Home Search
మంత్రి మహేందర్రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
మోడీ క్షమాపణలు చెప్పాలి
మహబూబాబాద్ : రాష్ట్ర విభజనలో పేర్కొన్న అనేక అంశాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన గిరిజన యూనివర్సిటీ, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో ప్రధాని మోడీనే...
ప్రగతి పథంలో మరిపెడ మున్సిపాలిటీ
మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ ప్రగతి పథంలో పయనిస్తూ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. మంగళవారం ఆయన మున్సిపాలిటీ కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్రావు...
ప్రగతి పథంలో మరిపెడ మున్సిపాలిటీ
మరిపెడ : మరిపెడ మున్సిపాలిటీ ప్రగతి పథంలో పయనిస్తూ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. మంగళవారం ఆయన మున్సిపాలిటీ కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి...
తెలంగాణ ప్రభుత్వ చొరవతో శరవేగంగా మున్సిపాలిటీల అభివృద్ధి
మరిపెడ: తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, పాలన సౌలభ్యం కోసం సిఎం కెసిఆర్ ఏర్పాటు చేసిన నూతన మున్సిపాలిటీలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్...
రాష్ట్ర ప్రభుత్వం చొరవతో శరవేగంగా మున్సిపాలిటీల అభివృద్ధి
మరిపెడ : తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, పాలన సౌలభ్యం కోసం సిఎం కెసిఆర్ ఏర్పాటు చేసిన నూతన మున్సిపాలిటీలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్...
అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి
నల్లగొండ: ఉమ్మడి రాష్ట్రంలో అణచివేతకు గురైన తెలంగాణను అమరుల త్యాగఫలంతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సీఏం కేసీఅర్ అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. గురువారం దశాబ్ది...
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అమరుల త్యాగం వెలకట్టలేనిది
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్లో అమరువీరుల స్థూపం ప్రారంభం
వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అమరుల త్యాగం వెలకట్టలేనిదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా...
సిఎం కెసిఆర్ యాగఫలంతోనే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం
మరిపెడ: లోక కళ్యాణార్ధం ముఖ్యమంత్రి కెసిఆర్ మహా చండీ యాగ ఫలంతోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా మారిందని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో...
యాదాద్రిలో వైభవంగా ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలు
- నూతన అన్నప్రసాద సత్రం, బంగారు, వెండి నాణేలు, చిరుధాన్యాల ప్రసాద విక్రయం ప్రారంభం
- ఆన్లైన్ టికెటింగ్కు శ్రీకారం, వేద పాఠశాల భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రులు
యాదాద్రి భువనగిరి : తెలంగాణ ప్రసిద్ధి...
అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరిక
నల్లగొండ: ముఖ్యమంత్రి కెసిఅర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి అకర్షితులై పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో అనుముల మండలంలోని పలు గ్రామాలకు...
దేశానికే ఆదర్శంగా నిలిచిన తాగునీటి పథకం
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
షాబాద్: దేశానికే ఆదర్శంగా నిలిచిన తాగునీటి పథకం, రాష్ట్రంలో ప్రతీ మారుమూల పల్లెకు పైపులైను ద్వారా తాగునీటిని అందిస్తూ ప్రజల దాహార్తిని తీర్చుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె...
ప్రత్యేక రాష్ట్రంలో ఇంటింటికి తాగునీరు
మిషన్ భగీరథతో మహిళలకు తీరిన నీటి కష్టాలు
ఆసాధ్యం కాదని వాదించిన సుసాధ్యం చేసిన కేసిఆర్
తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ,...
విజన్ ఉన్న నాయకుడు సిఎం కెసిఆర్
మరిపెడ: తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సిఎం కెసిఆర్ విజన్తో ముందుకు వెళ్తున్నారని, సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ముందు చూపు, అద్భుతమైన ఆచరణతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు...
మనసున్న మహారాజు సిఎం కెసిఆర్
మరిపెడ: మనసున్న మహారాజు సిఎం కెసిఆర్ అని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పథకాలు అమలు చేస్తూ, దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. శుక్రవారం ఆయన మహబూబాబాద్...
దేశానికే దిక్సూచిలా మారనున్న తెలంగాణ వార్డు కార్యాలయాలు
గన్ఫౌండ్రీ: ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వార్డు కార్యాలయాలను రాష్ట్ర వ్యాపితంగా ప్రారంభిస్తున్నామని ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం హిమాయత్నగర్ డివిజన్లోని విఠల్వాడి బస్తీలో...
పల్లెల అభివృద్ధికి కెసిఆర్ ప్రభుత్వం కృషి
పూడూరు: తెలంగాణ పల్లెల అభివృద్ధ్దికి కేసిఆర్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని మీర్జాపూర్ గ్రామ పంచాయతీలో...
గుండాల మండలాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా
గుండాల: గుండాల మండలాన్ని దత్తత తీసుకోని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది...
పేదల సంక్షేమమే సర్కార్ ధ్యేయం
మరిపెడ : దేశానికి దిశా నిర్ధేశం చేసిన నాయకుడు సిఎం కెసిఆర్ ఒక్కడేనని, దేశంలోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక సిఎం కెసిఆర్ అని, అనేక మంచి పనులు...
కాలానుకూలంగా రైతులు పంటలు వేసుకోవాలి
యాదాద్రి భువనగిరి: కాలానుగుణంగా రైతులు పంటలు వేసుకోవాలని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. రామన్న పేట మండల ఎన్నారం గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహనా కార్యక్రమంలో ఆయన...
ఉత్తమ ఉద్యోగులకు ఘన సన్మానం
జవహర్నగర్: విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులను సన్మానించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని జవహర్నగర్ నగర పాలక సంస్థ మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర...