Home Search
భారత ప్రధాని నరేంద్ర మోడీ - search results
If you're not happy with the results, please do another search
గ్లోబల్ రేటింగ్స్లో ప్రధాని మోడీ నంబర్ 1
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి మరో అత్యున్నత గౌరవం దక్కింది. అత్యధిక జనాదరణ కలిగిన ప్రపంచ నాయకుడిగా నరేంద్ర మోడీ ఆవిర్భవించారు. అమెరికాకు చెందిన గ్లోబల్ డెసిషన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మార్నింగ్ కన్సల్ట్...
వికసిత్ యూపితోనే వికసిత్ భారత్ సాధ్యం: ప్రధాని మోదీ
యూపి అంటే ఒకప్పుడు ఘర్షణలు, కర్ఫ్యూలే ఉండేవని..కానీ, ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ కారణంగా యూపి శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాన మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ...
వరుసగా మూడవ సారి ప్రధాని మోడీయే
న్యూఢిల్లీ : రానున్న లోక్సభ ఎన్నికలను మహాభారత్ యుద్ధంతో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం పోల్చారు. దేశాభివృద్ధి కోసం పాటుపడుతున్న బిజెపి నేతృత్వంలోని శిబిరానికి ప్రధాని నరేంద్ర మోడీ...
జిఎస్టితోనే ఇంటింటికి నీళ్లు, గ్రామాలకు రోడ్లు: నరేంద్ర మోడీ
హైదరాబాద్: మౌలిక సదుపాయాలు మెరుగైతే యుతవకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. బిజెపి జాతీయ మండలి సమావేశంలో మోడీ ప్రసంగించారు. ఉద్యోగిత పెరిగినప్పుడు ఆర్థిక వ్యవస్థలో చలనశీలత వేగవంతమవుతోందని,...
బిజెపి ముక్త్ భారత్
2029 నాటికి దేశాన్ని బిజెపి నుంచి విముక్తం చేస్తాం
బిజెపికి మేమే ప్రధాన శత్రువులం
అసెంబ్లీలో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ గర్జన
విశ్వాస పరీక్షలో నెగ్గిన ఆప్ సర్కార్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో...
2029 నాటికి బిజెపి ముక్త్ భారత్: సిఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం విశ్వాస పరీక్షలో నెగ్గారు. బిజెపికి అతిపెద్ద సవాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మారిందని, అందుకే అన్ని వైపుల నుంచి తమ పార్టీపైన, ప్రభుత్వంపైన...
మోడీ ఆదేశంతోనే కొమురవెల్లి రైల్వే స్టేషన్
కొమురవెల్లి రైల్వే స్టేషన్ హాల్ట్ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లలో దాదాపు రూ.30 వేల కోట్ల వ్యయంతో రైల్వే అభివృద్ధి...
యుఎఇ, భారత్ మధ్య10 సహకార ఒప్పందాలు
ఇంధన, మౌలిక వసతులు, పెట్టుబడుల రంగాల్లో ఒప్పందాలు
భారత విదేశాంగ శాఖ కార్యదర్శి క్వాత్రా వెల్లడి
యుఎఇలో ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన
అబూ ధాబి : భారత్, యుఎఇ తమ ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత...
మీతోనే అరబ్ భారత్ బంధం మరింత విశిష్టం
యుఎఇ భారత సంతతితో అహ్లన్ సభలో మోడీ
అబూధాబి : అరబ్ దేశాలలో భారతీయ సంతతి కీలక పాత్ర భారతదేశానికి గర్వకారణం అని ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. యుఎఇ...
చరణ్ సింగ్కు భారత రత్న
కర్షకులకు ‘అన్యాయం’
కేంద్రాన్ని ఎండగట్టిన జైరామ్ రమేష్
రైతుల ‘ఢిల్లీ చలో’ యాత్ర నేపథ్యంలో వ్యాఖ్యలు
అంబికాపూర్ : రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం విశేష కృషి సల్పిన చౌదరి చరణ్ సింగ్కు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్...
