Home Search
మాజీ ప్రధాని మన్మో హన్ సింగ్ - search results
If you're not happy with the results, please do another search
ఎన్నికలకు కాంగ్రెస్ రేస్
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల దశలో కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్లుసి)ని ప్రకటించారు. భారీ స్థాయిలో పునర్వస్థీకరణతో కమిటీ పునరుద్ధరణ...
వేడుకలకు హాజరు కాని ఖర్గే
న్యూఢిల్లీ: ఎర్రకోటపై జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే హాజరుకాలేదు. దాంతో అతిథుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఆయన పేరుతో ఉన్న కుర్చీ ఖాళీగా కనిపించింది. విమర్శలు...
కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ: కవిత
నిజామాబాద్ : కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. దేశానికి మాజీ ప్రధాని పివి నరసింహారావు చేసిన సేవలను మరిచిపోవడమే కాకుండా మరిపించే ప్రయత్నం కాంగ్రెస్...
కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ
నిజామాబాద్ : కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. దేశానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన సేవలను మరచిపోవడమే కాకుండా మరిపించే ప్రయత్నం కాంగ్రెస్...
లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే జేడీ (ఎస్) పోటీ : దేవెగౌడ
బెంగళూరు : లోక్సభ ఎన్నికల్లో జేడీ(ఎస్) ఒంటరి గానే పోటీ చేస్తుందని పార్టీ అధినేత హెచ్డి దేవెగౌడ మంగళవారం స్పష్టం చేశారు. కానీ ఇటీవల జెడి(ఎస్), బీజేపీ మధ్య కొన్ని సర్దుబాటు ఎంపికలు...
మా సిఎం కెసిఆర్.. మీ అభ్యర్థి ఎవరు?
చేతిలో ఉన్న రూపాయిని పారేసి చిల్లర ఏరుకోవద్దు
రాబందులు కావాలో.. రైతు‘బంధు’ కావాలో తేల్చుకోవాలి
తెలంగాణ కన్నా ఉత్తమ పాలన ఏ రాష్ట్రంలో ఉందో ప్రతిపక్షాలు చెప్పాలి
వచ్చే ఎన్నికల్లో బిజెపికి...
మోడీని ‘బండ’కేసి కొట్టండి
మన తెలంగాణ/మహబూబ్నగర్ బ్యూరో: సిలిండర్ ధర రూ.400 ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ను మోడీ 400సార్లు తిట్టాడని, మరి ఇప్పుడు సిలిండర్ ధర రూ.1200 చేసిన మోడీని ఆడబిడ్డలు అందరూ కలిసి...
సర్వసుందరంగా పంచాయతీలు
పంచాయతీ రాజ్ వ్యవస్థను 1993లోని 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీ రాజ్ రాజ్యాంగబద్ధం చేయబడింది. ఈ బిల్లును 22 డిసెంబర్ 1992న లోక్సభ, అదే విధం గా 23 డిసెంబర్...
మోడీజీ.. తిట్లకే భయపడితే ఇక మీరేం నేతలు
మోడీజీ ...తిట్లకే భయపడితే ఇక మీరేం నేత
రాహుల్ దేశం కోసం బుల్లెట్లకూ సిద్ధం
కర్నాటక ఎన్నికల సభలో ప్రియాంక
ప్రజల గోడు వింటారా? గోడు చెపుతారా?
జాంకండి : ప్రధాని మోడీ ఇకనైనా సోదరుడు రాహుల్ను...
వృద్ధి పెరిగినా తగ్గని నిరుద్యోగం
భారత్కు కలసి వచ్చిన కాలం పేదలకు తోడ్పడుతోందా?’ అంటూ మార్చినెల రెండవ తేదీన బ్రిటన్కు చెందిన ఎకానమిస్ట్ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. “ భారత నరేంద్రమోడీ సమస్య : అధిక వృద్ది...
మోడీపై నారాయణ ఆగ్రహం
హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్ బిల్లును మోడీ సర్కార్ పార్లమెంట్లో ప్రవేశపెడితే తమ పార్టీ సంపూర్ణ మద్దతును ఇస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు. భారత జాగృతి సమితి ఆధ్వర్యంలో మహిళా...
భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: రాహుల్ గాంధీ
కేంబ్రిడ్జ్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ప్రసంగించారు. భారత ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందన్నారు. అంతేకాక తన ఫోన్లో ఇజ్రాయెల్ గూఢచర్య స్పైవేర్ ‘పెగాసస్’ను కూడా చొప్పించారని పేర్కొన్నారు. తన కాల్స్...
మోడీది ‘సైలెన్స్ రాజ్’
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని కానీ, ప్రజలు ఓడిపోతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మించి ఏదో చేస్తారని ఆశించి 2014లో...
ముషారఫ్కు 2005లో భారత్లో బర్త్ సర్టిఫికెట్
దుబాయ్/ఇస్లామాబాద్ : దేశ విభజనకు ముందు ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో 1943లో జన్మించిన ముషారఫ్కు ఆరు దశాబ్దాల తరువాత 2005లో ఢిల్లీలోనే భారత ప్రభుత్వం జనన ధృవీకరణ పత్రం అందించింది. అప్పట్లో ఆయన...
మోడీ గుజరాత్ డొల్లతనం
మన జనాలకు జ్ఞాపకశక్తి తక్కువ అని భావిస్తున్నారో లేక పాలకులు చేయించిన సర్వేలలో అలాంటి ఫలితం వచ్చిందేమో తెలియదు గానీ జ్ఞాపకశక్తి తక్కువ అన్న నిర్ధారణకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే సత్యహరిశ్చంద్రుడికి అసలు...
రాజీవ్ హత్యలో అసలు సూత్రధారులు
స్వతంత్ర భారతదేశంలో అనుమానాస్పద అత్యంత సంచలనం, విషాదం కలిగించిన ప్రముఖుల హత్యలలో మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య ఒకటని చెప్పవచ్చు. డా. శ్యామప్రసాద్ ముఖర్జీ మరణం నుండి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం...
సోనియా గాంధీ నేతృత్వం లోని 2 ట్రస్టులకు ఎఫ్సీఆర్ఎ లైసెన్స్ రద్దు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఛైర్పర్సన్గా వ్యవహరిస్తున్న రెండు ట్రస్టులకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద జారీ చేసిన లైసెన్సును కేంద్ర హోం శాఖ రద్దు చేసింది. రాజీవ్...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో 96శాతం ఓటింగ్
ఢిల్లీలో ఓటేసిన సోనియా, ప్రియాంక, బళ్లారిలో రాహుల్
రేపే ఫలితం వెల్లడి, అంతర్గత ప్రజాస్వామ్యానికి నిదర్శనం : మిస్త్రీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దేశ వ్యాప్తంగా...
ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు, ప్రముఖ ఆర్థిక వేత్త అభిజిత్ సేన్ సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. 72 సంవత్సరాల అభిజిత్ సేన్కు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అపారమైన నైపుణ్యముంది. రాత్రి...
అక్టోబరు 17న కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు పోలింగ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే ఎన్నిక అక్టోబర్ 17న నిర్వహించబడుతుంది. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 19న జరుగుతుంది. నామినేషన్ల దాఖలు సెప్టెంబర్ 24న ప్రారంభమవుతుంది, చివరి రోజు సెప్టెంబర్ 30. ఎన్నికల...