్పుల్లో మరణించిన దామెర రాకేష్ అన్న అయిన దామెర రామ్ రాజుకు ఉద్యోగం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్...
వ్యక్తిగత స్వేచ్ఛపై కోర్టులు త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలి : సుప్రీం
న్యూఢిల్లీ : వ్యక్తిగత స్వేచ్ఛతో కూడిన అంశాలపై కోర్టులు ఆయా కేసుల మెరిట్స్ బట్టి వీలైనంత త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలని భావిస్తున్నామని సుప్రీం కోర్టు పేర్కొంది. ఢిల్లీ కోర్టు జూన్ 2న...
ప్రభుత్వోద్యోగుల అద్దె భత్యం పెంపు
మనతెలంగాణ/హైదరాబాద్: జిహెచ్ఎంసికి ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు 24 శాతం హెచ్ఆర్ను వర్తింపజేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. శనివారం జీవో 72లో వివరాలను వెల్లడించారు....
ఐపిఎస్ అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఐపిఎస్ అధికారి అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో అతన్ని విధుల్లోకి తీసుకుంటున్న జివొ నం. 583 జారీ...
అటవీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా ఆర్.శోభ
మనతెలంగాణ/ హైదరాబాద్ : పిసిసిఎఫ్గా పదవీ విరమణ పొందిన ఆర్. శోభను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా (అటవీ వ్యవహారాలు) నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. రెండేళ్ల పాటు...
నేడు వర్కింగ్ డేగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించగా.. అందుకు బదులుగా ఫిబ్రవరి 12వ తేదీని పనిదినంగా డిక్లేర్ చేస్తూ గతంలో ఉత్తర్వులు జారీ...
మణికొండ భూములు ప్రభుత్వానివే
1654.32 ఎకరాల జాగీర్ భూములు రాష్ట్ర ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తీర్పు
హైకోర్టు తీర్పు కొట్టివేత వక్ఫ్బోర్డు, ప్రభుత్వానికి మధ్య
వివాదానికి తెర రూ.50వేల కోట్ల అత్యంత విలువైన
భూమి ఇనాం భూముల చెల్లింపులు...