Wednesday, April 17, 2024
Home Search

మధ్యప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search
Madhyapradesh CMs mistake

మధ్యప్రదేశ్ సిఎం తప్పులో కాలు

ఇటీవల బాధిత గిరిజన యువకుడికి బదులు మరో వ్యక్తికి పాద పూజ దళిత గిరిజనుల పట్ల కపట ప్రేమను ప్రదర్శించేందుకే శివరాజ్ సింగ్ ఆరాటపడ్డారని విపక్షం విమర్శలు భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్...
Sagar City Madhya Pradesh

మధ్యప్రదేశ్‌లో మరో ఘోరం… ఓ వ్యక్తి బట్టలూడదీసి, పైపులతో కొట్టారు

భోపాల్ : బిజెపి పాలిత మధ్యప్రదేశ్‌లో మరో దారుణ సంఘటన జరిగింది. దొంగతనానికి పాల్పడ్డాడని ఓ వ్యక్తి బట్టలూడదీసి పైపులతో కొట్టిన ఘటన సంబంధిత వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్...

మధ్యప్రదేశ్‌లో మరో అమానుషం..

గ్వాలియర్ : మధ్యప్రదేశ్‌లో మరో అమానుష ఘటన జరిగింది. గ్వాలియర్‌లో నడుస్తున్న కారులో ఓ వ్యక్తిని చితకబాదుతూ మరో వ్యక్తి పాదాలను నాకించిన ఘటన జరిగింది. సంబంధిత వికృత చర్యను తెలిపే వీడియో...

మధ్యప్రదేశ్‌లో మరో దారుణం: యువకుడితో పాదం నాకించుకున్న దుండగులు(వైరల్ వీడియో)

భోపాల్: మధ్యప్రదేశ్‌లో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గ్వాలియర్ జిల్లాలో ఒక యువకుడిని చితికబాది ఒక వ్యక్తి పాదాన్ని నాకించిన దారుణ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో...
CM Shivraj Singh Chouhan Washes Dashmat Rawat Feets

మూత్రం బాధితుడి కాళ్ళు కడిగి సన్మానించిన మధ్యప్రదేశ్ సిఎం.. (వీడియో)

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మూత్రం బాధితుడి కాళ్ళు కడిగి సన్మానించారు. ఇటీవల సిద్ధి జిల్లాలో భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు ప్రవేశ్ శుక్లా, ఓ గిరిజన...

మధ్యప్రదేశ్ సిఎంపై పోస్టర్లు..

భోపాల్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మధ్యప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య పోస్టల్ వార్ ప్రారంభమైంది. అయితే బీజేపీని ఉద్దేశించి కాంగ్రెస్ వెలువరించిన పోస్టర్లపై డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్ పే...
PM Modi interview to Wall Street Journal

నేడు మధ్యప్రదేశ్‌కు ప్రధాని

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా అక్కడ ఆయన వందేభారత్ రైళ్లకు ప్రారంభోత్సవం నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు రాణి కమలాపతి రైల్వే...

రూ. 500కే గ్యాసు బండ: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ హామీల వర్షం

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం మధ్యప్రదేశ్‌లో ఎన్నికల సమరసంఖాన్ని పూరించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 500కే వంటగ్యాసు సిలిండర్‌ను అందచేస్తామని, నెలకు 100...
Madhya Pradesh Ex MP Buddh Sen Patel

మధ్యప్రదేశ్ నుంచి బిఆర్‌ఎస్‌లోకి చేరికలు

మధ్యప్రదేశ్ నుంచి బిఆర్‌ఎస్‌లోకి చేరికలు సిఎం కెసిఆర్ సమక్షంలో పార్టీలో చేరిన బిజెపి పార్టీకి చెందిన మాజీ ఎంపి బుద్దసేన్ పటేల్ ఆయనను మధ్యప్రదేశ్ రాష్ట్ర బిఆర్‌ఎస్ పార్టీ కో ఆర్డినేటర్‌గా నియమించిన బిఆర్‌ఎస్ అధినేత హైదరాబాద్:...

మధ్యప్రదేశ్‌లో నాటుసారా ఎరువు

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో రైతులు కొన్ని చోట్ల తమ పంటలకు నాటుసారాను ఎరువుగా విరివిగా వాడుతున్నారు. ఇది బాగా పనిచేస్తుందని ఇది తమ పంటలకు ప్రత్యేకించి పసుపు, వరి ఇతర ధాన్యాల పంటలకు...