యుఎఇ అధ్యక్షుడితో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు
దైపాక్షిక పెట్టుబడితోసహా 8 ఒప్పందాలపై సంతకాలు
న్యూఢిల్లీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు....
మారిషస్, శ్రీలంకలో భారత్ యుపిఐ లాంఛ్
ఢిన్యూల్లీ : శ్రీలంక, మారిషస్ దేశాల్లో యుపిఐ (యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) సేవలను భారత్ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మారిషస్లో రూపే కార్డు సేవలను కూడా లాంచ్ చేశారు. భారతీయుడి ద్వారా...
భారత్ బందీల విడుదల
ఖతర్లో గూఢచార్యం కేసులో శిక్ష పడిన మాజీ నేవీ సిబ్బందికి విముక్తి
2023 డిసెంబర్లో మరణశిక్ష విధించిన ఖతర్ న్యాయస్థానం
భారత్ విజ్ఞప్తితో జైలు శిక్షగా మార్పు
ప్రధాని మోడీ, ఖతర్ అమీర్...
కర్పూరీ ఠాకూర్ కుటుంబంతో ప్రధాని మోడీ భేటీ
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ఎంపికైన బీహార్ దివంగత మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం కలుసుకున్నారు. కర్పూరీ ఠాకూర్ కుమారుడు, జెడియు...
ఖతార్ నుంచి భారత బందీల విడుదల
ఢిల్లీ చేరుకున్న మాజీ నేవీ సిబ్బంది
న్యూఢిల్లీ: గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణపై అరెస్టయి జైలుపాలైన భారత నౌకాదళానికి చెందిన 8 మంది మాజీ అసిబ్బందిని ఖతార్ విడుదల చేసింది. ఈ పరిణామంపై భారత విదేశీ...
భారత్ డిఎన్ఎలో ఉన్నదే ప్రేమ
విద్వేషం వ్యాప్తిలో బిజెపి, ఆర్ఎస్ఎస్
ద్వేషం, హింసాకాండకు తావు లేని హిందుస్థాన్ను కోరుతున్నాం
ఛత్తీస్గఢ్లో జోడో యాత్రలో రాహుల్ గాంధీ
రెండు రోజుల విరామానాంతరం తిరిగి మొదలు
రాయిగఢ్ : ఈ దేశం డిఎన్ఎలో ప్రేమ ఉండగా బిజెపి,...
భారతరత్న అవార్డుల ప్రకటనపై శివసేన ఎంపి సంచలన వ్యాఖ్యలు
2024 సంవత్సరానికి గానూ భారతరత్న అవార్డుల ప్రకటనపై శివసేన(యుబిటి) ఎంపి సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రయోజనాలను పొందేందుకే కేంద్రం భారతరత్నఅవార్డులను ప్రకటించిందన్నారు.
ఆదివారం ఉదయం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.....
బిజెపి పాలనలో దేశం అద్భుత ప్రగతి సాధించింది: ప్రధాని మోడీ
ఢిల్లీ: గత 10 పదేళ్ల బిజెపి పాలనలో దేశం అద్భుత ప్రగతి సాధించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మా ప్రభుత్వంలో అనేక మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చామని.. దాదాపు 20 కోట్ల...
మన పివి భారత ‘రత్నం’
న్యూఢిల్లీ:కేంద్రప్రభుత్వం మరోసారి ‘భారత రత్న’పురస్కారాలను ప్రకటించింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్ స్వామినాథన్లను అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించింది. ప్రధాని నరేంద్ర మోడీ...
పివికి భారత రత్న ప్రకటనపై ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపిన కెసిఆర్
మాజీ మంత్రులు కెటిఆర్, హరీశ్ రావు, వేముల ప్రశాంత్రెడ్డి కూడా...
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల బిఆర్ఎస్ అధినేత కెసిఆర్,ఎక్స్ వేదికగా( ట్విట్టర్) ప్రధాని...