Home Search
భారతీయులు - search results
If you're not happy with the results, please do another search
భగ్గుమన్న పశ్చిమాసియా
ఇజ్రాయెల్పై వందలాది డ్రోన్లు,
క్షిపణులతో ఇరాన్ భీకర దాడి
చిత్తు చేసిన ఇజ్రాయెల్ 99శాతం
తిప్పికొట్టామని ప్రకటన
ప్రతిదాడి తప్పదు : నెతన్యాహు
దెబ్బకు దెబ్బ తీశాం : ఇరాన్
మిత్రపక్షాలతో కలిసి...
ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడి.. విరుచుకుపడ్డ డ్రోన్లు, క్షిపణులు
ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడి
విరుచుకుపడ్డ డ్రోన్లు, క్షిపణులు
భగ్గుమన్న పశ్చిమాసియా ప్రాంతం
రంగంలోకి దిగుతోన్న అమెరికా
దెబ్బకు దెబ్బ అన్న ఇరాన్
ప్రతిదాడికి రెడీ అవుతున్న ఇజ్రాయెల్
నెతన్యాహూ బైడెన్ కీలక...
కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు
ఏ క్షణమైనా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయవచ్చంటూ అమెరికా పత్రికలు కథనాలు ఇజ్రాయెన్ను పాడుకోవడానికి రంగంలోకి దిగుతామని బైడెన్ హెచ్చరిక
సముద్ర జలాల్లో వార్కు ముందే హైటెన్షన్
భారత్కు వస్తున్న సరుకు రవాణా నౌకను...
త్వరలో టెలికామ్ చార్జీల మోత!
టారిఫ్లను 15- నుంచి 17 శాతం పెంచొచ్చు
జియో, ఎయిర్టెల్ల అపరిమిత డేటాకు బ్రేక్: విశ్లేషకుల నివేదిక
న్యూఢిల్లీ : టెలికాం కంపెనీలు టారిఫ్లు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. కంపెనీలు త్వరలో వివిధ మొబైల్ సర్వీస్ ప్లాన్ల...
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలోని క్లేవ్ల్యాండ్లో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మృతి చెందాడు. న్యూయార్క్లోని భారత దౌత్య కార్యాలయం మంగళవారం ఎక్స్లో వెల్లడించింది. హైదరాబాద్కు చెందిన మహ్మమద్ అబ్దుల్ అర్ఫాత్ క్లేవ్ల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేస్తున్నాడు....
షార్జా అగ్నిప్రమాదంలో ఇద్దరు భారతీయుల మృతి
న్యూఢిల్లీ: షార్జాలో ఇటీవల జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించారు. అల్ నహడాలోని ఒక బహుళ అంతస్తుల నివాస భవనంలో గత గురువారం రాత్రి మంటలు చెలరేగి ఐదుగురు మరణించగా...
మోడీని నిలదీసిన ఖర్గే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మేనిఫెస్టలో ముస్లిం లీగ్ ముద్రలు ఉన్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం తిప్పికొట్టారు. రోజురోజుకూ తన ఎన్నికల విజయావకాశాలు పడిపోతున్న నేపథ్యంలో...
ఉగాది ఎలా మొదలైందంటే…!
బ్రహ్మ ప్రళయం పూర్తైన తరువాత తిరిగి సృష్టి ప్రారంభమయ్యే సమయాన్ని ’బ్రహ్మకల్పం’ అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభసమయాన్ని ‘ఉగాది‘ గా వ్యవహరిస్తారు. ’ఉగాది’ పర్వదినం మనకు చైత్రమాసంలో...
నేటి నుంచి పెరుగుతున్న నాన్-ఇమ్మిగ్రెంట్ యుఎస్ వీసా ఫీజు
వాషింగ్టన్: అమెరికా నాన్-ఇమ్మిగ్రెంట్ కొత్త వీసా నేటి నుంచి అమలులోకి రానున్నది. హెచ్-1బి వీసా ఫీజును 2050 శాతం పెంచారు. ఇది అత్యధిక పెంపుదల. హెచ్-1బి కాకుండా ఎల్-1, ఈబి-5 ఫీజులను పెంచుతున్నట్లు...
అప్రమత్తతే శ్రీరామరక్ష!
అమెరికాలో భారతీయులు, భారతీయ మూలాలున్నవారి అనుమానాస్పద మరణాలు కలవరం కలిగిస్తున్నాయి. ఇలా మృత్యువాత పడుతున్న వారిలో అక్కడి యూనివర్శిటీల్లో సీటు సంపాదించుకుని, భవిష్యత్తుపై కొండంత ఆశతో పరాయి దేశం చేరిన విద్యార్థులే ఎక్కువ...