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాలు గెలుస్తాం: రాహుల్

న్యూఢిల్లీ : రానున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 150 స్థానాలు సాధిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో ఎన్నికల సన్నాహాలపై సోమవారం సమావేశం...

మధ్యప్రదేశ్‌లో అపాచీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

న్యూఢిల్లీ : భారతీయ వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్ సోమవారం మధ్యప్రదేశ్ లోని భిండ్‌లో అత్యవసర ల్యాండింగ్ చేసింది. ఈ సంఘటన ఉదయం 8.45 గంటల ప్రాంతంలో జరిగింది. మామూలుగా శిక్షణ...
Congress leaders in MP

మధ్యప్రదేశ్‌లోనూ 150 సీట్లు గెలుస్తాం: రాహుల్ గాంధీ

భోపాల్: కర్నాటకలో గెలిచిన విధంగానే మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ గణనీయ గెలుపును సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఏడాది మధప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయని, అందులో కాంగ్రెస్ 150...

మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్కు లోకి మరో 3 చీతాలు విడుదల

భోపాల్ : మధ్యప్రదేశ్ లోని కునోనేషనల్ పార్కు లోకి మరో మూడు చీతాలను ప్రవేశ పెట్టడంతో మొత్తం చీతాల సంఖ్య 6 కు పెరిగాయి. ఈ మూడు చీతాల్లో రెండు అగ్ని, వాయు...
Bus falls from bridge in Madhya Pradesh

మధ్యప్రదేశ్‌లో నదిలో పడిన బస్సు: 22కు చేరిన మృతుల సంఖ్య

భోపాల్ : మధ్యప్రదేశ్ లోని ఖర్‌గోస్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో 22 మంది మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. శ్రీఖండి నుంచి ఇండోర్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్...
Bus falls from bridge in Madhya Pradesh

మధ్యప్రదేశ్‌లో బ్రిడ్జి మీద నుంచి పడిపోయిన బస్సు: 15 మంది మృతి,25 మందికి గాయాలు

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో మంగళవారం ఉదయం వంతెనపై నుంచి బస్సు పడిపోవడంతో 15 మంది మృతి చెందగా, 20 నుంచి 25 మంది వరకు గాయపడ్డారని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్...

మధ్యప్రదేశ్‌లో ఢీకొన్న గూడ్స్‌రైళ్లు: ఒకరి మృతి,

షాడోల్: మధ్యప్రదేశ్‌లోని జిల్లాలో గూడ్స్ రైలును స్టేషనరీ వస్తువులు ఉన్న మరో గూడ్స్‌రైలు ఢీకొట్టింది. దీంతో ఓ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఓ రైల్వే ఉద్యోగి మృతి చెందగా ఐదుగురు...

మధ్యప్రదేశ్‌లో కూలిపోయిన రెండు యుద్ధ విమానాలు

న్యూస్‌డెస్క్: భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ 30 మిరేజ్ 2000 విమానాలు మధ్యప్రదేశ్‌లోని మొరేనా సమీపంలో శనివారం ఉదయం కూలిపోయినట్లు వార్తాసంస్థల కథనం. వాటి శకలాల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది....
Tribal Sues Madhya Pradesh's Govt for over Rs.10000 Cr

గిరిజనుడి ఆక్రోశం.. మధ్యప్రదేశ్ సర్కార్‌పై రూ.10,000కోట్ల దావా

ఇండోర్: తనను అక్రమకేసులో ఇరికించి జైలు పాలుచేసి, తన జీవితానికి తీరని నష్టం కల్గించినందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై ఓ గిరిజనుడు రూ.10,000 కోట్లకు పైగా దావా వేశారు. ఓ సామూహిక మానభంగం ఘటనలో...
Rahul Bharat Jodo Yatra entered Madhya Pradesh

మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించిన రాహుల్ భారత్ జోడో యాత్ర

  మధ్యప్రదేశ్: రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బోడెర్లీ గ్రామం నుంచి మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించింది. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అగ్రనేతకు స్వాగతం పలికారు....

Latest News