Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
145 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్.. భారత్ లక్ష్యం ఎంతంటే?
రాంఛీ: భారత బౌలర్ల ధాటికి.. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు చేతులెత్తేశారు. లైన్ అండ్ లెంగ్త్ బంతులతో చెలరేగుతుండడంతో ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో నాలుగో టెస్టు...
భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రియాంక
లక్నో : రాహుల్ గాంధీ సారథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర శనివారం ఉత్తర ప్రదేశ మొరాదాబాద్లో తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా రాష్ట్రంలో యాత్ర చివరి...
జాహ్నవి కందుల మృతి కేసు.. రివ్యూ కోరిన భారత్
వాషింగ్టన్: అమెరికాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన జాహ్నవి కందుల మృతికి కారణమైన పోలీస్ అధికారి కెవిన్ డవేపై నేరాభియోగాలు మోపడం లేదని అక్కడి అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని శనివారం...
రెండో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ 219/7..
ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా తడబాటుకు గురైంది. ఇంగ్లండ్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ బంతులతో చెలరేగుతుండడంతో క్రీజులో ఎక్కువసేపు నిలబడలేక పెవిలియన్ కు క్యూట్టారు....
చెలరేగుతున్న ఇంగ్లాండ్ బౌలర్లు.. ఏడో వికెట్ కోల్పోయిన భారత్
రాంఛీ: ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తడబడింది. దీంతో తక్కువ స్కోరుకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డబుల్ సెంచరీలతో మెరుపులు మెరిపిస్తున్న యంగ్...
అభివృద్ధి @ భారత్
ఇది మోడీ గ్యారంటీ
వచ్చే ఐదేళ్లలో ప్రగతికి ప్రతీకగా నిలబడనున్న భారత్
వారణాసిలో ప్రధాని మోడీ
వారణాసి : భారత్ వచ్చే ఐదు సంవత్సరాలలో అభివృద్ధికి నమూనాగా మారనున్నదని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వారణాసిలో...
ఎల్నినోతో భారత్లో కరవు తప్పదా?
పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ఏర్పడింది. ఈ విషయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించగా దీని ప్రభావం వల్ల లాటిన్ అమెరికా దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.వాతావరణంపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా...
వచ్చే ఐదేళ్లలో అభివృద్ధికి నమూనాగా భారత్
వారణాసి : భారత్ వచ్చే ఐదు సంవత్సరాలలో అభివృద్ధికి నమూనాగా మారనున్నదని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వారణాసిలో ప్రకటించారు. అది ‘మోడీ గ్యారంటీ’ అని ఆయన చెప్పారు. కాశీని ఒక ఉదాహరణగా...
రాంచీ చేరిన భారత్, ఇంగ్లండ్ జట్లు
రాంచీ : నాలుగో టెస్టు మ్యాచ్ కోసం ఇంగ్లండ్, భారత్ జట్లు జార్ఖండ్ రాజధాని రాంచీ చేరుకున్నాయి. మంగళవారం రాజ్కోట్ నుంచి ప్రత్యేక విమానంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఇక్కడికి చేరారు. ఐదు...
పవర్ఫుల్ పాస్పోర్టుల జాబితా.. ఒకస్థానం దిగజారిన భారత్
న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్పోర్టు జాబితాలో భారత్ గత ఏడాదితో పోలిస్తే ఒకస్థానం దిగజారి 85 వ ర్యాంకుకు పరిమితమైంది.టాప్లో ఫ్రాన్స్ ఉంది. హెన్లీ పాస్పోర్టు ఇండెక్స్ 2024పేరిట ఈ...
వికసిత్ యూపితోనే వికసిత్ భారత్ సాధ్యం: ప్రధాని మోదీ
యూపి అంటే ఒకప్పుడు ఘర్షణలు, కర్ఫ్యూలే ఉండేవని..కానీ, ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ కారణంగా యూపి శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాన మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ...
భారత్ టీమ్కు పసిడి
ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న పివి సింధూ జట్టు
మలేసియా(షా అలామ్) : భారత బాడ్మింటన్ మహిళల టీమ్ చరిత్ర సృష్టించింది. ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్ను తొలిసారి గెలుచుకొని నయా రికార్డును...
భారత్ టీమ్కు పసిడి
మలేసియా(షా అలామ్) : భారత బాడ్మింటన్ మహిళల టీమ్ చరిత్ర సృష్టించింది. ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్ను తొలిసారి గెలుచుకొని నయా రికార్డును నెలకొల్పింది. హోరాహోరీగా సాగిన తుదిపోరులో థాయ్లాండ్ను 3-2 తేడాతో...
మూడో టెస్టులో భారత్ ఘన విజయం…
రాజ్కోట్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్పై 434 పరుగులు తేడాతో భారత జట్టు గెలుపొందింది. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 122 పరుగులకే...
బిజెపి ముక్త్ భారత్
2029 నాటికి దేశాన్ని బిజెపి నుంచి విముక్తం చేస్తాం
బిజెపికి మేమే ప్రధాన శత్రువులం
అసెంబ్లీలో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ గర్జన
విశ్వాస పరీక్షలో నెగ్గిన ఆప్ సర్కార్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో...
ఆసియా బ్యాడ్మింటన్ ఫైనల్లో భారత్
షా ఆలం (మలేసియా): ప్రతిష్ఠాత్మకమైన ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత మహిళా జట్టు ఫైనల్కు చేరి చరిత్ర సృష్టించింది. ఆసియా బ్యాడ్మింటన్ మహిళల టీమ్ విభాగంలో భారత్ ఫైనల్కు చేరడం ఇదే...
2029 నాటికి బిజెపి ముక్త్ భారత్: సిఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం విశ్వాస పరీక్షలో నెగ్గారు. బిజెపికి అతిపెద్ద సవాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మారిందని, అందుకే అన్ని వైపుల నుంచి తమ పార్టీపైన, ప్రభుత్వంపైన...
పారిశ్రామిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్ను విజయవంతం చేయండి
జై స్వరాజ్ పార్టీ పిలుపు
మన తెలంగాణ / హైదరాబాద్ : బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్, పారిశ్రామిక...
టి హబ్ తో భాగస్వామ్యాన్ని విస్తరించిన అల్గో భారత్
హైదరాబాద్: అల్గోరాండ్ ఫౌండేషన్ యొక్క భారతదేశ-కేంద్రీకృత కార్యక్రమం, అల్గోభారత్, భారతదేశంలోని ప్రముఖ ఇంక్యుబేటర్లలో ఒకటైన టి-హబ్లో తమ స్టార్టప్ ల్యాబ్ ప్రోగ్రామ్ను అధికారికంగా ప్రారంభించినట్లు ఈరోజు ప్రకటించింది. స్టార్టప్ ల్యాబ్ అనేది ఒక...
మూడో వికెట్ కోల్పోయిన భారత్
రాజ్కోట్: సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు టీమిండియా తొమ్మిది ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 33 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. యశస్వి...