ఆర్థికాభివృద్ధి… అంకెల గారడీ!
సాధారణంగా ఆర్థిక సంబంధ అంశాలు రాజకీయాల్లో పెద్దగా ఆసక్తి కలిగించవు. ఆకర్షణీయమైన నినాదాలు మినహా ఆర్థిక వాస్తవాలు ఎన్నికల సమయంలో పెద్దగా ప్రభావం చూపించలేవు. 1971లో ఇందిరాగాంధీ ‘గరీబీ హటావో’ నినాదం ఆమెకు...
వారసత్వ సంపదను విస్మరించిన గత పాలకులు
మహాత్మా గాంధీ దార్హనికతే స్ఫూర్తిగా మా పాలన
సబర్మతి ఆశ్రమంలో ప్రధాని మోడీ ఉద్ఘాటన
అహ్మదాబాద్: దేశ వారసత్వ సంపదను పరిరక్షించడంలో గత ప్రభుత్వాలకు రాజకీయ చిత్తశుద్ధి లేదని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. తన...
భారతీయులారా..క్షమించండి: మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్
భారత్తో దౌత్య వివాదం కారణంగా చోటు చేసుకున్న పరిణామాలపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశం తరఫున భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. ప్రస్తుతం భారత్లో...
రష్యా ఆర్మీలో చేరి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోకండి
రష్యాలో ఉద్యోగాల పేరిట భారీ మోసాలు జరుగుతున్నాయని, అలాంటి ఉద్యోగాల్లో చేరి తమ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకోవద్దని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇద్దరు భారతీయులు చనిపోయినట్లు వార్తలు వచ్చిన...
ఏడాది పొడవునా ప్రయాణ గమ్యస్థానంగా స్విట్జర్లాండ్
న్యూఢిల్లీ : స్విట్జర్లాండ్ టూరిజం బోర్డు హైదరాబాద్లోని హయత్ ప్లేస్లో స్విట్జర్లాండ్ టూరిజం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒకప్పుడు వేసవి గమ్యస్థానంగా మాత్రమే ఉన్న స్విట్జర్లాండ్ ఇప్పుడు అన్ని సీజన్లలో కూడా భారతీయ పర్యాటకులకు...
రష్యా కోసం పోరాడుతూ మరణించిన హైదరాబాదీ
రష్యా, ఉక్రెయిన్ పోరులతో హతుడైన 30 ఏళ్ల అస్ఫాన్
రష్యన్ ఆర్మీలో చేరేలా యువకుని వంచించిన ‘ఇతరులు’
రష్యన్ సైన్యానికి సాయం చేయవలసి వచ్చిన పలువురు భారతీయులు
హైదరాబాద్ : ఉద్యోగ వంచనకు గురై రష్యన్ సైన్యంలో...
భారతీయ పర్యాటకులకు ప్రయాణ గమ్యస్థానంగా స్విట్జర్లాండ్
హైదరాబాద్: స్విట్జర్లాండ్ టూరిజం బోర్డు నేడు హైదరాబాద్లోని హయత్ ప్లేస్లో స్విట్జర్లాండ్ టూరిజం కార్యక్రమాన్ని నిర్వహించింది . కొవిడ్ మహమ్మారి అనంతర కాలంలో భారతీయ పర్యాటకులలో కనిపిస్తోన్న ధోరణులతో పాటుగా, భవిష్యత్తు లో...
భూతాపం బారిన భావితరం
భూ ఉపరితలంపై చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు జీవజాలానికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. బొగ్గు, సహజ వాయువు, పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాల వాడకం వల్ల కర్బన ఉద్గారాలు అపరిమితంగా వెలువడి, వాతావరణాన్ని ప్రభావితం...
మానవ సంబంధాలన్నీ ఆర్థికమేనా?
ఒకప్పుడు సమాజంలో ఎవరికైనా ఆపదవస్తే ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారు. నేడు పరిస్థితులు మారిపోయాయి మనకెందుకులే అనుకునే సంస్కృతి సమాజంలో పెరిగిపోయింది. వ్యక్తి ఎంత సేపు ఆర్థిక సంబంధాలు కోసం మాత్రమే మానవ...
ప్రజల భాగస్వామ్యంతో విజయ సంకల్ప యాత్రకు ఆదరణ
అభివృద్ది చెందిన భారతానికి మన మోడీ గ్యారెంటీ పోస్టర్ ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి సొంతంగా 370 సీట్లు, మిత్రపక్షాలతో కలిసి ఎన్డీయే...