Home Search
ప్రభుత్వ రంగ - search results
If you're not happy with the results, please do another search
రైతులపై మోడీ ప్రభుత్వం క్రూరమైన అణచివేతకు పాల్పడుతోంది
సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ
మన తెలంగాణ/హైదరాబాద్ : తమ పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దులలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై మోడీ ప్రభుత్వం క్రూరమైన...
స్టేడియంలో బహిరంగంగా హత్యా నిందితుడిని ఉరి తీసిన తాలిబన్ సర్కార్..
ఇస్లామాబాద్ : ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో ఒక క్రీడా స్టేడియంలో వేలాది మంది సమక్షంలో ఒక హత్య నిందితుని తాలిబన్ సోమవారం బహిరంగంగా ఉరి తీసింది. ఇది గడచిన ఐదు రోజుల్లో అమలు చేసిన...
అమ్మవారి కుంకుమ భరిణె అంత పవిత్రంగా రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడుకుంటాం
జాతరను విజయవంతం చేయడంలో సహకరించిన సిఎంకు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు
పర్యాటక, దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ
మన తెలంగాణ / హైదరాబాద్ : మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల కుంకుమ భరిణె అంత...
మహారాష్ట్ర ప్రభుత్వంతో పెర్నాడ్ రికార్డ్ ఇండియా ఒప్పందం
వైన్, స్పిరిట్స్ పరిశ్రమలో గ్లోబల్ లీడర్ అయిన Pernod Ricard India, ఈ రోజు మహారాష్ట్రలోని నాగ్పూర్లో మాల్ట్ స్పిరిట్స్ డిస్టిలరీని ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం...
గొర్రెల పంపిణీ అక్రమాల కేసులో నలుగురు ప్రభుత్వ అధికారుల అరెస్ట్
మప తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీలో అక్రమాల కేసులో అరెస్టులు మొదలయ్యాయి. ఈ స్కాంపై విచారణ జరుపుతున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం నలుగురు సీనియర్ ప్రభుత్వ...
సిఎం రేవంత్ రెడ్డికి ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ బహిరంగ లేఖ
హైదరాబాద్ ః ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలను నివారించాలని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సిఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ...
రణరంగంగా రైతుల ఢిల్లీ చలో.. యువ రైతు మృతి
చండీగఢ్ : తమ తీరని డిమాండ్ల సాధనతో ఢిల్లీ వైపు సాగిన రైతుల ఢిల్లీ చలో ఆందోళన బుధవారం తీవ్రస్థాయి ఉద్రిక్తతల నడుమ ఆరంభమైంది. హర్యానా సరిహద్దులలో కనౌరీ వద్ద హర్యానా భద్రతాబలగాలకు...
త్వరలో హైదరాబాద్లో బిఆర్ఎస్ భారీ బహిరంగ సభ
హైదరాబాద్ : వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోపే హైదరాబాద్లో...
పాక్ కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ‘ప్రతిష్టంభన’
పిపిపి చైర్మన్ బిలావల్ జోస్యం
ఇతరులు తమ వైఖరి మార్చుకోక తప్పదు
ఇస్లామాబాద్ : ‘ఎవరో ఒకరు తమ వైఖరి మార్పునకు సిద్ధంగా లేకపోతే’ పాకిస్తాన్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో ‘ప్రతిష్టంభన’ నెలకొనవచ్చని తాను భావిస్తున్నట్లు...
పీచు మిఠాయి అమ్మకంపై నిషేధం.. తమిళనాడు ప్రభుత్వ ఆదేశం
చెన్నై: తమిళనాడులో పీచు మిఠాయి అమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. చెన్నైలో పీచు మిఠాయి అమ్మే దుకాణాల నుంచి సేకరించిన శాంపిల్స్ను అధ్యయనం చేయగా అందులో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్లు వెల్లడైందని...
హరీష్ రావు.. ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే: సిఎం రేవంత్ రెడ్డి
గత ప్రభుత్వం అన్యాయాలను గుర్తించి బిఆర్ఎస్ పార్టీని గద్దె దింపి.. ఇందిరమ్మ రాజ్యానికి మళ్లీ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన...
పాక్లో ఉమ్మడి ప్రభుత్వం?
పాకిస్తాన్ హంగ్ నేషనల్ అసెంబ్లీ నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పాటు తక్షణమే సాధ్యం కాలేదు. మాజీ ప్రధాని, క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ -ఇ -ఇన్సాఫ్ (పిటిఐ) మద్దతుతో పోటీ...
అవినీతి రహిత, సమ్మిళిత ప్రభుత్వాలు ఈనాటి అవసరం
నా మంత్రం ‘కనీస ప్రభుత్వం, గరిష్ఠ పాలన’
కొన్నేళ్లుగా ప్రభుత్వంపై ప్రజల నమ్మకం పెరిగింది.
ప్రపంచ ప్రభుత్వాల సమ్మిట్లో ప్రధాని మోడీ
యుఎఇలో రెండవ రోజు పర్యటన
దుబాయి : అవినీతి రహిత, సమ్మిళిత ప్రభుత్వాలే ప్రపంచానికి ఇప్పుడు...
ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజల తరుపున పోరాటం చేస్తాం
సిఎం రేవంత్ రెడ్డి కెసిఆర్పై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదు
మీడియా పాయింట్కు వెళ్లకుండా అడ్డుకోవడం ఒంటెద్దు పోకడలకు నిదర్శనం
సర్కార్ తీరుపై అసెంబ్లీ ఆవరణలో నిరసన వ్యక్తం చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ...
పాక్లో నవాజ్ సంకీర్ణ ప్రభుత్వమే
ఇస్లామాబాద్: పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.అటు జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్( పిటిఐ), మరో మాజీ ప్రధాని నవాజ్...
తమిళనాడులో విశాల్ రాజకీయ అరంగ్రేటం…
చెన్నై: తమిళనాడు స్టార్ హీరో విశాల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. విజయ్ కొత్త పార్టీని ప్రకటించిన వారంలోనే మరో నటుడు విశాల్ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం తన అభిమాన సంఘం విశాల్ మక్కల్...
3 నెల్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది: వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొందర్లోనే కూలిపోతుందని వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రాజ్యసభలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చి.. తెలంగాణలో...
ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. నల్గొండలో బహిరంగ సభ నిర్వహించి తీరుతాం: కెసిఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదని మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి తీరుతామన్నారు. మంగళవారం తెలంగాణ...
విద్యారంగంపై రూ.73,417 కోట్లు ఖర్చు: గవర్నర్
అమరావతి: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేసిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. సామాజిక న్యాయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, ప్రజల...
శంకర్పల్లిలోని ఐదెకరాల భూ కుంభకోణంపై ప్రభుత్వం విచారణ
సబ్ రిజిస్ట్రార్, హైదరాబాద్ డిఆర్ల నుంచి వివరాలు సేకరిస్తున్న ఆ శాఖ ఉన్నతాధికారులు
అసలు యజమాని బ్రతికుండగానే డెత్ సర్టిఫికెట్ సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘనులు
అసలు భూ యజమాని ఫిర్యాదుతో వెలుగులోకి సంఘటన
మన తెలంగాణ/హైదరాబాద్: ...