Home Search
భారత జట్టు - search results
If you're not happy with the results, please do another search
తొలిరోజు భారత్దే!
చెలరేగిన కుల్దీప్, అశ్విన్
218 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ 135/1
ధర్మశాల : చివరి టెస్టులో భారత్ పూర్తి ఆదిపత్యం చెలాయించింది. టీమిండియా స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లీస్ బ్యాటర్లు తొలి రోజే...
భారత్కు ఎదురుందా?
ఇంగ్లండ్కు సవాల్!
నేటి నుంచి చివరి టెస్టు
ధర్మశాల : ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ చివరి దశకు చేరుకుంది. గురువారం నుంచి ధర్మశాల వేదికగా జరిగే...
ఇంగ్లాండ్తో నాలుగో టెస్టు.. విజయానికి 152 పరుగుల దూరంలో భారత్
రాంఛీ: భారత బౌలర్లు సత్తా చాటడంతో నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ జట్టుకు ఓటమి దాదాపు ఖాయమైంది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయానికి ఇంకో 152 పరుగులు మాత్రమే అవసరం. భారత్ చేతిలో...
145 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్.. భారత్ లక్ష్యం ఎంతంటే?
రాంఛీ: భారత బౌలర్ల ధాటికి.. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు చేతులెత్తేశారు. లైన్ అండ్ లెంగ్త్ బంతులతో చెలరేగుతుండడంతో ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో నాలుగో టెస్టు...
రెండో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ 219/7..
ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా తడబాటుకు గురైంది. ఇంగ్లండ్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ బంతులతో చెలరేగుతుండడంతో క్రీజులో ఎక్కువసేపు నిలబడలేక పెవిలియన్ కు క్యూట్టారు....
చెలరేగుతున్న ఇంగ్లాండ్ బౌలర్లు.. ఏడో వికెట్ కోల్పోయిన భారత్
రాంఛీ: ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తడబడింది. దీంతో తక్కువ స్కోరుకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డబుల్ సెంచరీలతో మెరుపులు మెరిపిస్తున్న యంగ్...
భారత్ టీమ్కు పసిడి
ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న పివి సింధూ జట్టు
మలేసియా(షా అలామ్) : భారత బాడ్మింటన్ మహిళల టీమ్ చరిత్ర సృష్టించింది. ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్ను తొలిసారి గెలుచుకొని నయా రికార్డును...
మూడో టెస్టులో భారత్ ఘన విజయం…
రాజ్కోట్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్పై 434 పరుగులు తేడాతో భారత జట్టు గెలుపొందింది. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 122 పరుగులకే...
ఆసియా బ్యాడ్మింటన్ ఫైనల్లో భారత్
షా ఆలం (మలేసియా): ప్రతిష్ఠాత్మకమైన ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత మహిళా జట్టు ఫైనల్కు చేరి చరిత్ర సృష్టించింది. ఆసియా బ్యాడ్మింటన్ మహిళల టీమ్ విభాగంలో భారత్ ఫైనల్కు చేరడం ఇదే...
మూడో వికెట్ కోల్పోయిన భారత్
రాజ్కోట్: సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు టీమిండియా తొమ్మిది ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 33 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. యశస్వి...
భారత ఓల్డెస్ట్ మాజీ క్రికెటర్ కన్నుమూత..
భారత మాజీ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్(95) ఆనారోగ్యంతో మంగళవారం ఉదయం కన్నుమూశారు. టీమిండియా తరుపున గైక్వాడ్ 11 టెస్టు మ్యాచ్లలో ఆడారు. 1928, అక్టోబర్ 27న ఆయన జన్మించారు. భారత మాజీ ఓపెనర్,...
నేడు అండర్19 ప్రపంచకప్ ఫైనల్: తుది సమరానికి సిద్ధమైన భారత్, ఆస్ట్రేలియా..
బెనోని: ప్రతిష్ఠాత్మకమైన అండర్19 వన్డే ప్రపంచకప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా మాజీ విజేత ఆస్ట్రేలియాతో తలపడుతుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు....
ఫైనల్లో యువ భారత్
బెనోని: అండర్19 ప్రపంచకప్లో భారత్ ఫైనల్కు చేరుకుంది. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెమీ ఫైనల్లో టీమిండియా 2 వికెట్ల తేడాతో ఆతిథ్య సౌతాఫ్రికాను ఓడించింది. ఈ టోర్నమెంట్లో భారత్ ఇప్పటి వరకు...
U19 WC Semifinal: భారత్ లక్ష్యం 245 పరుగులు
బినోని: విల్లోమూర్ పార్క్ వేదికగా జరుగుతున్న అండర్19 వరల్డ్ కప్ 2024 సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా, భారత్ జట్టుకు 245 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సఫారీ...
భారత్-సౌతాఫ్రికా సెమీస్ పోరు నేడు
బెనోని: అండర్19 వన్డే ప్రపంచకప్లో భాగంగా మంగళవారం జరిగే తొలి సెమీ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్తో ఆతిథ్య సౌతాఫ్రికా టీమ్ తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటి వరకు ఆడిన అన్ని...
రెండో టెస్టులో భారత్ గెలుపు
విశాఖపట్నం: భారత్ -ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ పై 106 పరుగుల తేడాతో భారత జట్టు గెలిచింది. దీంతో ఐదు టెస్టులో సిరీస్ లో...
ఆరో వికెట్ కోల్పోయిన భారత్
విశాఖపట్నం: డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 64 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 227 పరుగులతో ఆటను...
కివీస్పై భారత్ ఘన విజయం
బ్లూమ్ఫౌంటైన్: అండర్19 ప్రపంచకప్లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. మంగళవారం న్యూజిలాండ్తో జరిగిన సూపర్6 మ్యాచ్లో టీమిండియా 214 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో...
ఉప్పల్ టెస్ట్లో భారత్ ఓటమి.. అదరగొట్టిన హార్ట్లీ
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో భారత్పై ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఐదు టెస్టులు సిరీస్ లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది....
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు భారత జట్టు 32 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 102 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. టీమిండియా 125...