Home Search
ప్రమాద బీమా - search results
If you're not happy with the results, please do another search
బిఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన ఎంఎల్ఎ
హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అండగా నిలిచారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బిఆర్ఏస్ కార్యకర్త ఉదగిరి కేశవులు కుటుంబానికి రైతుబీమా చెక్కు రూ.5,00,000లు, బిఆర్ఎస్...
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
కార్యకర్త కుటుంబానికి రైతుబీమా చెక్కు రూ.5,00,000
బిఆర్ఎస్ పార్టీ ప్రమాద బీమా చెక్కు రూ.2,00,000లు అందజేత
సిద్ధయ్యపల్లి డబుల్ బెడ్ రూం మంజూరు చేశారు
మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్...
మహేష్, ప్రభాస్ నాకంటే పెద్ద నటులు
ఆంధ్రప్రదేశ్: వారాహి విజయ యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ బస్సు యాత్రను ప్రారంభించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. తన పర్యటనలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి...
ఉద్యోగులకు అండగా ఉంటాం: టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కండక్టర్ కుటుంబానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి) అండగా నిలిచింది. అకాల మృత్యువుతో మృత్యువాత పడిన కండక్టర్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని...
మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శం
కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్యాదవ్
ఆమనగల్లు : మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శమని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్ అన్నారు. నాటి పాలకుల నిర్లక్షంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నం అయితే నేడు...
నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం: భట్టి
మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చినట్టుగానే.. మరమగ్గాలకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత కరెంటు ఇస్తామని సిఎల్పి నేత భట్టి విక్రమార్క ప్రకటించారు....
దళితబంధు డబ్బులు తిన్న ఎంఎల్ఎలు వాపస్ ఇవ్వాలి: ఈటల
కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో 2 లక్షల కోట్లతో ఒక్కొ దళితునికి 10 లక్షల రూపాయలు ఇస్తానని సిఎం కెసిఆర్ దళితబంధు పథకం ప్రవేశ పెట్టారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్...
సున్నాలు వేసుకుని బతికితే నీకు కోట్లు ఎలా వచ్చాయ్?: వేముల
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ది పనుల శంకుస్థాపనలతో పాటు గాంధారి మండల బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్య...
నిలువెత్తు సంక్షేమ రూపం
భారత రాజ్యాంగంలో 46వ అధికరణ ప్రకారం బలహీన వర్గాల ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛతో పాటు సంక్షేమం...
ముమ్మరంగా ‘ ఈ శ్రమ్ ’
జాతీయ డాటా బేస్ నమోదుకు కార్మిక శాఖ కసరత్తు
టోల్ ఫ్రీ నెంబర్ 14434 పై విస్తృత ప్రచారం
ఈ ఏడాదిలో కోటి మంది నమోదుకు యత్నాలు
రూ. 2 లక్షల ప్రమాద బీమా పరిహారంపైనా అవగాహన
మన...
కిసాన్ క్రెడిట్ కార్డుకు కేంద్రం మంగళం
హైదరాబాద్: ప్రకృతి ఆటుపోట్లకు ఎదురొడ్డి ఆరుగాలం శ్రమకోర్చి పంట లు పండిస్తూ దేశ ప్రజల ఆహారభద్రతకు భరోసానిస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి మొండి చెయ్యి ఎదురవుతోంది. వ్యవసాయరంగంలో రైతులను వెన్నుతట్టి ప్రోత్సహించాల్సిన...
కష్టేఫలే
ఎంత కష్టపడితే అంత
గొప్పవారమవుతాం కార్మికుల
కోసం కెసిఆర్ ప్రభుత్వం అనేక
సంక్షేమ పథకాలు అమలు
చేస్తున్నది వారి శ్రమతోనే
కంపెనీలు నడుస్తున్నాయి
మల్లన్నా.. మజాకా!
మేడే ఉత్సవాల్లో కార్మిక దుస్తుల్లో ప్రసంగించిన మంత్రి మల్లారెడ్డి
కార్మిక శాఖ...
నిలువెత్తు సంక్షేమం కెసిఆర్
ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛతో పాటు అట్టడుగు వర్గాల సంక్షేమం కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరితేనే ప్రజలకు విద్య, వైద్యం లభించి వారి జీవన...
నెలాఖరులోగా సభ్యత్వ నమోదు
మన తెలంగాణ/హైదరాబాద్: టిఆర్ఎస్ సభ్యత్వ నమోదును ఈనెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కెటిఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు సూచించినట్టుగా తెలిసింది. అయితే సభ్యత్వ నమోదులో...
ఎపి ముఖ్యమంత్రి జగన్ చర్యలను అడ్డుకుంటాం
నీటిని ఎపి దొంగిలిస్తే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు
నీటి వాటాలపై టిఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రికి పూర్తి పరిజ్ఞానం ఉంది
టిఆర్ఎస్ సభ్యత్వాల సంఖ్య 61 లక్షలకు చేరుకుంది
ఈనెల 20 నాటికి సభ్యత్వ నమోదు పూర్తి
ఎమ్మెల్సీ,...
పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: లక్షలాది కార్యకర్తల శ్రమ, త్యాగాల వల్లే టిఆర్ఎస్ పార్టీ గొప్పగా ముందుకెళ్తొందని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. 13 ఏళ్లలో కార్యకర్తలు ఎన్నో అవమానాలు, సవాళ్లు ఎదుర్కొని అధిగమించారు....
దేశం తలసరి ఆదాయం కంటే తెలంగాణదే ఎక్కువ: హరీష్
హైదరాబాద్: దేశంలో తెలంగాణ ప్రభుత్వం నూతన అధ్యాయాన్ని సృష్టించిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. శాసన సభలో ఆదివారం ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా హరీష్...
ప్రజాపాలనకు వంద రోజులు
మన తెలంగాణ/హైదరాబాద్ : నాలుగు కోట్ల జనం ఆశలు, ఆకాంక్షలతో కొలువు దీరిన ప్రజా పాలన లో సంక్షేమం, అభివృద్ధి పరుగులు తీస్తున్నాయి. రా ష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి నేటికి...
ముంచుకొస్తున్న రెడ్ సీ ఉపద్రవం
ప్రపంచ నౌకా వాణిజ్యంలో కీలకమైన ఎర్ర సముద్రం ద్వారా ప్రయాణం సాగించే వాణిజ్య నౌకలపై హూతీ తిరుగుబాటుదారుల దాడులు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలను తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఆర్థిక...
పదేండ్లలో వందేళ్ల విధ్వంసం చేశారు: సీఎం రేవంత్ రెడ్డి
గత బిఆర్ఎస్ సర్కార్.. పదేండ్లలో వందేళ్ల విధ్యంసం చేసిందని ఫైర్ అయ్యారు ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి. సింగరేణి కార్మికులు ఉద్యమంలో కీలకంగా ఉన్నారని.. వారికి ప్రమాద బీమాను కోటి రూపాయలకు పెంచుతున్నట్లు వెల్లడించారు....